Home Search
బదిలీ - search results
If you're not happy with the results, please do another search
మాజీ సిజెఐ జస్టిస్ ఆర్సి లహోటి కన్నుమూత..
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ చంద్ర లహోటి బుధవారం సాయంత్రం ఇక్కడి ఒక ఆసుపత్రిలో కన్నుమూశారని ఆయన కుటుంబ వర్గాలు తెలిపాయి. ఆయన వయస్సు 81 సంవత్సరాలు. 2004...
మజ్లీస్ కూటమి ఆఫర్ను తిరస్కరించిన ఉద్ధవ్ థాక్రే
ముంబయి: బిజెపికి బి-టీమ్గా ఉన్న ఆల్ ఇండియా మజ్లీస్ఎఇత్తేహాదుల్ ముస్లిమీన్(ఎఐఎంఐఎం) కూటమి ఆఫర్ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఆదివారం తిరస్కరించారు. మహావికాస్ అఘడి(ఎంవిఎ)కి నేతృత్వం వహిస్తున్న శివసేనను అపఖ్యాతిపాలు చేసేందుకు వేసిన...
20న వాటాదారులతో ‘ఫ్యూచర్’ సమావేశం
రిలయన్స్తో డీల్పై ఆమోదం కోసమే
స్టాక్ ఎక్సేంజీలకు సమాచారమిచ్చిన ఫ్యూచర్ గ్రూప్
న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్)తో రూ.24,713 కోట్ల ఒప్పందం ఆమోదం కోసం కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్ తన వాటాదారులతో...
ఆబ్కారీ శాఖలో సరికొత్తగా మరిన్ని ఎక్సైజ్ స్టేషన్ల ఏర్పాటు
వచ్చే నెలలో రాష్ట్ర వ్యాప్తంగా 14 ఏర్పాటు ?
స్టేషన్ల విభజన పూర్తి అనంతరం
సిబ్బంది, అధికారుల బదిలీ
త్వరలోనే ప్రభుత్వం నుంచి గ్రీన్సిగ్నల్
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వానికి అధిక ఆదాయం తెస్తున్న ఆబ్కారీ శాఖలో సరికొత్తగా మరిన్ని ఎక్సైజ్...
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా వికాస్రాజ్ నియామకం
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా సీనియర్ ఐఎఎస్ అధికారి వికాస్ రాజ్ నియమితులయ్యారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా విధులు నిర్వహించిన శశాంక్ గోయల్ ఇటీవల కేంద్ర సర్వీసులకు...
పాఠశాలల్లో హిజాబ్పై నిషేధం సరైనదే
ముస్లిం విద్యార్థుల హిజాబ్ధారణ ఇస్లాం మతపరంగా తప్పనిసరి కాదు : కర్నాటక హైకోర్టు తీర్పు
తీర్పుపై భిన్నస్పందనలు, ముస్లిం సంస్థల అసంతృప్తి, సుప్రీంకోర్టులో అప్పీల్
బెంగళూరు: కర్నాటక రాష్ట్రాన్ని కుదిపేసిన హిజాబ్ వివాదంపై ఆ రాష్ట్ర...
హిజాబ్ ధరించడం మతపరంగా తప్పనిసరి కాదు
హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు
బెంగళూరు : కర్ణాటక రాష్ట్రాన్ని కుదిపేసిన హిజాబ్ వస్త్రధారణ వివాదంపై ఆ రాష్ట్రహైకోర్టు మంగళవారం తుది తీర్పు వెలువరించింది. హిజాబ్ ధరించడం మతపరంగా తప్పనిసరి...
ప్రస్ఫుటమైన ప్రతిపక్షాల వైఫల్యం!
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ద్వారా 2024 ఎన్నికల ఫలితాలను ప్రజలు ముందే చెప్పిన్నట్లయినదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంతోషం వ్యక్తం చేశారు. అంటే ఈ ఎన్నికల ఫలితాలు ఆయనకు...
చావునోట్లో బొగ్గు పెల్ల
రెస్కూ టీమ్ కృషితో ప్రాణాలతో బయటపడ్డ సింగరేణి బదిలీ వర్కర్ రవీందర్
ఆసుపత్రికి తరలింపు
మన తెలంగాణ/ యైటింక్లయిన్ కాలనీ/రామగిరి : 24 గంటల రెస్కూ సిబ్బంది ఆపరేషన్ ఫలించింది. ప్రాణాలతో పోరాడుతున్న...
రామగుండంలో గని ప్రమాదం
నలుగురు మృతి,
మరో నలుగురు గల్లంతు
సిఎం కెసిఆర్ దిగ్భ్రాంతి
మన తెలంగాణ/రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగుండం బొగ్గుగనిలోని ఆర్జీ- 3 పరిధిలోని అడ్రియాల్ లోంగోవాల్ ప్రాజెక్టు పైకప్పు కూలిన ప్రమా ద ఘటనలో...
పేదల ఆనందంలోనే ‘తృప్తి’
ప్రజలకు ఇల్లు కట్టించి పెళ్లి చేస్తానని ముందుకొచ్చిన కెసిఆర్ వంటి ముఖ్యమంత్రి మరొకరు లేరు
గత పాలకులు ఇరుకు ఇళ్లను ఇస్తే టిఆర్ఎస్ ప్రభుత్వం ఆత్మగౌరవ ప్రతీకలుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి...
ఫ్యూచర్తో అమెజాన్ చర్చల ప్రతిపాదన
చర్చల ద్వారా ఒక పరిష్కారానికి రండి
ఇరు పార్టీలను ఆదేశించి సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ : చాలా కాలంగా కొన్న న్యాయ పోరాటానికి ముగింపు పలికేందుకు ఇకామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి ఫ్యూచర్ గ్రూప్తో చర్చల...
పేద ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక డబుల్ బెడ్రూం ఇళ్లు
ఓల్డ్ మారేడుపల్లిలో 468 గృహాలను ప్రారంభించిన మంత్రి కెటిఆర్
మన తెలంగాణ,సిటీబ్యూరో: రెండు పడకల గదుల గృహాలు పేద ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలుస్తాయని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది, ఐటీ, పరిశ్రమల శాఖ...
ఎల్లుండి వెస్ట్ మారేడ్పల్లిలో డబుల్ ఇళ్లను ప్రారంభించనున్న మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/సిటీ బ్యూరో: నిరుపేదల ఆత్మగౌరవ లోంగిళ్లైన మరిన్ని ప్రభుత్వ డబుల్ బెడ్ రూం ఇళ్లను లబ్దిదారులు అందుకోనున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని వెస్ట్ మారేడ్పల్లిలో రూ.36.27 కోట్ల వ్యయంతో 5.18 ఎకరాల విస్తీర్ణంలో...
శాసనశాస్త్ర ఆవశ్యకత!
Epigraphy is a prime tool in recovering much of the first hand record of antiquity.
శాసన శాస్త్రం గురించి ప్రఖ్యాత ఎన్సైక్లోపీడియా బ్రిటానికా చెప్పిన మాటలివి. సాధారణంగా చరిత్ర...
పెండింగ్ సమస్యలతో పాటు పలు తీర్మానాలను
ఆమోదించిన టిఎన్జీఓ రాష్ట్ర, కేంద్ర కార్యవర్గం
డిఏలను, పిఆర్సి బకాయిలను విడుదల చేసినందుకు
సిఎం కెసిఆర్ టిఎన్జీఓ నాయకుల కృతజ్ఞతలు
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ఎన్జీవోల కేంద్ర సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం శనివారం హైదరాబాద్లోని నాంపల్లిలో టిఎన్జీఓ...
రాష్ట్రంలో 3.86లక్షల గొర్రెల యూనిట్లు పంపిణీ
త్వరలో మిగిలిన లబ్ధిదారులకోసం కార్యాచరణ
పాల ఉత్పత్తి పెంపుదలకు ప్రత్యేక చర్యలు
బీమా నిబంధనలు సరళీకృతం
అధికారుల సమీక్షలో మంత్రి తలసాని
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గోల్ల కురుమల కులవృత్తిని ప్రోత్సహించి వారు ఆత్మగౌరవంతో తలెత్తుకుని బతికేలా చేసేందుకు ప్రభుత్వం...
అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ కేసుల్లో కీలక మలుపు
కేసులను ఎపిలోని ఎలూరు కోర్టుకు బదిలీచేసిన హైకోర్టు
హైదరాబాద్: అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్ కేసులను ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు రాష్ట్ర హైకోర్టు శుక్రవారం నాడు స్పష్టం చేసింది. ఈక్రమంలో అగ్రిగోల్డ్,...
ప్రతిపక్షాలపై ప్రధాని విమర్శలు!
బారాబంకీ: “ప్రతిపక్షాలు కేవలం ‘ఓటు బ్యాంకు రాజకీయాలకు’ మాత్రమే పాల్పడ్డాయని, ట్రిపుల్ తలాక్ వంటి ఆచారలతో ఇబ్బడిముబ్బడిగా పెరిగిన ముస్లిం మహిళల సమస్యలపై శ్రద్ధ చూపలేదు” అని ప్రధాని నరేంద్ర మోడీ తమ...
సంక్షేమంతోనే..
కొనుగోలు శక్తి పెరిగితేనే బడ్జెట్ పెరిగేది
భారీగా పెరిగిన ఆర్థికరంగ కార్యకలాపాలు బడ్జెట్లోనూ తెలంగాణే రోల్ మోడల్
మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ రూపకల్పనకు అనుసరిస్తున్న విధానాలు, నిర్దేశించుకొన్న ఫార్ములా...