Sunday, May 19, 2024
Home Search

పంజాబ్‌ - search results

If you're not happy with the results, please do another search
India

విజృంభిస్తోంది..

  న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా మంగళవారం మరో కరోనా వైరస్ మరణం సంభవించింది. మహారాష్ట్రలో వైరస్ సోకిన 64 ఏళ్ల వృద్ధుడు మంగళవారం మృతి...
Corona

క్రమంగా కరోనా కోరలు

కేరళలో కొత్తగా ఆరు, కర్ణాటకలో మూడు, పూణెలో మరో 3 కేసులు నమోదు 31 వరకు స్కూళ్లు, కాలేజీలు, సినిమాహాళ్లు మూత దేశంలో మొత్తం 59 మందికి కోవిడ్ 19 పాజిటివ్ ఇరాన్ నుంచి 58 భారతీయులు...
Olympic hockey medalist Balbir Singh

ఒలింపిక్ పతక విజేత బల్బీర్ సింగ్ మృతి

  న్యూఢిల్లీ: భారత మాజీ హాకీ ఆటగాడు బల్బీర్‌సింగ్ కుల్లర్ (77)గుండెపోటుతో మృతి చెందారు. పంజాబ్‌లోని సన్సార్ గ్రామంలో తన స్వగృహంలో శుక్రవారం మధ్యాహ్నం బల్బీర్ సింగ్ మృతి చెందినట్లు ఆయన కుమారుడు కమల్‌బీర్...

నాలుగు నెలల్లో సింగూరుకు జలాలు

పల్లె ప్రగతిలో రాష్ట్రంలో రెండో స్థానం,  ప్రజలు స్వచ్ఛత పాటించకుంటే జరిమానా తప్పదు,  పల్లె ప్రగతి సమ్మేళనంలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సంగారెడ్డి: కాళేశ్వరం నీటిని నాలుగు నెలల్లో సింగూరు ప్రాజెక్టుకు తీసుకొస్తామని ఆర్థికశాఖ...
IPL 2020

ఐపిఎల్‌ 13వ సీజన్‌ పూర్తి షెడ్యూల్‌ వచ్చేసింది

  ముంబయి: 2020 ఐపిఎల్‌ 13వ సీజన్‌ పూర్తి షెడ్యూల్‌ వచ్చేసింది.ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ వివరాలను ఐపిఎల్‌ నిర్వాహకులు ఆదివారం అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించారు. గతేడాది ఫైనల్‌లో తలపడిన ముంబై ఇండియన్స్‌,...

ఘోర ప్రమాదం.. నలుగురు చిన్నారులు సజీవ దహనం

  పంజాబ్‌ : స్కూల్ వ్యాన్‌లో మంటలు చెలరేగి నలుగురు చిన్నారులు సజీవ దహనమైన ఘటన పంజాబ్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..  పిల్లల్ని స్కూల్ నుంచి  ఇళ్లకు దింపేందుకు వెళ్తున్న స్కూల్ వ్యాన్‌లో...

ప్రశాంత్ కిశోర్ ‘రాజకీయం’!

  2014లో వినూత్న రీతిలో ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రజల దృష్టి ఆకట్టుకొని, నరేంద్ర మోడీ అనూహ్య విజయం సాధించడంతో ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ మంచి గుర్తింపు పొందారు. ఆయన ప్రజ్ఞాపాటవాల పట్ల...
Teacher

71 వేల టూత్‌పిక్స్‌తో జాతీయ జెండా….

  ఛండీగఢ్: పంజాబ్‌లోని అమృత్ సర్‌లో ఓ ఉపాధ్యాయుడు 71 వేల టూత్‌పిక్స్‌తో తయారు చేసిన జాతీయ జెండా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 71 వేల...
Minor

తలలో బుల్లెట్ దిగినా… కారులో ఏడు కిలో మీటర్లు ప్రయాణించి పిఎస్‌లో ఫిర్యాదు…

  ఛండీగఢ్: భూవివాదంలో పదేళ్ల కుర్రాడు తన మేనత్త, నానమ్మను తుపాకీతో కాల్చాడు. దీంతో మేనత్త తలలో బుల్లెట్ దిగినా... ఆమె ఏడు కిలోమీటర్లు కారులో ప్రయాణించి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది....
gun

చద్ది టిఫిన్ పెట్టినందుకు కోడలిని కాల్చిచంపిన మామ

  ఫరీద్‌కోట్: చద్ది టిఫిన్ పెట్టినందుకు ఒక మామ తన కోడలినే తుపాకీతో కాల్చిచంపివేశాడు. ఈ దారుణ సంఘటన పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లో గురువారం ఉదయం జరిగింది. భారత వైమానిక దళం నుంచి రిటైర్ అయిన...

Latest News