Home Search
కెసిఆర్ - search results
If you're not happy with the results, please do another search
పదవి రాగానే ఫ్లైట్ లో వచ్చి మాట్లాడుతున్నారు: కోరుకంటి
హైదరాబాద్: కాంగ్రెస్ నేత మధుయాష్కీకి పదవి రాగానే అమెరికా నుంచి ఫ్లైట్ లో వచ్చి మాట్లాడుతున్నారని టిఆర్ఎస్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కోరుకంటి మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధిని...
పిచ్చిగా మాట్లాడితే జనాలు ఉరికిచ్చి కొడుతారు: జీవన్ రెడ్డి
నిజామాబాద్: కాంగ్రెస్ నేత, మాజీ ఎంపి మధుయాష్కీకి సబ్జెక్టు తక్కువ ,సౌండ్ ఎక్కువ పియుసి చైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎంఎల్ఎ జీవన్ రెడ్డి మీడియాతో...
ఈటెల… దళితులకు క్షమాపణ చెప్పాలి: ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు
హైదరాబాద్: మాజీ మంత్రి ఈటెల రాజేందర్ దళితులపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ట్యాంక్బండ్ అంబేడ్కర్ విగ్రహం దగ్గర తెలంగాణ ఎంఆర్పిఎస్ ఆందోళన చేపట్టింది. ఈటెల బావమరిది మధుసూదన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, ఈటెల...
దళితులను బాగుచేసే మగాడు ఆయనే: మోత్కుపల్లి
హైదరాబాద్: దళిత బంధు లాంటి స్కీమ్ దేశ చరిత్రలో ఎవరూ పెట్టలేదని మాజీ ఎంఎల్ఎ మోత్కుపల్లి నర్సింహులు తెలిపారు. మోత్కుపల్లి మీడియాతో మాట్లాడారు. దళితబంధు అమలైతే దళితులు బాగుపడుతారని, దళితులను బాగుచేసే మగాడు...
ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతుల కల్పన
ఎస్ఐఎస్ యాప్ ద్వారా వివరాలు సేకరించిన విద్యాశాఖ
తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, పైకప్పులు మరమ్మతులు చేయాలన్న సిబ్బంది
కరోనా కారణంగా మూసివేతతో శిథిలంగా కనిపిస్తున్న బడులు
త్వరలో నిధులు కేటాయిస్తామంటున్న విద్యాశాఖ ఉన్నతాధికారులు
మన తెలంగాణ/ సిటీబ్యూరో: నగరంలో...
తెలంగాణ రైతు కంట పన్నీరు
రైతు ఆత్మహత్యల విషాదశకానికి తెరదించిన కెసిఆర్ వ్యవసాయ విధానాలు
రైతుల ఇంట ఆనందబాష్పాలు
దేశంలోనే రైతు ఆత్మహత్యలు అతి తక్కువగా సంభవించిన రాష్ట్రం తెలంగాణ అని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటన
2018లో 900 రైతు ఆత్మహత్యలు...
దళితులపై ఈటల వర్గం నిజస్వరూపం
సంచలనం రేపుతున్న మాజీ మంత్రి ఈటల బావమరిది, పౌల్ట్రీ వ్యాపార భాగస్వాముల వాట్సాప్ చాట్
ఎస్సిలను కించపరిచే రీతిలో వ్యాఖ్యలు
ఎన్నికల్లో కోట్లాది రూపాయాలు పంచే ఎత్తుగడ
బిజెపి అగ్రనేతల నడుమ విభేదాలపై ఇరువురి నడుమ చర్చ
దళితబంధు...
సిఎం ఫోటో మార్ఫింగ్.. కేసు నమోదు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఫోటో ను మార్ఫింగ్ చేసి దళితులను కించపరుస్తూ సోషల్ మీడియాలో వికృత చేష్టలకు పాల్పడిన బిజెపి నేతలు, కార్యకర్తలపై వనస్థలి పురం పోలీస్ స్టేషన్లో దళిత, గిరిజన...
నేటి నుంచి గొర్రెల పంపిణీ
హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంటలో ప్రారంభం
రూ.6వేల కోట్లతో రాష్ట్రమంతటా 3.81లక్షల యూనిట్లు పంపిణీ
గొల్ల కురుమల ఆదాయం పెంపే ధ్యేయం
రాష్ట్రంలో 30లక్షల మంది గొల్లకురుమలు
సుమారు 7లక్షల కుటుంబాలకు గొర్రెలు, మేకల పెంపకమే ఉపాధి
మనతెలగాణ/హైదరాబాద్:...
షర్మిల దీక్షకు ఎంఎల్ఎ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంఘీభావం
మనతెలంగాణ/హైదరాబాద్: నల్గొండ జిల్లా చండూరు మండలంలోని పుల్లెంలలో వైఎస్ షర్మిల చేపట్టిన నిరుద్యోగ దీక్ష కాంగ్రెస్ ఎంఎల్ఎ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. ఢిల్లీలో ఉన్న ఆయన షర్మిలకు ఫోన్ చేశారు....
బిజెపికి బైబై… టిఆర్ఎస్ లో చేరి….
కరీంనగర్: హుజూరాబాద్లో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ను సహచరులు వీడుతున్నారు. జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్న బిజెపికి రాజీనామా చేశారు. ఇల్లంతకుంట దేవస్థానం మాజీ చైర్మన్ దేశిని కోటి బిజెపికి...
దళితబంధు ఓ ఉద్యమం
దళితుల ఆర్థిక సాధికారత దిశగా పెద్ద అడుగు
దళితబంధు ఆర్థికాభివృద్ధి పథకాల జాబితా
లబ్ధిదారులకు దళితబీమా, రక్షణ నిధి
అర్హులకు గుర్తింపుకార్డులు, అందులో బార్ కోడ్తో కూడిన ఎలెక్ట్రానిక్ చిప్
పథకం అమలు సమాచారాన్ని పొందుపరిచే ఏర్పాటు
ప్రగతిభవన్లో 8...
రేషన్ కార్డ్ ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన జగదీష్ రెడ్డి
సూర్యాపేట జిల్లా కేంద్రంలో రేషన్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి.....
సూర్యాపేట: ప్రజలు చాన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న ఆహార భద్రత రేషన్ కార్డ్ ల పంపిణీ కార్యక్రమం ఉమ్మడి నల్గొండ...
జయహో రామప్ప
జయహో రామప్ప
రసమయ శిలాసృష్టి.. అనుపమ కళావృష్టి
ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు
మహాశిల్పి రామప్ప నిర్మించిన అత్యద్భుత శిల్ప సంపదకు కాణాచి అయిన ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ స్థలంగా యునెస్కో...
దళితబంధుపై నేడు సిఎం దిశానిర్దేశం
ప్రగతిభవన్లో తొలి అవగాహన సదస్సు
హుజురాబాద్ నియోజక వర్గంలో ఫైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం
గ్రామానికి నలుగురు, మున్సిపాలిటీ ఒక్కో వార్డు నుంచి నలుగురికి ఆహ్వానం
మొత్తం 412మందితో పాటు 15మంది రిసోర్స్పర్సన్తో సుదీర్ఘ సమావేశం
హైదరాబాద్: హుజూరాబాద్ నియోజక...
హుజురాబాద్లో టిఆర్ఎస్దే విజయం
విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న ఓయూ జేఏసీ విద్యార్దులు
ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తున్న నాయకులు
హైదరాబాద్: త్వరలో జరగబోయే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని తెలంగాణ ఓయూ జేఏసీ...
రామప్పకు యునెస్కో గుర్తింపు లభించడం హర్షనీయం
తెలంగాణ ఖ్యాతి మరోసారి ప్రపంచం ముందు ఆవిష్కృతమైంది.
తెలంగాణలో పర్యాటకం మరింత వర్థిల్లనుంది -మంత్రి కొప్పుల ఈశ్వర్
హైదరాబాద్: అద్భుతమైన శిల్పకళకు నెలువైన రామప్ప ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడం పట్ల షెడ్యూల్డ్...
రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు
హైదరాబాద్ : తెలంగాణలోని రామప్ప దేవాలయానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తించింది. కాకతీయ శిల్పకళా వైభవానికి రామప్ప ఆలయం ప్రతీక. చైనాలోని ఫ్యూజులో జరిగిన...
8 హాకీ జట్ల పేర్లు వారివే…
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సిఎం కెసిఆర్ నేతృత్వంలో క్రీడల అభివృద్ధికి, అత్యుత్తమ క్రీడా పాలసీని రూపొందించటానికి క్యాబినెట్ సబ్ కమిటీని నియమించామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తెలంగాణ ప్రిమియర్...
రేపటి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ
హైదరాబాద్ : నగరంలో గత ఆరేళ్ల నుంచి ఎదురు చూస్తున్న కొత్త ఆహారభద్రత కార్డులకు మోక్షం లభించనుంది. రేపటి నుంచి కొత్త కార్డులు అందజేయనున్నట్లు జిల్లా పౌరసరఫరాల అధికారులు పేర్కొంటున్నారు. సిఎం కెసిఆర్...