Home Search
ఇంటింటి ప్రచారం - search results
If you're not happy with the results, please do another search
కాంగ్రెస్ కు ఓటేస్తే బిజెపికి ఓటేసినట్లే
టిఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా సంస్థాన్ నారాయణపురంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న మంత్రి గంగుల
కాంట్రాక్టుల కోసం పార్టీ మారిన బిజెపి అభ్యర్థి మనకెందుకు
మంత్రి గంగుల కమలాకర్ ప్రచారంతో టిఆర్ఎస్కే ఓటేస్తామంటున్న సంస్థాన్ నారాయణ పురం...
కుల మత రాజకీయాలకు తెలంగాణలో తావులేదు: ఉప్పల శ్రీనివాస్ గుప్త
బిజెపి చిల్లర చేష్టలను మునుగోడు ప్రజలు తిప్పికొట్టాలి
యావత్ భారత ప్రజానీకం కెసిఆర్ నాయకత్వాన్ని కోరుతోంది
మునుగోడు ఎన్నికల ప్రచారంలో పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ గుప్త
మన తెలంగాణ / హైదరాబాద్ : కుల మత...
సారే కావాలి! కారే రావాలి!!… (వృద్ధుడి వీడియో వైరల్)
హైదరాబాద్: మునుగోడు నియోజకవర్గం చండూరులో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో ఓ వృద్ధుడు ముచ్చటించారు. మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల...
మునుగోడులో పర్యటిస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
నల్గొండ: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం జోరందుకుంది. బిఆర్ఎస్ నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మంగళవారం మునుగోడు నియోజవర్గం చండూరులోని...
మునుగోడులో కారు జోరు పక్కా!
ప్రచారంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డితోపాటు శివంపేట నాయకులు
మన తెలంగాణ/శివ్వంపేట: టిఆర్ఎస్ పార్టీ భారత్ రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందిన తర్వాత బాగా బలం పెరిగిందని మునుగోడు ఉప ఎన్నికల్లో కారు జోరుతో...
బడా కార్పొరేట్ మిత్రులే బిజెపి ప్రాధాన్యత
యుపి ఎన్నికల ప్రచారంలో ప్రియాంక ఆరోపణ
ఘజియాబాద్(యుపి): చిరు వ్యాపారులు, పేద ప్రజల పట్ల బిజెపికి ఏమాత్రం కనికరం లేదని, తన బడా కార్పొరేట్ మిత్రుల కోసమే ఆ పార్టీ పనిచేస్తోందని కాంగ్రెస్ నాయకురాలు...
రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం ఊరట
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం ఊరటనిచ్చింది. ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల్లో బహిరంగ సమావేశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెయ్యి మందితో బహిరంగా సమావేశాలు జరుపుకోవచ్చని చెప్పింది. ఇంటింటి ప్రచారంలో...
దేశ భవితవ్యాన్నినిర్దేశించేది యుపి ఎన్నికలే : అమిత్షా
లఖ్నవూ : దేశ భవితవ్యాన్ని నిర్దేశించేది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలేనని కేంద్ర హోంమంత్రి అమిత్షా స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్లో వరుసగా రెండోసారి అధికారం లోకి రావడానికి బీజేపి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా గురువారం...
రెండో డోసు కోసం జనం క్యూ
జనంతో రద్దీగా మారిన ఆరోగ్య కేంద్రాలు
ఒమైక్రాన్ భయంతో జాగ్రత్తలు తీసుకుంటున్న స్థానికులు
నిర్లక్ష్యం చేస్తే థర్డ్వేవ్ తప్పదని హెచ్చరిస్తున్న వైద్యులు
నగరంలో సరిపడ్డ టీకా నిల్వలు ఉంచినట్లు వైద్యశాఖ వెల్లడి
హైదరాబాద్: నగరంలో కరోనా వైరస్ విస్తరించకుండా...
రెండు డోసులు తీసుకున్నవారే అధికం: మన్సుఖ్ మాండవ్య
న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్19 నియంత్రణకు పూర్తిగా వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య పాక్షికంగా తీసుకున్నవారికన్నా అధికంగా మొదటిసారి నమోదైందని కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి మన్సుఖ్ మాండవ్య తెలిపారు. ప్రధాని మోడీకి జన్భగీదరీ పట్ల ఉన్న నిబద్ధత,...
హుజూరాబాద్ ప్రచారానికి మిగిలింది 2 రోజులే
హుజూరాబాద్ ప్రచారానికి మిగిలింది 2 రోజులే
బుధవారంతో ముగియనున్న ఉప ఎన్నిక ప్రచారం
ప్రచారంలో వేగం పెంచిన అభ్యర్థులు
మనతెలంగాణ/హైదరాబాద్ : హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారం చివరి దశకు చేరింది. కేవలం రెండు రోజులు మాత్రమే...
జైలు నుంచే అస్సాం అసెంబ్లీకి..
అఖిల్ గొగోయ్ అపూర్వ విజయం
శివ్సాగర్(అస్సాం): జైలులో ఉండి, ఎటువంటి ప్రచారం చేయకుండా విజయం సాధించిన తొలి అస్సామీగా సిఎఎ వ్యతిరేక ఆందోళనకారుడు అఖిల్ గొగోయ్ చరిత్ర సృష్టించారు. శివసాగర్ నియోజకవర్గం నుంచి పోటీచేసిన...
చలో నాగార్జునసాగర్
ఉప ఎన్నికల ప్రచారానికి గ్రేటర్ నేతలు
ప్రతి నియోజకవర్గం నుంచి 50మంది కార్యకర్తలు
ఓయూ నుంచి బయలు దేరుతున్న విద్యార్థి నాయకులు
వారం రోజలు అక్కడే ఉండి జోరుగా ప్రచారం చేయనున్న నగర నాయకులు
హైదరాబాద్: నాగార్జునసాగర్ ఉప...
నగరంలో రూ.67 వేల కోట్ల అభివృద్ధి పనులు జరిగాయి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ అనంతరం హైదరాబాద్ నగరంలో రూ.67 వేల కోట్ల అభివృద్ధి పనులు జరిగినట్లు పశుసంవర్ధక, మత్స పాడి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. ఆదివారం సనత్నగర్...
మారెను స్టైలే
పురపోరులో సోషల్ మీడియా వేదికగా హైటెక్ ప్రచారం
లోకల్గా వాట్సాప్ గ్రూప్లు.. ఫేస్బుక్ లైవ్లో మాట్లాడుతున్న అభ్యర్థులు
సోషల్ ప్రచారంపై నిఘా ఉంచిన రాష్ట్ర ఎన్నికల సంఘం
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు...
దురలవాట్లే మృత్యుపాశాలు
ప్రపంచ దేశాలను వణికిస్తున్న రోగాలలో క్యాన్సర్ ఒకటి. ఒకప్పుడు దీనినే రాచపుండు అనేవారు. రాజులకు మాత్రమే వచ్చే రోగమనీ, పేదల జోలికి ఇది రాదనీ భావించేవారు.కానీ, ఇప్పుడీ మహమ్మారికి రాజు పేద అనే...
రాయబరేలి, అమేథీలో ప్రియాంక మకాం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఉత్తర ప్రదేశ్లోని రాయబరేలి, అమేథీ పార్లమెంటరీ నియోజకవర్గాల్లో లోక్సభ ఎన్నికల ప్రచారానికి సారథ్యం వహిస్తారు. అత్యంత ప్రతిష్ఠాకరమైన ఆ రెండు స్థానాలలో...
రూ.2.7 లక్షల కోట్ల డబ్బులు పేదల ఖాతాల్లో వేశాం: జగన్
అమరావతి: మీ బిడ్డ జగన్ అక్కాచెల్లెమ్మలకు తోడుగా నిలబడ్డాడని సిఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. అక్కా చెల్లెమ్మలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దామని, ఆసరా, సున్నా వడ్డీ, చేయూతతో అక్కాచెల్లెమ్మలను ఆదుకున్నామని, అక్కాచెల్లెమ్మల...
బలమివ్వండి…బరిగీసి కొట్లాడుతా
మన తెలంగాణ/ నాగర్కర్నూల్ ప్రతినిధి : తెలంగాణలో దుర్మార్గమైన కాంగ్రెస్ పాలన సాగుతోందని, మీరు బలం ఇస్తే కాంగ్రెస్ మె డలు వంచి యుద్ధం చేసి ప్రాణాలు ఫణంగా పెట్టి అయినా మీ...
ప్రజల చేతిలో బిఆర్ఎస్ అంకుశం
ఇచ్చిన హామీలను అమలు చేయని
కాంగ్రెస్ మెడలు వంచుదాం
దళిత బంధుకోసం 1.30 లక్షల
మంది కుటుంబాలతో
సచివాలయం వద్ద ధర్నా చేస్తాం
అసమర్థ కాంగ్రెస్, మతపిచ్చి
బిజెపికి ఎందుకు ఓటు వేయాలి?
అడ్డగోలు హామీలు.. పంగనామాలు
కాంగ్రెస్ నైజం...