Home Search
కెసిఆర్ - search results
If you're not happy with the results, please do another search
16 నుంచి రుణమాఫీ
రూ.50 వేల వరకు రైతు రుణమాఫీని లాంఛనప్రాయంగా 15న ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కెసిఆర్
16 నుంచి రైతుల ఖాతాల్లో జమ, 6లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ కానున్న రూ.2006కోట్లు, బిఆర్కె భవన్లో...
వెనక్కి తగ్గం
సాగునీటి హక్కులు, వ్యవసాయం, రైతాంగం దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం పోరాటంలో వెనకడుగు ప్రసక్తే లేదు
9న జరగనున్న కృష్ణ,గోదావరి నదీ యాజమాన్య బోర్డుల సమావేశాల్లో రాష్ట్ర వాణిని గట్టిగా వినిపించాలి, ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి కెసిఆర్...
ప్రిన్స్ మహేశ్ బాబు పుట్టిన రోజు…. విశ్వవ్యాప్తంగా మొక్కలు నాటనున్న అభిమానులు
జన్మదినోత్సవం రోజున విరియనున్న హరితవనం.... ప్రిన్స్ పిలుపుతో పెరగనున్న పచ్చదనం
ప్రిన్స్ మహేశ్ బాబు పుట్టిన రోజున విశ్వవ్యాప్తంగా మొక్కలు నాటనున్న అభిమానులు
మనతెలంగాణ/హైదరాబాద్: పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 9వ తేదీన అభిమానులందరూ మొక్కలు...
రెండో విడత గొర్రెల పంపిణీ… యూనిట్ కు రూ.1.75 లక్షలు…
సిద్దిపేట: 74 ఏండ్లలో దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను స్వరాష్ట్రం సాధించుకున్న ఏడున్నర సంవత్సరాలలో చేపట్టామని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు....
దళితుల జీవితాల్లో వెలుగునింపేందుకే దళిత బంధు: మంత్రి అల్లోల
నిర్మల్: దళితుల అభ్యున్నతి కోసం తెలంగాణ దళిత బంధు పథకం అమలు చేస్తున్నందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్ర పటానికి అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, టిఆర్ఎస్...
సంజయ్ దమ్ముంటే… దళిత బంధు కోసం రూ.50 వేల కోట్లు తీసుకురా?
హైదరాబాద్: సింగరేణి ఖాళీ స్థలాల్లో జివొ 76 ప్రకారం క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తెలిపారు. జివొలో మరిన్ని వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని తాము కోరామన్నారు. జివొలో...
రామగుండంలో మెడికల్ కాలేజీ…. కెటిఆర్ ను కలిసిన బాల్కసుమన్
పెద్దపల్లి: రామగుండంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన సిఎం కెసిఆర్ కు సింగరేణి కార్మిక సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలుపారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్...
జయశంకర్ సార్ యాదిలో
అది 1953 వరంగల్ నగరంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు కోసం విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉద్యమిస్తున్నారు. డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి అంటూ నినాదాలు చేస్తున్నారు. ఆ గుంపులో ఒక విద్యార్థి నోటి నుండి...
దళిత హాసాలమర్రి
సిఎం దత్తత గ్రామం వాసాలమర్రికి దళితబంధు నిధులు రూ.7.60కోట్లు విడుదల
ఉప్పొంగిన ఊరు.. మైమరిచిన దళితవాడ
మిన్నంటిన కెసిఆర్ జిందాబాద్ నినాదాలు
అపర అంబేద్కర్గా ప్రశంసలు, ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకాలు
కెసిఆర్ అభినవ అంబేద్కర్ : బాల్కసుమన్
జీవితాంతం...
కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసినా మేయర్
మన తెలంగాణ/సిటీ బ్యూరో: దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు అనేక పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. బంజారాహిల్స్లోని మేయర్ తన...
హాకీ జట్టు ఒలింపిక్స్లో దేశ కీర్తిని రెపరెపలాడించింది
హైదరాబాద్: నాలుగు దశాబ్ధాల అనంతరం హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్లో దేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిందని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్ర హాకీ...
ఏడేళ్లలో రాష్ట్రంలో పంటల సాగు గణనీయంగా పెరిగింది
అందుకు అనుగుణంగా ఎరువులను సరఫరా చేయాలి
ఇఫ్కో ప్రతినిధులతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి విజ్ఞప్తి
హైదరాబాద్: ఏడేళ్లలో తెలంగాణలో పంటల సాగు గణనీయంగా పెరిగిందని, అందుకు అనుగుణంగా ఎరువులను సరఫరా చేయాలని...
దళిత బంధుతో వారి జీవితాల్లో వెలుగులు: కాలె యాదయ్య
హైదరాబాద్: దళిత జాతి పక్షాన నిలిచిన సిఎం కెసిఆర్కు చేవెళ్ల ఎంఎల్ఎ కాలె యాదయ్య ధన్యవాదాలు తెలిపారు. దళిత బంధు పథకం ద్వారా వాసాలమర్రి దళితులకు పది లక్షల రూపాయలు ఇచ్చిన సందర్భంగా...
అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా దళితబంధు: మాణిక్ రావు
హైదరాబాద్: దళితబంధు పథకం అమలు కావడం సంతోషంగా ఉందని జహీరాబాద్ ఎంఎల్ఎ మాణిక్ రావు ప్రశంసించారు. దళిత బంధు పథకం ద్వారా వాసాలమర్రి దళితులకు పది లక్షల రూపాయలు ఇచ్చిన సందర్భంగా మాణిక్...
హుజూరాబాద్ లో అందరికీ వ్యాక్సినేషన్: డిహెచ్
హుజూరాబాద్: జమ్మికుంట హెల్త్ సెంటర్లో కోవిడ్ రోగులకు ఐసోలేషన్, ఆక్సిజన్ సెంటర్ ఏర్పాటు చేశామని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డా.శ్రీనివాసరావు తెలిపారు. సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లాలో రాష్ట్ర వైద్య...
వాసాలమర్రిలో 76 కుటుంబాలకు దళితబంధు: సిఎం
వాసాలమర్రి గ్రామస్థులతో సిఎం కెసిఆర్ ముఖాముఖి...
హైదరాబాద్: వాసాలమర్రి గ్రామం అనుకున్నంత బాగా లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. ఉరును బాగు చేయాల్సింది ఎంతో ఉందని, ఏడాది కిందనే దళిత బంధు అమలు...
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణను మించిన రాష్ట్రం లేదు
హైదరాబాద్: మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని శాంత బయోటెక్ రోడ్డు విస్తరణ పనులను ఐటిఐ వద్ద మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.....
రామప్పలో భూసేకరణకు రైతులు సహకరించాలి
మన తెలంగాణ/ములుగు జిల్లా ప్రతినిధి: ‘ప్రపంచ స్థా యిలో ఎన్నో పథకాలకు తెలంగాణ రాష్ట్రం ఒక ప్రయోగశాల. తెలంగాణ వచ్చే వరకూ రామప్పకు గుర్తింపు రాలేదు. టూరిజం హబ్గా చేసే బాధ్యత కేంద్ర,...
లక్ష మందితో దళితబంధు బహిరంగ సభ
సిఎం కెసిఆర్ చిత్తశుద్ధితో ‘దళితబంధు’ను తీసుకొచ్చారు, 16న పండగ రోజే : మంత్రి గంగుల కమలాకర్
మన తెలంగాణ/హుజూరాబాద్ : తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలో లేవని, 24 గంటల...
హుజురాబాద్ బరిలో ఓయూ విద్యార్థినేత…
టిఆర్ఎస్వీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్యాదవ్ పోటీ
పార్టీ హైకమాండ్ దాదాపు ఆయన పేరు ఖరారు చేసినట్లు విద్యార్ది నేతలు వెల్లడి
యువ నాయకులకు చాన్స్ ఇస్తే ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్కు తిరుగులేని విజయం
ఎన్నికల...