Home Search
గోవా - search results
If you're not happy with the results, please do another search
దేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. 104మంది మృతి
హైదరాబాద్: దేశంలో రోజురోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారి ద్వారా దేశంలో కరోనా వేగంగా వ్యాపిస్తుంది. దేశంలో ఇప్పటి వరకు కరోనా పాజిటీవ్ కేసులు సంఖ్య 3,730కి చేరుకోగా.....
తమిళనాడు@411
ఢిల్లీ: తమిళనాడులో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 411కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన రెండు రోజుల్లో 647 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది. 647 పాజిటివ్...
తబ్లిగీతో తల్లకిందులు
దేశవ్యాప్తంగా ఒక్క రోజే 380 కరోనా కొత్త కేసులు
తమిళనాట 110, ఢిల్లీ 53, ఎపిలో 43 కేసులు మర్కజ్ యాత్రికులవే
1637కు చేరుకున్న కరోనా బాధితుల సంఖ్య, 38 మంది మృత్యువాత
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న...
తెలంగాణ@97… ఎపి@87
హైదరాబాద్: కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. దేశ ప్రధానులు మొదలు సామాన్య జనాల వరకు కరోనా బారినపడుతున్నారు. రోజు రోజుకు కరోనా రోగుల సంఖ్య పెరుగుతునే ఉన్నాయి. ప్రపంచంలో ఇప్పటి వరకు కరోనా...
రాష్ట్రాల వారిగా కరోనా రోగుల వివరాలు….
భారత్ దేశంలో ఇప్పటి వరకు కరోనా వైరస్ 753 మందికి సోకగా 18 మంది మృత్యువాత పడ్డారు. 67 మంది కరోనా వ్యాధిగ్రస్తులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రపంచంలో కరోనా వైరస్ 5,32,263...
ఇళ్లలోనే ఇండియా
‘జనతా కర్ఫూ’ కు భారత ప్రజల అనూహ్య స్పందన
కశ్మీర్నుంచి కన్యాకుమారి వరకు నిర్మానుష్యంగా మారిన వీధులు
బోసిపోయిన విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఆదివారం ‘జనతా బంద్’ను పాటించాలని ప్రధాని...
స్త్రీ లేకుండా సమాజం లేదు.. స్మిత సబర్వాల్
ఇబ్రహీంపట్నం: స్త్రీ లేకుండా సమాజం లేదని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి స్మిత సబర్వాల్ అన్నారు. మంగళవారం గురునానక్ ఇంజనీరింగ్ విధ్యాసంస్థల ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యాక్రమానికి ఆమేతోపాటు రాచకొండ...
అవకాశాల కోసం…
ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా టాలీవుడ్ని ఏలిన గోవా బ్యూటీ ఇలియానాకి ఈ మధ్య తెలుగులో అవకాశాలు రావడం లేదు. కొంత కాలం క్రితం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చినా...
రష్యన్ ఆఫీసర్ను లవ్లోకి దించిన దినసరి కూలీ
పనాజీ: మధ్య ప్రదేశ్ చెందిన నరేంద్ర అనే వ్యక్తి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. సొంతుళ్లో ఉంటే ఇల్లు గడవడం లేదని గోవాకు వచ్చి బార్ రెస్టారెంట్ లో ఉద్యోగానికి కుదిరాడు....
నయీం కుటుంబ సభ్యులకు ఐటి నోటీసులు
బినామీలకు కూడా?
బినామీలకు సైతం ఐటి అధికారుల నోటీసులు ?
ఆస్తుల అటాచ్మెంట్కు రంగం సిద్ధం
సిట్ విచారణలో వెలుగుచూసిన రూ.2,000 కోట్లు
మనతెలంగాణ/యాదాద్రిభువనగిరి, (హైదరాబాద్) : గ్యాంగ్స్టర్ నయీమ్ కుటుంబసభ్యులకు మంగళవారం నాడు ఐటి శాఖ నోటీసులు...
టైటిల్ గ్యారంటీ లేనట్టే!
హైదరాబాద్ : కొత్త రెవెన్యూ చట్టంలో ‘టైటిల్ గ్యారంటీ’ అవసరం లేదని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో వివాదాస్పద భూములను ప్రభుత్వం పార్ట్ బిలో చేర్చిన విషయం తెలిసిందే. ఈ...
ఇటలీలో ఆటా పాట
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మిస్తున్న చిత్రం ‘రెడ్’. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కృష్ణ పోతినేని సమర్పకులు. సెన్సేషనల్ బ్లాక్బస్టర్...
డాక్టర్తో హీరో నిఖిల్ నిశ్చితార్థం..
ఇటీవల ‘అర్జున్ సురవరం’ లాంటి బ్లాక్బస్టర్ మూవీతో మంచి ఊపు మీద ఉన్న యంగ్ హీరో నిఖిల్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. భీమవరం అమ్మాయి డాక్టర్ పల్లవితో అతని నిశ్చితార్థం జరిగినట్లు తెలిసింది....
సంపాదకీయం: ‘కా’ గవర్నర్లు!
సంపాదకీయం: వివాదాలకు కరువనేది బొత్తిగా లేని బిజెపి సారథ్యంలోని ఎన్డిఎ పాలనలో రాష్ట్రాల గవర్నర్ల వ్యవహార శైలి మళ్లీ విమర్శలకు గురి అవుతున్నది. బిజెపియేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో గవర్నర్లు కేంద్రానికి మించిన కేంద్ర...
తెలంగాణ సమ్మిళిత, సుస్థిర అభివృద్ధి శిఖరం
రాష్ట్రానికియుఎన్డిపి కితాబు
హర్షాతిరేకంతో కెటిఆర్ రీట్వీట్
తెలంగాణ ప్రభుత్వం బాగా పనిచేస్తున్నదని యుఎన్డిపి ధ్రువీకరించడం ఆనందంగా ఉంది. ఇటీవల విడుదల చేసిన నీతి ఆయోగ్ 2019 ఇండెక్స్ నివేదికలో కూడా మంచి పనితీరు, ఆర్థిక వృద్ధిలో...
రాజ్యాంగాన్ని రక్షించుకుందాం
పౌరసత్వ సవరణ చట్టం, భారతీయ పౌర జాతీయ, జాతీ య జనాభా జాబితాల వ్యతిరేక దేశవ్యాప్త నిరసనలు, అంతర్జాతీయ సమాజ అసంతృప్తి పెల్లుబికాయి. రాజ్యాంగ రక్షణ గురించి మాట్లాడుతున్నారు. రాజ్యాం గ ముప్పు...
మహాపూజలతో ప్రారంభమైన నాగోబా జాతర
మన తెలంగాణ/ఇంద్రవెల్లి: ఆదిలాబాద్ జిల్లాలో నాగోబా జాతర ఘనంగా ప్రారంభం అయ్యింది. ప్రతి సంవత్సరం పుష్యమాసం అమావాస్య నుంచి వారం రోజుల పాటు కొనసాగే ఈ జాతరకు వేలాదిగా ఆదివాసీ గిరిజనులు తరలి...
ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్కు.. 138 కేంద్రాలు
హైదరాబాద్ : తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలను విరివిగా ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల మరమ్మతులు, తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో...
జార్ఖండ్లో చిక్కిన గౌరీ లంకేష్ హత్య కేసు నిందితుడు
బెంగళూరు: ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్యకేసులో నిందితుడు ఒకరిని బెంగళూరు పోలీసులకు చెందిన ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం గురువారం రాత్రి జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్బాద్ జిల్లాలో అరెస్టు చేసింది. రుషికేష్...
వన్ నేషన్-వన్ రేషన్ ప్రారంభం
తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో...
న్యూఢిల్లీ : ఒక దేశం-ఒకే రేషన్ కార్డు సదుపాయాన్ని కేంద్ర ప్రభుత్వం బుధవారంనాడు ప్రారంభించింది. రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో ఈ పథకాన్ని...