Home Search
పంజాబ్ - search results
If you're not happy with the results, please do another search
జోరు మీదున్న ఢిల్లీ
జోరు మీదున్న ఢిల్లీ.. నేడు చెన్నైతో ఢీ
దుబాయి: ఐపిఎల్లో భాగంగా శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్తో జరిగే మ్యాచ్కు ఢిల్లీ క్యాపిటల్స్ ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఇక రాజస్థాన్ చేతిలో ఓటమి పాలైన చెన్నైకి...
ఆత్మవిశ్వాసంతో కోహ్లి సేన
ఆత్మవిశ్వాసంతో కోహ్లి సేన
నేడు పంజాబ్తో పోరు
దుబాయి: తొలి మ్యాచ్లో హైదరాబాద్ను చిత్తుగా ఓడించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గురువారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరిగే రెండో మ్యాచ్కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇక ఢిల్లీ...
వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కదం తొక్కిన కర్షకులు
పంజాబ్, హర్యానాలలో తీవ్రమవుతున్న ఆందోళనలు
చండీగఢ్ : పార్లమెంటులో వ్యవసాయ బిల్లులను ఆమోదించడంపై ఆదివారం రైతన్నలు నిరసన తెలియచేస్తూ కదం తొక్కారు. హర్యానాలో రోడ్లన్నీ దిగ్బంధం చేశారు. పొరుగునున్న పంజాబ్లో ప్రధాని నరేంద్రమోడీ దిష్టి...
ఢిల్లీ సూపర్ విక్టరీ
దుబాయి: ఐపిఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ శుభారంభం చేసింది. ఆదివారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ సూపర్ ఓవర్లో విజయం సాధించింది. ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్...
పంజాబ్ లక్ష్యం 158
దుబాయ్: ఐపీఎల్-13వ సీజన్ లో భాగంగా దుబాయ్ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. కింగ్స్...
రెండు వికెట్లు తీసిన షమీ… ఢిల్లీ క్యాపిటల్స్ 27/3
దుబాయ్: ఐపీఎల్-13వ సీజన్ లో భాగంగా దుబాయ్ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఏడు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 27 పరుగులతో ఆటను...
ఐపిఎల్ 2020: ఢిల్లీపై ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్..
దుబాయ్: ఐపీఎల్-13వ సీజన్ లో భాగంగా దుబాయ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరుగుతున్న సెకండ్ మ్యాచ్ మరికొద్ది సేపట్లో ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్ లో టాస్...
బోణీ ఎవరిదో?
నేడు పంజాబ్తో ఢిల్లీ పోరు
దుబాయి: ఐపిఎల్లో భాగంగా ఆదివారం జరిగే రెండో మ్యాచ్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. దుబాయి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది....
హర్ సిమ్రత్ రాజీనామా
కేంద్ర మంత్రివర్గం నుంచి శిరోమణి అకాలీదళ్ తప్పుకోడం వల్ల ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఎటువంటి నష్టమూ లేదు....
సవాలుకు సిద్ధంగా ఉన్నా: లోకేశ్ రాహుల్
దుబాయి: ఐపిఎల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ లోకేశ్ రాహుల్ స్పష్టం చేశాడు. ఈసారి ఐపిఎల్లో పంజాబ్ను విజేతగా నిలుపడమే తన ముందున్న ప్రధాన...
పేద విద్యార్థులకు సోనూసూద్ స్కాలర్షిప్ పథకం..
పేద విద్యార్థుల కోసం సోనూసూద్ స్కాలర్షిప్ పథకం
తల్లి పేరిట చాటుకున్న ఔదార్యం, రెండు లక్షల వార్షికాదాయ పరిమితి
ముంబై: నటుడు సోనూసూద్ మరో మంచి పనికి నడుంబిగించారు. కరోనా సమయంలో వలసకార్మికులకు అనేక విధాలుగా...
దేశంలో ఒక్కరోజే 1133 మంది మృత్యువాత
ఒక్కరోజే 75,809 మందికి కరోనా పాజిటివ్
న్యూఢిల్లీ: వరుసగా గడచిన రెండురోజులు 90 వేలకు పైగా కొత్త కేసులు నమోదు కాగా గత 24 గంటల్లో దేశంలో 75,809 మంది కరోనా పాజిటివ్ కేసులు...
మాస్కుపై మత్తు చల్లి… బాలికపై అత్యాచారం…
ఛండీగఢ్: మాస్కుపై మత్తు చల్లి మైనర్ బాలికపై అత్యాచారం చేసిన సంఘటన పంజాబ్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మాస్కుపై లేబర్ కాంట్రాక్టర్ మత్తు చల్లి ఓ బాలికకు ఇచ్చాడు. బాలిక...
రైనా నిష్క్రమణ.. వాట్సన్ ఆవేదన..
దుబాయ్: చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్మెన్ సురేష్ రైనా అనుహ్య నిర్ణయంతో జట్టు ఆటగాళ్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. మొన్నటివరకు నెట్ ప్రాస్టీక్స్తో మంచి ఊపుమీద కనిపించిన రైనా.. దుబాయ్ వెళ్లిన కొంతకాలానికే...
ఢిల్లీలో ఇద్దరు ఖలిస్థాన్ ఉగ్రవాదుల అరెస్ట్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని నిషేధిత ఉగ్రవాద సంస్థ ఖలిస్థాన్ జిందాబాద్ ఫోర్స్కు చెందిన సభ్యులుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాళ్లను ఇద్రజిత్...
అసమ్మతి అంటే కాంగ్రెస్కు గిట్టదు
ప్రజాస్వామ్య వికాసానికి సుస్థిరమైన ప్రభుత్వం ఎంత అవసరమో, బలమైన ప్రతిపక్షం కూడా అంతే అవసరం. ప్రశ్నించే స్వభావమే ప్రజాస్వామ్యానికి నిజమైన బలం. ప్రతిపక్షాలే కాకుండా స్వపక్షంలో కూడా విధానాల గురించి ప్రశ్నించే వారు...
8 రోజుల్లో 5 లక్షల కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య 5 లక్షలకు చేరుకోడానికి రోజుల సంఖ్య స్థిరంగా ఉండడం మొట్టమొదటి సారి. కేవలం ఎనిమిది రోజుల్లోనే కేసుల సంఖ్య 20 లక్షల నుంచి 25 లక్షలకు...
ఐదుగురు చొరబాటుదారులు కాల్చివేత
పంజాబ్: భారత్ చేతిలో పాకిస్థాన్ ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా తన వక్రబుద్ధిని మాత్రం మార్చుకోవడం లేదు. తనవైపు నుంచి భారత్లోకి ఉగ్రవాదుల చొరబాట్లను ప్రోత్సహిస్తూనే ఉంది. భారత్-పాకిస్థాన్ సరిహద్దు గుండా ఐదుగురు...
దేశంలో 3 కోట్లు దాటిన కరోనా పరీక్షలు
దేశంలో 3 కోట్లు దాటిన కరోనా నిర్ధారణ పరీక్షలు
ఒక్కరోజే 7.31 లక్షల శాంపిళ్లకు టెస్టింగ్లు
దేశవ్యాప్తంగా 1470 టెస్టింగ్ ల్యాబ్లు
న్యూఢిల్లీ: దేశంలో కరోన వైరస్ నిర్ధారణ పరీక్షలు 3 కోట్లు దాటాయి. ఆగస్టు 16వ...
24 గంటల్లో వెయ్యిదాటిన కరోనా మరణాలు
62,064 కొత్త కేసులు, 44 వేలకు పైగా మొత్తం మరణాలు
22 లక్షలు దాటిన కేసులు
రికవరీ రేటు 70 శాతానికి చేరిక
రికార్డు స్థాయిలో ఒక్క రోజే 54,859మంది బాధితుల రికవరీ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి...