Sunday, April 28, 2024
Home Search

పంజాబ్‌ - search results

If you're not happy with the results, please do another search
wife murders husband in Vanasthalipuram

వివాహేతర సంబంధం… భార్యపై కొడవలితో దాడి…. గొంతు కోసుకొని….

లూధియానా: భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆమెపై కొడవలితో దాడి చేసి అనంతరం ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన సంఘటన పంజాబ్‌లోని లూధియానా ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అమర్బీర్ సింగ్-మన్మీత్ కౌర్...
Monsoon spread across country two weeks in advance

రెండు వారాలు ముందే దేశమంతా విస్తరించిన రుతుపవనాలు : ఐఎండి

  న్యూఢిల్లీ : ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు అంచనాకన్నా రెండు వారాల ముందే యావత్ దేశాన్ని తాకాయని భారత వాతావరణశాఖ తెలిపింది. సాధారణంగా జూన్ 1న కేరళను తాకే రుతుపవనాలు 45 రోజుల...
Indian struggling to marry pak girl to modi for help

మోడీజీ…. ఆ అవకాశం కల్పిస్తే… పాక్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా…

ఛండీగఢ్: పాక్‌లో ఉన్న బంధువు అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని వాళ్లకు వీసా ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీకి ఓ యువకుడు విజ్ఞప్తి చేసిన సంఘటన పంజాబ్‌లోని జలంధర్‌లో జరిగింది. బస్తీ బవా ఖేల్...
Five dead bodies in House at punjab

ఒకే ఇంట్లో ఐదు మృతదేహాలు….

  ఛండీగఢ్: ఒకే ఇంట్లో ఐదుగురిని హత్య చేసిన సంఘటన పంజాబ్‌లోని టారన్‌టార్న్ ప్రాంతంలో జరిగింది. మృతులలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురుతో పాటు డ్రైవర్ ఉన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బ్రిజల్...
wife murders husband in Vanasthalipuram

ఘోరం.. ఒకే కుటుంబంలో ఐదుగురి దారుణ హత్య..

చండీగఢ్: పంజాబ్‌లోని తరన్‌తరన్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురిని దారుణంగా హత్య చేశారు. పట్టి పోలీసు స్టేషన్ పరిధిలోని కైరాన్ గ్రామంలో గురువారం ఈ దారుణం చోటు చేసుకుంది. బ్రిజ్‌లాల్ ధతు...
Within 20 days 2 lakh corona positive cases

20 రోజులు.. 2 లక్షల కేసులు

న్యూఢిల్లీ : దేశంలో కోవిడ్19 కేసులు 24 గంటల్లో 14,516 నమోదయ్యాయి. గత తొమ్మిది రోజులుగా కేసుల సంఖ్య వరుసగా 10 వేలకుపైగా నమోదవుతోంది. శనివారం ఉదయం 8 గంటల వరకు 24...
1 in every 4 corona deaths in the world is in India

ఒక్కరోజే 2003 కరోనా మరణాలు

  మహారాష్ట్రలో అత్యధికంగా 1409 మంది మృత్యువాత ఢిల్లీలో కొత్తగా మరో 437 మంది బలి తాజాగా 10,974 పాజిటివ్ కేసులు నమోదు దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు: 3,54,065 న్యూఢిల్లీ : దేశంలో మొట్టమొదటిసారి అత్యధికంగా 2003 కరోనా...
Student attacked by knife in Uppununthala

నానమ్మపై ప్రేమ…. తనయుడిని కత్తితో పొడిచి…. కోడలు ఆత్మహత్యాయత్నం

ఛండీగఢ్: తనయుడు తన కంటే నానమ్మతో ప్రేమగా ఉంటున్నాడనే అసూయతో ఓ కోడలు తన కుమారుడిని చంపి అనంతరం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన పంజాబ్‌లోని జలంధర్ ప్రాంతం షాకోట్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన...
198 migrant workers died in road accidents

లాక్‌డౌన్ కాలంలో 1461 రోడ్డు ప్రమాదాలు

750మరణాలు, మృతుల్లో 198 మంది వలస కార్మికులు  న్యూఢిల్లీ : లాక్‌డౌన్ కాలంలో దేశవ్యాప్తంగా 198మంది వలస కార్మికులు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయినట్టు సేవ్‌లైఫ్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ తన నివేదికలో...
quarantine

దేశవ్యాప్తంగా క్వారంటైన్‌లో 23లక్షల మంది

మహారాష్ట్రలో అత్యధికంగా 6 లక్షల మంది న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లలో దాదాపు 23 లక్షల మంది ఉన్నారు. వీరిలో దేశంలోని ఒక...
5 states account for over 72 per cent of country

కరోనా కరుకుదనం

గత ఐదు రోజులుగా దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసులు తేదీ కేసుల సంఖ్య మే 17 4,987 మే 18 5,242 మే 20 5,611 మే 21 5,609 మే 22 6,654 కేసుల సంఖ్య అధికంగా నమోదవుతున్న టాప్...
Release of prisoners from prisons began

కరోనా ఉక్కిరిబిక్కిరి నుంచి ఉపశమనం

  జైళ్ల నుంచి ఖైదీల విడుదల ఆరంభం సుప్రీంకోర్టు చురకలతో కదలిక జైళ్లలో రద్దీ మధ్య వైరస్ భయాలు న్యూఢిల్లీ : ఖైదీలతో కిక్కిరిసి ఉండే జైళ్లలో ప్రస్తుత కరోనా వైరస్ తీవ్రసవాలును విసిరింది. ఖైదీల...
murder

భార్య ప్రాణాలు తీసిన భర్త వివాహేతర సంబంధం

  ఛండీగఢ్: ఓ వ్యక్తి మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని భార్యను చంపిన సంఘటన పంజాబ్‌లో లూధియానా ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రెండు సంవత్సరాల క్రితం మహమూద్ రివాని (33)...
Corona

“భయం” కరోనా

  ఒక్క రోజే కొత్తగా 2441 కేసులు ఇప్పటిదాకా ఇదే అత్యధికం 38,000కు చేరువైన మొత్తం కేసులు మరో 71మంది వైరస్‌కు బలి మొత్తం మరణాల సంఖ్య 1,223 వెయ్యికి పైగా కేసులున్న రాష్ట్రాలు...
bonnet

లాక్‌డౌన్…. ఎఎస్ఐని కారుతో ఢీకొట్టి… బానెట్ పై 100 మీటర్లు…

ఛండీగఢ్: పంజాబ్‌లోని జలంధార్ ప్రాంతం మిల్క్‌బార్ చౌక్‌లో  కానిస్టేబుల్ ను కారుతో ఢీకొట్టి కొంచెం దూరం బానెట్‌ ను పట్టుకొని అతడు ప్రయాణించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... లాక్‌డౌన్ నేపథ్యంలో పోలీసులు...
Coronavirus

పంజాబ్ యాత్రికులలో 173 మందికి కరోనా

  ఛండీగఢ్: మహారాష్ట్ర నుంచి పంజాబ్ వచ్చిన యాత్రికులలో 173 మంది కరోనా పాజిటీవ్ వచ్చింది. మహారాష్ట్రలోని నాందేడ్‌లో 3500 మంది సిక్కు యాత్రికులు చిక్కుకపోయారు. దీంతో పంజాబ్ ప్రభుత్వం స్పందించి వారిని తన...

ఎగవేతదార్లకు ఎర్రతివాచీ

డిఫాల్టర్ల జాబితాలో మెహుల్‌చోక్సీ, విజయ్‌మాల్యా, సందీప్, సంజయ్ ఝన్‌ఝన్, డైమండ్ వ్యాపారి జతిన్ మెహతా, కొఠారి గ్రూప్, కుడోస్ చెమీ, బాబా రాందేవ్ సహా పలువురు ప్రముఖులు ఆర్‌టిఐ కింద సమాచారమిచ్చిన ఆర్‌బిఐ ఉద్దేశపూర్వక ఎగవేతదారుల...

ప్రేమ….. కూతురిని చంపి… తగలబెట్టిన తల్లి

  ఛండీగఢ్: కూతురి ప్రేమ వ్యవహారంతో తన పరువు పోతుందని సొంత కుమర్తెను తల్లి చంపిన సంఘటన పంజాబ్‌లోని హోషియాపూర్‌లో జరిగింది. పరువు హత్యలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు....

ఆదుకునేవారు అన్నదాతలే

  ఉత్తర భారతం నుంచి వస్తున్న వార్తలను పరిశీలిస్తే లాక్‌డౌన్ పరిస్థితి తెలుస్తోంది. లాక్‌డౌన్‌లో వ్యూహాత్మకమైన తప్పిదాలు తెలిసి వస్తున్నాయి. భారతదేశానికి అతిపెద్ద ఆర్థిక వనరు అయిన వ్యవసాయాన్ని ఈ సంక్షోభ సమయంలో భారత...

అదృశ్య పాజిటివ్‌లే అసలు సవాల్

  లక్షణాలున్న కేసుల కన్నా లక్షణాలులేని కేసులే ఎక్కువ గుర్తించడం సమస్యగా మారిందంటున్న వైద్య వర్గాలు రాష్ట్రంలో కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో వైద్యశాఖ వర్గాలు ఇప్పుడున్న సవాలక్ష సవాళ్లకు తోడు సరికొత్త వింత సవాలును ఎదుర్కొంటున్నాయి....

Latest News