Monday, April 29, 2024

దళిత బంధుతో వారి జీవితాల్లో వెలుగులు: కాలె యాదయ్య

- Advertisement -
- Advertisement -


హైదరాబాద్: దళిత జాతి పక్షాన నిలిచిన సిఎం కెసిఆర్‌కు చేవెళ్ల ఎంఎల్‌ఎ కాలె యాదయ్య ధన్యవాదాలు తెలిపారు. దళిత బంధు పథకం ద్వారా వాసాలమర్రి దళితులకు పది లక్షల రూపాయలు ఇచ్చిన సందర్భంగా కాలె యాదయ్య మీడియాతో మాట్లాడారు. దళిత బంధు పథకంతో దళితుల జీవితాల్లో కెసిఆర్ వెలుగులు నింపారని పొగిడారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా దళితులను పట్టించుకోలేదని దుయ్యబట్టారు. దళిత బంధుతో అన్ని విధాలుగా దళితులకు సిఎం కెసిఆర్ అండగా ఉంటున్నారని మెచ్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News