Home Search
గోవా - search results
If you're not happy with the results, please do another search
మద్యం కుంభకోణంలో మధ్యవర్తి కేజ్రీవాలే!.. కోర్టులో ఈడీ వాదన
మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ది కీలకపాత్ర అని ఈడీ కోర్టులో వాదనలు వినిపించింది. నిందితులకూ, సౌత్ గ్రూపునకు మధ్య ఆయన మధ్యవర్తిగా వ్యవహరించారని, ఈ కుంభకోణానికి ప్రధాన సూత్రధారి...
దేవర నుంచి వీడియో విడుదల…. వైరల్
హైదరాబాద్: దేవర సినిమాలో జూనియర్ ఎన్టిఆర్కు తోడుగా బాలీవుడ్ హీరోయిన్ జాన్వీకపూర్ నటిస్తున్నారు. ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఎన్టిఆర్ ఆర్ట్స్,...
రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో మరొకరి అరెస్ట్
హైదరాబాద్ రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో మరొక నిందితుడు పోలీసులకు చిక్కాడు. పోలీసులు పరారీలో ఉన్న డ్రగ్ పెడ్లర్ రెహ్మాన్ ను అరెస్ట్ చేశారు. రాడిసన్ డ్రగ్స్ కేసులో ఎ-13గా అబ్దుల్ రెహ్మాన్...
స్టాన్లీ కేసులో.. ఆంటోనియో ఒబింటా అరెస్ట్
హైదరాబాద్: డ్రగ్స్ కేసు నిందితుడు స్టాన్లీ కేసులో మరొకరు చిక్కారు. నెదర్లాండ్స్ నుంచి డ్రగ్స్ పంపించిన ఆంటోనియో ఒబింటా అరెస్ట్ అయ్యాడయ్యాడు. ఒబింటా అలియాస్ ఓక్రాను పంజాగుట్ట పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు....
ఎపిలోనే అత్యధిక పెట్రోల్ ధరలు
న్యూఢిల్లీ: దేశంలో చిన్నరాష్ట్రాలు, ఢిల్లీ, ఈశాన్య ప్రాంతాల్లోను, అండమాన్, నికోబార్ దీవులు వంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లోను పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగా ఉండగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో చాలా అధికంగా...
డిజిటల్, ఆర్థిక రంగాల్లో 25,000 మంది మహిళలకు హెచ్సిసిబి శిక్షణ
అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2024 సందర్భంగా ప్రముఖ ఎఫ్ఎంసిజి సంస్థ హిందుస్థాన్ కోకా-కోలా బెవరేజెస్ (హెచ్సిసిబి) 25,000 మంది మహిళలకు ఆర్థిక, డిజిటల్ అక్షరాస్యతను అందించడానికి తమ బహుళ-రాష్ట్ర మహిళా సాధికారత శిక్షణ...
ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు- ఒక సమీక్ష
ఇటీవల అడ్వొకేట్స్ యూనియన్ ఫర్ డెమోక్రసీ అండ్ సోషల్ జస్టిస్ అనే సంస్థ ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్లపై వేసిన పిటిషన్ను విచారించిన మధ్యప్రదేశ్ హైకోర్టు ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు జనరల్ కేటగిరి కులాల వారికి మాత్రమే...
బంగారాన్ని ఎత్తుకెళ్లిన నటి… అరెస్టు
అమరావతి: బంగారం దొంగతనం కేసులో యువ నటిని పోలీసులు అరెస్టు చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం ప్రాంతం పెందుర్తిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దొండపర్తిలో ప్రసాద్ తన భార్య,...
లోక్సభ సమరానికి కమలయోధులు
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలకు అధికార భారతీయ జనతా పార్టీ సమరశంఖం పూరించిం ది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది.మొత్తం 195 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ప్రధాన...
వారణాసి నుంచి మళ్లీ మోడీ పోటీ
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలకు అధికార భారతీయ జనతా పార్టీ సమరశంఖం పూరించింది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది.మొత్తం 195 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ప్రధాన మంత్రి...
195మంది ఎంపి అభ్యర్థులతో బిజెపి తొలి జాబితా విడుదల
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బిజెపి ఎంపి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. 195మంది అభ్యర్థుల పేర్లను బిజెపి జనరల్ సెక్రటరీ వినోద్ తావ్డే ప్రకటించారు. వారణాసి నుంచి మరోసారి ప్రధాని మోడీ...
16 రాష్ట్రాలకు బిజెపి అభ్యర్థుల ఖరారు
16 రాష్ట్రాలకు బిజెపి అభ్యర్థుల ఖరారు
తొలి జాబితాలోనే మోడీ, షా, రాజ్నాథ్ సింగ్
కిషన్ రెడ్డి, బండి, ధర్మపురికి అవే సీట్లు
నేడో రేపో 110 మంది పేర్లతో మొదటి జాబితా
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలలో పోటీ...
16 రాష్ట్రాలకు బిజెపి అభ్యర్థుల ఖరారు
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు సమావేశమైన బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ(సిఇసి) దాదాపు 16 రాష్ట్రాల కోసం పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది....
నేడు ఆప్ లోక్సభ అభ్యర్థుల ఖరారు
న్యూఢిల్లీ: రానున్న లోక్సభ ఎన్నికలలో పోటీ చేసే పార్టీ అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) రాజకీయ వ్యవహారాల కమిటీ మంగళవారం నాడిక్కడ సమావేశం కానున్నది. ఇండియా కూటమితో ముఖ్యంగా కాంగ్రెస్...
అది అవినీతి కూటమి:బిజెపి
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల కోసం ఆప్, కాంగ్రెస్ మధ్య కుదిరిన పొత్తును అవినీతి కూటమిగా బిజెపి శనివారం అభివర్ణించింది. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని అధికార కూటమిని ఢీకొనే సత్తా ఈ రెండు...
అది అవినీతి కూటమి: ఆప్-కాంగ్రెస్ పొత్తుపై బిజెపి
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల కోసం ఆప్, కాంగ్రెస్ మధ్య కుదిరిన పొత్తును అవినీతి కూటమిగా బిజెపి శనివారం అభివర్ణించింది. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని అధికార కూటమిని ఢీకొనే సత్తా ఈ రెండు...
లోక్సభ ఎన్నికలలో కలిసి పోటీ చేయనున్న కాంగ్రెస్ – ఆప్
ఢిల్లీ: ఇండియా కూటమిలో కాంగ్రెస్ - ఆప్ పార్టీలు లోక్సభ ఎన్నికలలో కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఢిల్లీలోని 7 స్థానాలలో ఆప్, మూడు స్థానాలలో కాంగ్రెస్, గుజరాత్లో కాంగ్రెస్ 24...
చిగురిస్తున్న ‘ఇండియా’
కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దింపడమనే ఏకైక లక్షంతో కూటమిగా ఏర్పడిన ప్రతిపక్షాలు ఆ దిశగా పురోగతి సాధిస్తున్నట్లు కనిపిస్తోంది. గత ఏడాది జూన్లో ‘ఇండియా’ కూటమిగా ఏర్పడిన విపక్షాలు ఆ తర్వాత...
తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలకు ‘ఆప్’ దూరం
కాంగ్రెస్ విజయానికి సంపూర్ణ సహకారం
స్థానిక సంస్థలపైనే ఆమ్ ఆద్మీ పార్టీ గురి
మన తెలంగాణ / హైదరాబాద్ : వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పోటీకీ దూరంగా ఉండబోతోంది....
చిగురిస్తున్న ‘ఇండియా’
కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దింపడమనే ఏకైక లక్షంతో కూటమిగా ఏర్పాటయిన ప్రతిపక్ష పార్టీలు ఆ దిశగా పురోగతి సాధిస్తున్నట్లు కనిపిస్తోంది. గత ఏడాది జూన్లో ‘ఇండియా’ కూటమిగా ఏర్పడిన...