Monday, April 29, 2024

ఐపిఎల్ 2020: ఢిల్లీపై ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్..

- Advertisement -
దుబాయ్‌: ఐపీఎల్-13వ సీజన్‌ లో భాగంగా దుబాయ్‌ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్ల మధ్య జరుగుతున్న సెకండ్‌ మ్యాచ్‌ మరికొద్ది సేపట్లో ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్ లో టాస్‌ గెలిచిన పంజాబ్‌ కెప్టెన్ కేఎల్‌ రాహుల్‌ ముందుగా ఫీల్డింగ్‌ ఎంచుకుని, ఢిల్లీని బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్ లో విజయం సాధించి ఘనంగా టోర్నీని ప్రారంభించాలని రెండు జట్లు భావిస్తున్నాయి. ఇక, శనివారం జరిగిన తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది.
KXIP Win toss and elect bowl against Delhi
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News