Monday, April 29, 2024

రెండు వికెట్లు తీసిన షమీ… ఢిల్లీ క్యాపిటల్స్ 27/3

- Advertisement -
- Advertisement -

Delhi capital runs 27 for three wickets

దుబాయ్‌: ఐపీఎల్-13వ సీజన్‌ లో భాగంగా దుబాయ్‌ వేదికగా  కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ తో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఏడు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 27 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ధావన్ పరుగులేమీ చేయకుండా రనౌట్ రూపంలో ఔటయ్యాడు. పృధ్వీషా ఐదు పరుగులు చేసి షమీ బౌలింగ్ లో జోర్డాన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. హెట్ మెయిర్ ఏడు పరుగులు చేసి షమీ బౌలింగ్ లో అగర్వాల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో అయ్యర్(6), రిషబ్ పంత్(7) ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News