Monday, May 13, 2024
Home Search

గోవా - search results

If you're not happy with the results, please do another search

గంజ్ తోనే వనస్థలిపురంలో కరోనా….

  రంగారెడ్డి: వనస్థలిపురంలో కరోనా వైరస్ తో ఇద్దరు చనిపోవడంతో కలకలం సృష్టించింది. దీంతో వనస్థలిపురం ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. మూడు కుటుంబాల్లో 11 మందికి కరోనా సోకడంతో ఆ ప్రాంత ప్రజలు...

తెరుచుకొంటున్న మద్యం షాపులు

  రెడ్‌జోన్లలోను కంటైన్‌మెంట్ ఏరియాల వెలుపల అనుమతి ఢిల్లీ, మహారాష్ట్ర, కర్నాటకలోని అన్ని జిల్లాల్లో నేటినుంచి అమ్మకాలు అదే బాటలో ఎపి,గోవా, అసోం మరిన్ని రాష్ట్రాలు కూడా అనుమతించే అవకాశం న్యూఢిల్లీ/ముంబయి/బెంగళూరు: దేశవ్యాప్తంగా విధించిన రెండో విడత లాక్‌డౌన్ గడువు...

ముఖ్యమంత్రి భద్రతా సిబ్బందిలో ముగ్గురికి కరోనా

ముంబయి: మహారాష్ట్రలో కరోనా కలవర పెడుతోంది. ముంబయి నగరం దాదాపుగా కరోనా కాటుకు బలి పశువుగా మారింది. ఒక్క ముంబయిలో కరోనా బాధితుల సంఖ్య 7812కు చేరుకుంది. పుణే, థానేలో కరోనా చాప...
Coronavirus

పంజాబ్ యాత్రికులలో 173 మందికి కరోనా

  ఛండీగఢ్: మహారాష్ట్ర నుంచి పంజాబ్ వచ్చిన యాత్రికులలో 173 మంది కరోనా పాజిటీవ్ వచ్చింది. మహారాష్ట్రలోని నాందేడ్‌లో 3500 మంది సిక్కు యాత్రికులు చిక్కుకపోయారు. దీంతో పంజాబ్ ప్రభుత్వం స్పందించి వారిని తన...

దేశవ్యాప్తంగా జోన్ల వర్గీకరణలో మార్పులు

  ఢిల్లీ, ముంబయి సహా మెట్రో నగరాలన్నీ రెడ్ జోన్‌లోనే రెడ్‌జోన్‌లో 130 జిల్లాలు, గ్రీన్ జోన్‌లో 319 జిల్లాలు 21 రోజులు కొత్త కేసులు లేకుంటే గ్రీన్ జోన్‌గా పరిగణన ప్రతివారం జాబితా సమీక్ష రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య...

మహారాష్ట్ర, ఎపి రాష్ట్రాలకు ఎవరు వెళ్లొద్దు: తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో కరోనా వైరస్ ఎక్కువగా ఉండడంతో తెలంగాణ ప్రజలు ఎవరు ఆ రాష్ట్రాలకు వెళ్లోద్దని తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది. ఆ రెండు రాష్ట్రాల్లో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో...
corona

గర్భవతికి కరోనా…. పండంటి బిడ్డ జననం…

  చెన్నై: కరోనా సోకిన గర్భవతి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంఘటన తమిళనాడులోని మధురైలో జరిగింది. నిండు గర్భవతికి కరోనా వైరస్ పాజిటీవ్ రావడంతో మధురైలోని రాజాజీ ప్రభుత్వ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నది....
corona virus

ఉప్పల్ హెరిటేజ్‌లో కరోనా…. 34 మంది క్వారంటైన్

  హైదరాబాద్: ఉప్పల్ హెరిటేజ్‌లో కరోనా వైరస్ కలవరపెడుతోంది. ఉప్పల్ పారిశ్రామిక వాడలోని హెరిటేజ్ కంపెనీలో పని చేసున్న 34 మంది సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించారు. ఆ కంపెనీలో సెక్యూరిటి గార్డ్‌గా పని చేస్తున్న...
Police

50 ఏళ్లు దాటిన పోలీసులకు నో డ్యూటీ

  ముంబయి: మహారాష్ట్రలోని ముంబయిలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరించి ఉండడంతో ముంబయి వాసులు గజ గజ వణికిపోతున్నారు. మహారాష్ట్రలో కరోనా వైరస్ 150 మంది...

హాట్‌స్పాట్లలో పొడిగింపు!

     లాక్‌డౌన్‌తో వేలాది మంది ప్రాణాలను కాపాడాం ఇదే స్ఫూర్తితో ముందుకు, ఆర్థిక వ్యవస్థకూ ప్రాధాన్యత రాష్ట్రాలవారీగా ప్రణాళికలు రూపొందించాలి సిఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మోడీ స్పష్టీకరణ లాక్‌డౌన్ కొనసాగించేందుకు మొగ్గుచూపిన ముఖ్యమంత్రులు వీరే ఒడిశా - నవీన్‌పట్నాయక్ మేఘాలయ -...

భారత్ లో 28,074 కరోనా కేసులు.. 884 మంది మృతి

  న్యూఢిల్లీః దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్నా..మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) కేసులు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు మొత్తం 28,074 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సోమవారం...

ఒకే కుటుంబంలో 18 మందికి కరోనా

  లక్నో: ఒకే కుటుంబంలో 18 మందికి కరోనా సోకిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. కరోనా వైరస్ యుపిలో చాప కింద నీరులా వ్యాపిస్తుంది. దారుల్ ఉలూమ్ దియోబంద్ ఇస్లామిక్ యూనివర్సిటీ చెందిన...
CORONA

కరోనాతో కానిస్టేబుల్ మృతి…. ఇండియా@26,465

  ముంబయి: కరోనా సోకి కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన మహారాష్ట్రలోని ముంబయిలో చోటుచేసుకుంది. సందీప్ సర్వే అనే కానిస్టేబుల్ (52) కరోనా వ్యాధితో చికిత్స పొందుతూ చనిపోయాడు. కరోనాతో రెండో పోలీస్ చనిపోవడంతో...
CORONA

కరోనా@26.48 లక్షలు…. ఇండియా@21,552

  హైదరాబాద్: కరోనా వైరస్ ప్రపంచాన్ని కలవర పెడుతోంది. చాపకింద నీరులా కరోనా ముంబయి మహానగరాన్ని వణికిస్తోంది. ఇప్పటికి భారత్ దేశంలో కరోనా వైరస్ 21,552 మందికి సోకగా 685 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క...
CORONA

ఇండియా@ 20,407… తెలంగాణ@928

  ఢిల్లీ: మహారాష్ట్రలోని ముంబయిలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. చాపకింద నీరులా రోజు రోజుకు భారత దేశంలో వేగంగా కరోనా వైరస్ వ్యాపిస్తోంది. ఇండియాలో ఇప్పటి వరకు కరోనా వైరస్ 20,407 మందికి...

రెట్టింపు ఊరట

  3.4 రోజులనుంచి 7.5 రోజులకు మందగించిన వ్యాప్తి జాతీయ సగటుకన్నా మెరుగైన స్థితిలో తెలంగాణ, ఎపి 24గంటల్లో కొత్తగా 1553 కేసులు, 36 మరణాలు ముంబయి, పుణె, ఇండోర్, జైపూర్, కోల్‌కతా అత్యంత ప్రమాదకరంగా...

ఇండియా@17265: కేంద్ర ఆరోగ్య శాఖ

ఢిల్లీ: భారత దేశంలో కరోనా వైరస్ 17,265 మందికి వ్యాపించిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో ఇప్పటి వరకు 543 మంది చనిపోగా 2546 మంది కోలుకున్నారని, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 14,175...
5231 Railway Coaches is isolation centers

24 గంటల్లో 1334 కొత్త కరోనా కేసులు: లవ్ అగర్వాల్

  ఢిల్లీ: గడిచిన 24 గంటల్లో 1334 కొత్త కరోనా కేసులు నమోదుకాగా 24 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఆదివారం లవ్ అగర్వాల్ మీడియాతో...

ముంబయిలో కరోనా కరాళ నృత్యం…. ఇండియా@ 16 వేలు

  హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 809కాగా 18 మంది మృతి చెందారు. కరోనా నుంచి 186 మంది కోలుకున్నారు. ఒక్క హైదరాబాద్‌లో...

ఇండియా@ 13663… తెలంగాణ@706

హైదరాబాద్: కరోనా వైరస్ అన్ని దేశాలను గడగడ వణికిస్తోంది. అమెరికాలోని న్యూయార్క్ లో ఎటు చూసిన శవాలు దిబ్బలుగా మారాయి. ఒక విధంగా చెప్పలంటే మరణ మృదంగం మోగుతుంది. ఆమెరికాలో కరోనా వైరస్...

Latest News