Home Search
కెసిఆర్ - search results
If you're not happy with the results, please do another search
‘కృష్ణబోర్డు భేటీలో’ గట్టిగా వాదించండి
మన వాణిని బలంగా వినిపించండి
తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వివరించండి
చెరిసగం వాటా కోసం ఇప్పటికే ప్రతిపాదన పంపించాం
27 నాటి బోర్డు సమావేశంలో అది అజెండాలో ఉంది
సమగ్ర సమాచారంతో సమావేశానికి హాజరు కావాలి
రాష్ట్ర హక్కుపై వాదనలు...
అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం
హైదారాబాద్లో ఏర్పాటుకు కుదిరిన ఒప్పందం
ట్రస్ట్డీడ్ రిజిస్ట్రేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా
పాల్గొన్న సిజెఐ ఎన్వి.రమణ రాష్ట్ర హైకోర్టు సిజె
హిమాకోహ్లి ఇంట్లో జరిగిన కార్యక్రమానికి హాజరైన సుప్రీం
జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు,...
హుజూరాబాద్లో రికార్డు సృష్టించాలి
విజయమే కాదు భారీ మెజారిటీ సాధించాలి
విపక్షాల నోళ్లు మూతపడాలి
ఉపఎన్నికపై మంత్రులు హరీష్, గంగుల, అభ్యర్థి గెల్లుతో సమీక్షలో కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : హుజూరాబాద్ ఉపఎన్నికల్లో టిఆర్ఎస్ విజయం సాధించడమే కాదు.. భారీ మెజార్టీని...
ప్రభుత్వ నిధులతో దేవాలయాల అభివృద్ధి: హరీష్ రావు
ప్రభుత్వ నిధులను దేవాలయాల అభివృద్ధికి ఖర్చు పెట్టే సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన ఘనత సిఎ కెసిఆర్ దే
దుబ్బాక లో వేడుకగా వేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం
హాజరైన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ...
గిన్నీస్ రికార్డుపై పాలుమూరు మహిళా సమాఖ్యలకు సిఎం ప్రశంస
హైదరాబాద్ : సమైక్య పాలనలో వలసలకు ఆకలి చావులకు నిలయమైన పాలమూరు జిల్లా స్వయం పాలనలో పచ్చదనానికి విశ్వవేదికగా నిలిచిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల ద్వారా...
ఆర్బిట్రేషన్ కోసం సింగపూర్, దుబాయ్ వెళ్లాల్సి వస్తోంది: సిజెఐ
హైదరాబాద్: పెట్టుబుడులు పెట్టేవారు లిటిగేషన్లతో ఇబ్బందులు పడుతుంటారని సిజెఐ ఎన్వి రమణ తెలిపారు. హైదరాబాద్లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రాన్ని సుప్రీం కోర్టు, హైకోర్టు చీఫ్ జస్టిస్లు, న్యాయమూర్తులు, మంత్రులు కెటిఆర్, ఇంద్రకరణ్ రెడ్డి,...
కిషన్ రెడ్డీ…. దానిపై చర్చకు సిద్ధమా?: జగదీష్ రెడ్డి
హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రజల్ని మోసం చేసే యాత్ర చేస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. సిఎం కెసిఆర్పై కిషన్ రెడ్డి అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని, గాలి మాటలు మానుకోవాలని...
అతిపెద్ద సీడ్ బాల్… గిన్నీస్ రికార్డులోకి హరితహారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్
మహబూబ్ నగర్: హరితహారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా 73,918 సీడ్ బాల్స్తో అతిపెద్ద సీడ్బాల్ సెంటెన్స్గా గిన్నీస్ రికార్డులోకి ఎక్కింది. గిన్నీస్ రికార్డు వరించినందుకు మహబూబ్ నగర్ జిల్లా యంత్రాంగం పాలమూరు...
తాలిబన్ల తరహాలో రేవంత్ వ్యవహరిస్తున్నారు….
కెసిఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి విషం కక్కుతున్నారు
దొంగల ముఠాకు సర్ధార్గా మారారు
ఆయన పదవుపై తప్ప... ప్రజల మీద అభిమానం లేదు
రేవంత్పై నిప్పులు చెరిగిన గులాబీ నేతలు
మన తెలంగాణ/హైదరాబాద్ : ఆఫ్ఘనిస్తాన్లో తాలిబండ్ల తరహాలో...
అనాధ పిల్లలకు బంగారు భవిష్యత్
త్వరలో మంత్రివర్గ ఉపసంఘం నివేదిక మంత్రితలసాని
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో అనాధపిల్లలకు బంగారు భవిష్యత్ను అందించాలని ప్రభుత్వం లక్షంగా పెట్టుకుందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం తన నియోజకవర్గం...
ఇక ‘సాగుసిరి’సిల్ల
సిరిసిల్ల జిల్లాలోని వ్యవసాయ యోగ్యమైన ప్రతి అంగుళానికి
నీరు అందించేందుకు కృషి ముఖ్యమంత్రి కెసిఆర్ విజన్ మేరకు
రాష్ట్రమంతటా కొత్త ప్రాజెక్టుల నిర్మాణం, ఉన్న ప్రాజెక్టుల
విస్తరణతో వీలైనంత ఎక్కువ విస్తీర్ణానికి సాగునీరు అందులో...
అంగన్వాడీ టీచర్ల జీతాలు పెంపు
30% పెరిగిన అంగ్వాడీ టీచర్లు, సహాయ
సిబ్బంది వేతనాలు ఉపాధ్యాయుల వేతనం
రూ.10,500 నుంచి రూ.13,650కి పెంపు,
రూ.6వేల నుంచి రూ.7800కు చేరుకున్న సహాయ
సిబ్బంది జీతం, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో అంగన్వాడి టీచర్లు,...
ఆయిల్ పామ్కు కేంద్రం ప్రోత్సాహం
హెక్టారుకు రూ.29వేల సబ్సిడీ
రూ.11,040కోట్లతో ప్యాకేజీ
కేంద్ర మంతివర్గం నిర్ణయం
మన తెలంగాణ/న్యూఢిల్లీ/హైదరాబాద్ : వంటనూనెల్లో స్వయం సమృద్ధిని సాధించేందుకు కేంద్రప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దేశీయంగా ఆయిల్ పామ్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు చర్యలు...
28 ఎకరాల్లో 1000 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు…
కుల, మతాలకు అతీతంగా నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి స్వంత ఇల్లు
తాడ్కోల్ శివారులో 28 ఎకరాల్లో వెయ్యి ఇండ్లను మంజూరు చేశాం
బాన్సువాడను బంజారాహిల్స్గా ఆధునీకరించేందుకు పనిచేస్తున్నాం
ప్రజల కోసం పోటీ పడి పనిచేయాలి తప్ప చెడు...
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు మాతృవియోగం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తల్లి కృష్ణకుమారి కన్నుమూశారు. బుధవారం తెల్లవారు జామున హైదరాబాద్ లో గవర్నర్ తల్లి, మాజీ ఎంపి కుమరినందన్ భార్య కృష్ణకుమారి(77) అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు....
రెండో రోజు రుణమాఫీకి రూ.100.70కోట్లు
రెండోరోజు పంట రుణ మాఫీకి రూ.100.70కోట్లు
మనతెలంగాణ/హైదరాబాద్ : పంట రుణాల మాఫీకింద ప్రభుత్వం రెండవ రోజు రూ.100.70కోట్లు నేరుగా రైతుల ఖాతాలకు జమ చేసింది. తొలిరోజు రుణమాఫీ నిధుల జమ కార్యక్రమం...
దళితబంధుకు ఢోకా లేదు
సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని
గీతం డీమ్డ్ వర్శిటీ విద్యార్థులతో
ముఖాముఖిలో మంత్రి కెటిఆర్
సిఎం కెసిఆర్ మాటంటే మాటే
ఎట్టిపరిస్థితుల్లోనూ అమలు చేసి తీరుతాం
మన తెలంగాణ/అమీన్పూర్: ఎన్ని అవరోధాలు ఎదురైన దళితబంధు అమలు చేసితీరుతామని తెలంగాణ మున్సిప...
రాష్ట్రంలో మహిళల భద్రతకు ఎన్నో చర్యలు చేపట్టాం
అత్యాచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
అధికారులను ఆదేశించిన మంత్రి శ్రీనివాస్గౌడ్
మనతెలంగాణ/హైదరాబాద్ : సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో మహిళల భద్రతకు ఎన్నో చర్యలు చేపట్టామని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక,...
దళితబంధుతో కాంగ్రెస్, బిజెపి కార్యాలయాలకు టూ లెట్ బోర్డులే…
హైదరాబాద్: సిఎం కెసిఆర్ను విమర్శించేవారు బ్రోకర్లు, జోకర్లు, లోఫర్లు అని ఎంఎల్ఎ జీవన్ రెడ్డి మండిపడ్డారు. ప్రతిపక్షాల కెసిఆర్ పై చేసిన కామెంట్లకు జీవన్ రెడ్డి రీకౌంటర్ ఇచ్చారు. దళితబంధు పథకం ప్రపంచంలోనే...
అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం కుదరదు: కెటిఆర్
సంగారెడ్డి: ఏడేళ్ల తెలంగాణ పాలనలో 1.39లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చెప్పారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా, పఠాన్...