Home Search
గోవా - search results
If you're not happy with the results, please do another search
మందుబాబులకు షాక్ ఇచ్చిన గోవా సర్కార్
పనాజి: గోవా వెళ్లే మందుబాబులకు అక్కడి సర్కార్ ఝలక్ ఇచ్చింది. మద్యం ధరల పెంపుపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా గోవా వెళ్లి మద్యం సేవిస్తూ ఎంజాయ్...
సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన ఢిల్లీ సిఎం కేజ్రీవాల్
ఈడీని కేంద్రం ఎలా దుర్వినియోగం చేస్తుందో చెప్పడానికి తన అరెస్ట్ నిదర్శనమని వెల్లడి
దక్షిణాది నుంచి ఎలాంటి ముడుపులు రాలేదని స్పష్టీకరణ
న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికలకు ముందు మద్యం పాలసీ కేసులో తనను ఈడీ...
సివిల్స్లో తెలుగు మెరుపులు
దేశంలో ప్రభుత్వ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మక సర్వీసులుగా పేరుగాంచిన సివిల్స్లో తెలుగు విద్యార్థుల హవా పెరుగుతున్నది. ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్లను ఎంపిక చేసే సివిల్స్ పరీక్షల్లో ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థులే సింహ భాగం...
తెలంగాణలో పెరగనున్న ఉష్ణోగ్రతలు
హైదరాబాద్: రాష్ట్రంలో సోమవారం నుంచి మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అక్కడక్కడ క్రమేన రెండు నుంచి మూడు డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్టు...
ఒకవేళ కచతీవు సముద్ర హద్దులను ఇండియా ఉల్లంఘిస్తే…
న్యూఢిల్లీ: ఒకవైపు భారత్ లో సాధారణ ఎన్నికలు జరుగబోతున్న వేళ శ్రీలంక మాజీ రాయబారి ఆస్టిన్ ఫెర్నాండో తీవ్ర వ్యాఖ్య చేశారు. కచతీవు అంశాన్ని బిజెపి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే(ఓట్ పుల్లర్) లేవనెత్తిందన్నారు....
నేడు మహబూబ్నగర్ ఎంఎల్సి ఎన్నికల పోరు
మన తెలంగాణ/ మహబూబ్నగర్ బ్యూరో : మహబూబ్ నగర్ స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికల పోలింగ్ గురువారం జరుగనుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఎన్నికల అధికారులు పూర్తి చేశారు. పోలింగ్...
మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక రేపే!
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక గురువారం జరగనుంది. ఇందుకోసం మొత్తం 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,439 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటు వేయనున్నారు. కాంగ్రెస్ నుంచి...
ఇవిఎంలపై ఇంకా అనుమానాలే!
బిహెచ్ఇఎల్ తయారు చేసిన మన ఇవిఎం లకు పారిస్లో ఉన్న వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ సంస్థ ఎలాంటి ధ్రువీకరణ ఇవ్వలేదు. 2002 లో బిహెచ్ఇఎల్ పేటెంట్ కోసం దరఖాస్తు పంపి, తిరస్కరిస్తారనే భయంతో...
మమత కుటుంబ మూలాలపై వివాదాస్పద వ్యాఖ్యలు
బిజెపి ఎంపిపై టిఎంసి మండిపాటు
కోల్కత: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కుటుంబ నేపథ్యంపై బిజెపి సీనియర్ నాయకుడు, ఎంపి దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు పశ్చిమ బెంగాల్లో తీవ్ర దుమారాన్ని రేపాయి....
మోడీ… భయాలు!
స్వతంత్ర భారత దేశ చరిత్రలో మొదటి సారిగా అధికారంలో ఉన్న ఓ ముఖ్యమంత్రిని అవినీతి ఆరోపణలతో ఎన్నికల సమయంలో అరెస్ట్ చేయడంలోని ఔచిత్యమును అటుంచితే ఎన్నికల సమయంలో తిరుగులేని విధంగా వ్యవహరిస్తున్న బిజెపిని...
మద్యం కుంభకోణంలో మధ్యవర్తి కేజ్రీవాలే!.. కోర్టులో ఈడీ వాదన
మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ది కీలకపాత్ర అని ఈడీ కోర్టులో వాదనలు వినిపించింది. నిందితులకూ, సౌత్ గ్రూపునకు మధ్య ఆయన మధ్యవర్తిగా వ్యవహరించారని, ఈ కుంభకోణానికి ప్రధాన సూత్రధారి...
దేవర నుంచి వీడియో విడుదల…. వైరల్
హైదరాబాద్: దేవర సినిమాలో జూనియర్ ఎన్టిఆర్కు తోడుగా బాలీవుడ్ హీరోయిన్ జాన్వీకపూర్ నటిస్తున్నారు. ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఎన్టిఆర్ ఆర్ట్స్,...
రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో మరొకరి అరెస్ట్
హైదరాబాద్ రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో మరొక నిందితుడు పోలీసులకు చిక్కాడు. పోలీసులు పరారీలో ఉన్న డ్రగ్ పెడ్లర్ రెహ్మాన్ ను అరెస్ట్ చేశారు. రాడిసన్ డ్రగ్స్ కేసులో ఎ-13గా అబ్దుల్ రెహ్మాన్...
స్టాన్లీ కేసులో.. ఆంటోనియో ఒబింటా అరెస్ట్
హైదరాబాద్: డ్రగ్స్ కేసు నిందితుడు స్టాన్లీ కేసులో మరొకరు చిక్కారు. నెదర్లాండ్స్ నుంచి డ్రగ్స్ పంపించిన ఆంటోనియో ఒబింటా అరెస్ట్ అయ్యాడయ్యాడు. ఒబింటా అలియాస్ ఓక్రాను పంజాగుట్ట పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు....
ఎపిలోనే అత్యధిక పెట్రోల్ ధరలు
న్యూఢిల్లీ: దేశంలో చిన్నరాష్ట్రాలు, ఢిల్లీ, ఈశాన్య ప్రాంతాల్లోను, అండమాన్, నికోబార్ దీవులు వంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లోను పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగా ఉండగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో చాలా అధికంగా...
డిజిటల్, ఆర్థిక రంగాల్లో 25,000 మంది మహిళలకు హెచ్సిసిబి శిక్షణ
అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2024 సందర్భంగా ప్రముఖ ఎఫ్ఎంసిజి సంస్థ హిందుస్థాన్ కోకా-కోలా బెవరేజెస్ (హెచ్సిసిబి) 25,000 మంది మహిళలకు ఆర్థిక, డిజిటల్ అక్షరాస్యతను అందించడానికి తమ బహుళ-రాష్ట్ర మహిళా సాధికారత శిక్షణ...
ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు- ఒక సమీక్ష
ఇటీవల అడ్వొకేట్స్ యూనియన్ ఫర్ డెమోక్రసీ అండ్ సోషల్ జస్టిస్ అనే సంస్థ ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్లపై వేసిన పిటిషన్ను విచారించిన మధ్యప్రదేశ్ హైకోర్టు ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు జనరల్ కేటగిరి కులాల వారికి మాత్రమే...
బంగారాన్ని ఎత్తుకెళ్లిన నటి… అరెస్టు
అమరావతి: బంగారం దొంగతనం కేసులో యువ నటిని పోలీసులు అరెస్టు చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం ప్రాంతం పెందుర్తిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దొండపర్తిలో ప్రసాద్ తన భార్య,...
లోక్సభ సమరానికి కమలయోధులు
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలకు అధికార భారతీయ జనతా పార్టీ సమరశంఖం పూరించిం ది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది.మొత్తం 195 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ప్రధాన...
వారణాసి నుంచి మళ్లీ మోడీ పోటీ
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలకు అధికార భారతీయ జనతా పార్టీ సమరశంఖం పూరించింది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది.మొత్తం 195 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ప్రధాన మంత్రి...