Sunday, May 19, 2024
Home Search

ఇంటింటి ప్రచారం - search results

If you're not happy with the results, please do another search

రాయబరేలి, అమేథీలో ప్రియాంక మకాం

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఉత్తర ప్రదేశ్‌లోని రాయబరేలి, అమేథీ పార్లమెంటరీ నియోజకవర్గాల్లో లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి సారథ్యం వహిస్తారు. అత్యంత ప్రతిష్ఠాకరమైన ఆ రెండు స్థానాలలో...
CM Jagan mohan reddy campaign in Narsapuram

రూ.2.7 లక్షల కోట్ల డబ్బులు పేదల ఖాతాల్లో వేశాం: జగన్

అమరావతి: మీ బిడ్డ జగన్ అక్కాచెల్లెమ్మలకు తోడుగా నిలబడ్డాడని సిఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.  అక్కా చెల్లెమ్మలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దామని, ఆసరా, సున్నా వడ్డీ, చేయూతతో అక్కాచెల్లెమ్మలను ఆదుకున్నామని, అక్కాచెల్లెమ్మల...

బలమివ్వండి…బరిగీసి కొట్లాడుతా

మన తెలంగాణ/ నాగర్‌కర్నూల్ ప్రతినిధి : తెలంగాణలో దుర్మార్గమైన కాంగ్రెస్ పాలన సాగుతోందని, మీరు బలం ఇస్తే కాంగ్రెస్ మె డలు వంచి యుద్ధం చేసి ప్రాణాలు ఫణంగా పెట్టి అయినా మీ...
KCR Chevella Public Meeting

ప్రజల చేతిలో బిఆర్‌ఎస్ అంకుశం

ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ మెడలు వంచుదాం దళిత బంధుకోసం 1.30 లక్షల మంది కుటుంబాలతో సచివాలయం వద్ద ధర్నా చేస్తాం అసమర్థ కాంగ్రెస్, మతపిచ్చి బిజెపికి ఎందుకు ఓటు వేయాలి? అడ్డగోలు హామీలు.. పంగనామాలు కాంగ్రెస్ నైజం...
AIMIM to begin Lok Sabha election campaign from today

లోక్ సభ ఎన్నికల ప్రచారానికి కదిలిన మజ్లీస్ దండు!

హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల ప్రచారానికి మజ్లీస్ పార్టీ శుక్రవారం నుంచి పూనుకుంది. హైదరాబాద్ సీటుకు ఏడు నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో ప్రచారానికి మజ్లీస్ పార్టీ నడుము బిగించింది. హైదరాబాద్ లోక్ సభ...
Jai Ram Ramesh vs BJP

మేము రాముడి భక్తులం…. మతంతో రాజకీయం చేయం: జైరామ్ రమేశ్

ఢిల్లీ: రాముడిని ఆరాధిస్తామని, రాముడి పేరుతో తాము వ్యాపారం, రాజకీయం చేయమని కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇంఛార్జీ జనరల్ సెక్రటరీ జైరామ్ రమేశ్ తెలిపారు. మతాన్ని బిజెపి అడ్డంపెట్టుకొని రాజకీయం చేయడంతో రెండు దిగజారిపోయాయని...

కెసిఆర్‌కు ఓటమి తరువాత రైతులు గుర్తుకొచ్చారు: రఘనందన్‌రావు

రాష్ట్రంలో రైతులకు నష్టం వచ్చిందని బిఆర్‌ఎస్ నేత కెసిఆర్‌కు 10 సంవత్సరాల తరువాత తెలిసిందని, అందుకే అర్భాంగా పర్యటనలు చేపడుతున్నాడని మెదక్ బిజెపి ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు విమర్శించారు. సోమవారం ఎన్నికల...

సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో గెలిచేది గులాబీ పార్టీనే : కెటిఆర్

సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎంపి, కేంద్రమంత్రి గత ఐదు సంవత్సరాలలో చేసింది ఏమీ లేదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన కిషన్ రెడ్డి...

బెదిరించి ఎంఎల్‌ఎలను చేర్చుకుంటున్నారు

మన తెలంగాణ/ షాద్ నగర్/మహబూబ్ నగర్ : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను సిఎం రేవంత్‌రెడ్డి బెదిరించి, బలవంతంగా...

డబుల్ రేస్

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతుండడం తో రాజకీయ వేడి రోజు రోజుకు పెరుగుతోంది. ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో ఆయా పార్టీల నాయకత్వం పూర్తిగా పార్లమెంటు ఎన్నికలపైనే దృష్టి...

బూత్‌ల వారీగా కార్యాచరణ

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో బిజెపి కి సానుకూల వాతావరణం ఉందని, పార్లమెంటు ఎన్నికల్లో అద్భుతమైన పలితాలు సాధిస్తామ ని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు....
Harish Rao

కాంగ్రెస్ మోసపూరిత వైఖరిని క్షేత్ర స్థాయిలో ప్రజలకు వివరించాలి

మీడియా, సోషల్ మీడియా వేదికగా ప్రజలను జాగృతం చేయాలి పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు దిశగా పార్టీ శ్రేణులు కృషి చేయాలి మార్చి 17 తో కాంగ్రెస్ 100 రోజుల పాలన పూర్తి చేసుకుంటున్నది హామీలు అమలు చేయని...
BJP national leaders Visit in parliamentary constituencies

పార్లమెంటు ఎన్నికలకు కమలం కసరత్తు..

హైదరాబాద్ ః రాష్ట్రంలో కమలనాథులు పార్లమెంటు పోరుకు కసరత్తు వేగం చేశారు. ఎన్నికలకు సమయం సమీపిస్తుంటంతో ముందస్తు ప్రచారానికి సిద్దమైతున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 8 ఎమ్మెల్యేలు విజయం సాధించడంతో పాటు...
Revanth Reddy

రేవంత్ విజయంలో అన్నదమ్ముల పాత్ర

రేవంత్ విజయంలో ఆయన అన్నదమ్ములకూ భాగం ఉంది. రేవంత్ కు ఏడుగురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. తమ సోదరుడు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంటే, కొడంగల్, కామారెడ్డిలో రేవంత్ తరపున ప్రచార...
Leaders are accused on social media

కదం తొక్కిన సోషల్ మీడియా

గతంలో ఎన్నికలు అంటే ప్రచార సభలు, పాదయాత్రలు, సమావేశాలు ఏర్పాటు చేసేవారు. ఇంటింటికీ తిరిగే కార్యక్రమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారు. ప్రతి ఇంటికి వెళ్లి ఓటును అభ్యర్థించేవారు. మారుతున్న కాలానుగుణంగా ఇది వరకు...
Don't sell your vote

ఓటును అమ్ముకోవద్దు

‘థూ నీయమ్మ దరిద్రపు రోడ్దు, ఇంత అద్దుమానపు రోడ్దు యాడ సూళ్ళేదు’ ప్రయాణ అగచాట్లలో ఆ రోడ్దును తిట్టుకోవటం రోడ్దు దాటాక మరిచిపోటం ఆ ఊరోళ్లకు మామూలే.. విడివిడిపోచలు ఆ ఊరి పశువులకు...
The campaign will end this evening

నేటి సాయంత్రంతో ప్రచారానికి తెర

నేటి గజ్వేల్ సభతో ముగియనున్న సిఎం కెసిఆర్ ప్రచారం మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో నేటి సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఈనెల 15వ తేదీ నుంచి ప్ర చారంలో దూసుకపోతున్న రేసు గుర్రాల మైక్‌లు...

సిరిసిల్ల నిర్ణేతలు మగువలు

(కరుణాల భద్రాచలం/సిరిసిల్ల ప్రతినిధి) రాష్ట్రప్రజల దృష్టిని ఆకర్షించిన సిరిసిల్ల నియోజక వర్గంలో బహుముఖ పోటీ సాగుతోంది. ఎన్నికల బరిలో సిరిసిల్లలో 21 మంది అభ్యర్థులున్నా ప్రధాన పోటీ బిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపి, బిఎస్‌పి మధ్యనే...
Arrangements for polling are complete

పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

ఎన్నికల కోసం ఇవిఎంల పరిశీలన పూర్తి బిఎల్‌ఒల ద్వారా ఎపిక్ కార్డులు పంపిణీ బందోబస్తు కోసం పక్క రాష్ట్రాల పోలీసులు: ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ మన తెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోసం...
Inspection of EVMs for elections is complete

ఎన్నికల కోసం ఈవిఎంల పరిశీలన పూర్తి

పోలింగ్ స్టేషన్లలో వేగంగా ఏర్పాట్లు బిఎల్‌ఓల ద్వారా ఎపిక్ కార్డులు పంపిణీ బందోబస్తు కోసం పక్క రాష్ట్రాల పోలీసులు:  సిఈవో వికాస్‌రాజ్ మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోసం ఈవిఎంల పరీశీలన పూర్తి అయిందని రాష్ట్ర...

Latest News