Thursday, May 16, 2024
Home Search

బదిలీ - search results

If you're not happy with the results, please do another search
SC refers to larger bench to frame guidelines for courts

దిశ కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ హత్యాచారం కేసు చివరి దశకు చేరుకుంది. ఈ కేసులో ఎన్‌కౌంటర్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ కీలక...

విద్యాశాఖ కార్యదర్శిగా వాకాటి కరుణ

చేనేత జౌళి శాఖ కార్యదర్శిగా డా.జ్యోతిబుద్ధప్రసాద్ రవాణ శాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు రాహుల్ బొజ్జాకు రిజిస్ట్రేషన్, స్టాంపులు విద్యాశాఖ కార్యదర్శిగా వాకాటి కరుణ ఔషధ నియంత్రణ కమిషనర్‌గా అలీ ముర్తుజా రిజ్వీ, వి.శేషాద్రికి జిఎడి కార్యదర్శిగా...
Minister Talasani review on various development works

అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి తలసాని

హైదరాబాద్: ప్రభుత్వం అన్నివర్గాల ప్రజల సంక్షేమం కోసం ఎనలేని కృషి చేస్తుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం మాసాబ్ ట్యాంక్ లోని మున్సిపల్ పరిపాలన శాఖ కార్యాలయంలో...
Gas-Cylinder-crosses Rs 1000

రూ. 1,000 దాటిన ఎల్ పిజి సిలిండర్ ధర!

  న్యూఢిల్లీ:  అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు అధికంగా ఉన్న నేపథ్యంలో ఈ నెలలో రెండోసారి దేశీయంగా ఎల్‌పిజి సిలిండర్‌పై గురువారం రూ.3.50 చొప్పున పెంచారు. దీంతో, ఇప్పుడు సిలిండర్ ధర రూ. 1,000 మార్క్‌ను...
Promotion of Justice Ujjal Bhuyan as State High Court CJ

రాష్ట్ర హైకోర్టు సిజెగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌కు పదోన్నతి

జస్టిస్ సతీష్ చంద్రశర్మను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉజ్జల్ భూయాన్‌కు పదోన్నతి కల్పిస్తూ సిజెగా పనిచేసిన సతీష్ చంద్రశర్మ ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు...

భేతాళకథ

ఉత్తుత్తి భేటీలతో సాగుతున్న విభజన సమస్యలకు పరిష్కారం చూపలేక మొక్కుబడి సమావేశాలతో నడిపిస్తున్న కేంద్రం 25న జరిగే కేంద్ర హోంశాఖ కార్యదర్శితో భేటీపై పెదవి విరుస్తున్న తెలుగు రాష్ట్రాల అధికారులు విభజన సమస్యలపై బోనులో కేంద్రం...
Again Fuel price hiked in International Market

చమురు వ్యూహానికి భారత్ బలి!

రష్యా నుంచి దిగుమతి చేసుకొనే చమురు, బొగ్గు నిమిత్తం తమ కరెన్సీ యువాన్లలో చెల్లిస్తామని చైనా పేర్కొన్నది. అమెరికా డాలరు ముప్పులో ఉందని చెప్పటమే దీని లక్ష్యం. సౌదీ అరేబియాతో కూడా తన...
Supreme Court Hearing on Sedition Law

దేశద్రోహ చట్టాన్ని రద్దు చేయాల్సిన అవసరం లేదు… కానీ

మార్గదర్శకాలు జారీ చేయాలని సుప్రీంను కోరిన అటార్నీ జనరల్ విస్తృత ధర్మాసనానికి బదిలీపై మే 10 న నిర్ణయం న్యూఢిల్లీ : బ్రిటిష్ కాలం నాటి దేశద్రోహ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను...
Correction module available soon in Dharani Portal

ఏడేళ్ల పహాణీల కోసం ఎదురుచూపు !

రాష్ట్ర డేటాను ఇవ్వని ఎన్‌ఐసి ఇబ్బందులు పడుతున్న రైతులు మనతెలంగాణ/హైదరాబాద్:  తెలంగాణకు చెందిన ఏడేళ్ల రికార్డులను ఎన్‌ఐసి (నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్) రాష్ట్రానికి ఇవ్వకుండా జాప్యం చేస్తోంది. ఈ నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం వద్ద ప్రస్తుతం...
Medicos oath

కొత్త పోకడపోయిన మదురై మెడికల్ కాలేజీ డీన్ కు ఉద్వాసన !

హిప్పోక్రాటిక్ ప్రమాణం అనేది పాశ్చాత్య ప్రపంచంలో వైద్య ఎథిక్స్ యొక్క మొట్టమొదటి వ్యక్తీకరణ; విద్యార్థులను వైద్య సంస్థలో చేర్చే వేడుకలలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. కానీ... చెన్నె: మదురై మెడికల్ కాలేజ్‌లో మొదటి సంవత్సరం విద్యార్థుల...
Internet and SMS services suspended in Patiala

పటియాలాలో ఇంటర్నెట్, ఎస్‌ఎంఎస్ సర్వీసులు నిలిపివేత

పటియాలా : పంజాబ్ లోని పటియాలాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగి రాళ్లు రువ్వుకోవడంతో శుక్రవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పంజాబ్ ప్రభుత్వం...

పాసుపుస్తకాల్లో తప్పుల సవరణకు అవకాశం

ధరణి పోర్టల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం మనతెలంగాణ/హైదరాబాద్ : పట్టాదారు పాసుపుస్తకాల్లో ఉన్న తప్పులను సవరించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు ధరణి పోర్టల్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అప్లికేషన్ ఫర్...
LIC

మే 17న ఎల్ఐసి మెగా లిస్టింగ్!

*దేశ చరిత్రలో అతిపెద్ద ఐపీఓ ఇదే *4 నుంచి ఎల్‌ఐసీ ఇష్యూ *  ఐపీఓ ధర శ్రేణి రూ.902-949  *పాలసీదారులకు ఒక్కో షేరుపై రూ.60 డిస్కౌంట్‌ *రిటైల్‌ మదుపర్లు, ఉద్యోగులకు రూ.45 రాయితీ ముంబై: ప్రభుత్వ...
Prime Minister's visit to Jammu and Kashmir

జమ్ముకశ్మీర్ లో ప్రధాని పర్యటన

న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్ లో ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం పర్యటిస్తున్నారు. 370 అధికరణ రద్దు తర్వాత తొలిసారి ప్రధాని జమ్ముకశ్మీర్ లో పర్యటనకు వెళ్లారు. డిల్లీ-అమృత్ సర్ కాట్రా ఎక్స్ ప్రెస్...
Increased Tata Motors vehicle prices

పెరిగిన టాటా మోటార్స్ వాహనాల ధరలు

ముంబయి : ప్రముఖ దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ప్రయాణికుల వాహనాల ధరలను పెంచింది. మోడల్, వేరియంట్‌ను బట్టి పెరుగుదల గరిష్ఠంగా 1.1 శాతం వరకు ఉన్నట్లు తెలిపింది. కొత్త...
Ibrahimpatnam ACP Suspended for Realtor murder

ఇబ్రహీంపట్నం ఎసిపి సస్పెన్షన్..

కాల్పుల్లో రియల్టర్ల దుర్మరణం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎసిపి బాలకృష్ణా రెడ్డి  రియల్టర్ల నుంచి ముడుపులు అందుకుంటున్నట్లు పోలీస్ అధికారులపై ఆరోపణ మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఇబ్రహీంపట్నం రియల్టర్ల జంట హత్యల కేసులో...
Promotions along with transfers to Teachers soon

ఉపాధ్యాయ పదోన్నతులకు గ్రీన్‌సిగ్నల్

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో త్వరలోనే ఉపాధ్యాయులకు బదిలీలతోపాటు పదోన్నతులు కల్పించాలని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయ ఎంఎల్‌సిలు, సంఘ బాధ్యులతో గురువారం మంత్రి స మీక్షా సమావేశం నిర్వహించారు....
Changes in Air India

‘ఎఐ’లో మార్పులు

ఉన్నతాధికారుల స్థానంలో కొత్తవారి నియామకం, సిసిఒగా నిపుణ్, సిహెచ్‌ఆర్‌ఒగా త్రిపాఠి సలహాదారులుగా మాలిక్, శరణ్  ఎయిర్ ఇండియా చైర్మన్ చంద్రశేఖరన్ ఆదేశాలు న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియా చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ విమాన సంస్థలో పునర్‌వ్యవస్థీకరణ పనులు...
Number of High Court judges increased with NV Ramana initiative:CMKCR

సిజెఐ చొరవ అమోఘం

హైకోర్టులో జడ్జీల సంఖ్య పెరిగింది 42మంది న్యాయమూర్తులకు 30 నుంచి 40 ఎకరాల స్థలంలో ఒకేచోట క్వార్టర్స్ నిర్మిస్తాం: సిఎం కెసిఆర్ మన తెలంగాణ / హైదరాబాద్ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి ర...
ED summons former Punjab CM Channi

ఇసుక అక్రమ మైనింగ్ కేసు.. మాజీ సీఎం చన్నీని ప్రశ్నించిన ఈడీ

జలంధర్ : పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీని అక్రమ ఇసుక తవ్వకాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం దాదాపు ఆరు గంటల పాటు ప్రశ్నించింది. ఈ విషయాన్ని ఆయన...

Latest News