Home Search
గోవా - search results
If you're not happy with the results, please do another search
రాష్ట్రాల వారిగా కరోనా వివరాలు…..
భారత దేశంలోని మహానగరాలలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. మహారాష్ట్రలోని ముంబయిలో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. భారత్ లో ఢిల్లీ, ముంబయి, చెన్నై నగరాలలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. మహారాష్ట్రలో కరోనా వైరస్...
కరోనా కరుకుదనం
గత ఐదు రోజులుగా దేశవ్యాప్తంగా
నమోదైన కరోనా కేసులు
తేదీ కేసుల సంఖ్య
మే 17 4,987
మే 18 5,242
మే 20 5,611
మే 21 5,609
మే 22 6,654
కేసుల సంఖ్య అధికంగా నమోదవుతున్న టాప్...
ఢిల్లీ, ముంబయిలో కరోనా కరాళ నృత్యం
ఢిల్లీ: భారత దేశంలోని ఢిల్లీ, ముంబయి, చెన్నై మహా నగరాలలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఒక్క ముంబయిలో కరోనా కేసుల సంఖ్య 25 వేలకు చేరుకోగా 882 మంది మృత్యువాతపడ్డారు. దీంతో...
ఎపిలో గత 24 గంటల్లో 52 పాజిటివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ల సంఖ్య పెరుగుతూ ఉంది. గత 24 గంటల్లో ఎపిలో 52 కొత్త కేసులు నమోదైనట్టు వైద్య, ఆరోగ్య శాఖ...
బాలీవుడ్ నటుడు తల్లికి కరోనా….
ముంబయి: మహారాష్ట్రలోని కరోనా వైరస్ కలవరపెడుతోంది. బాలీవుడ్ నటుడు సత్యజిత్ దూబే తల్లికి కరోనా వైరస్ సోకడంతో అతడిని స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు. గత కొన్ని రోజులుగా ఆమెకు జ్వరం, ఒళ్లు నొప్పులు...
బ్యాంక్కు వచ్చిన కరోనా బాధితుడు… సిబ్బంది క్వారంటైన్ కు….
హైదరాబాద్: భాగ్యనగరంలో కరోనా వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. తాజాగా పాతబస్తీలోని పురానాపూల్లో ఎస్బిఐ బ్యాంక్కు కరోనా సోకిన వ్యక్తి రావడంతో బ్యాంక్ సిబ్బందిని క్వారంటైన్కు తరలించారు. బ్యాంక్ సిబ్బంది కుటుంబ సభ్యుల్ని...
దేశ రాజధాని ఢిల్లీలో విజృంభిస్తున్న కరోనా.. పదివేలకు చేరువలో పాజిటీవ్ కేసులు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 422 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కాగా, 19 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఢిల్లీ రాష్ట్ర ఆరోగ్యశాఖ...
హైదరాబాద్ లో ఒకే అపార్ట్మెంట్లో 28 మందికి కరోనా
హైదరాబాద్: ఒకే అపార్ట్మెంట్లో 28 మందికి కరోనా వైరస్ సోకడం కలకలం సృష్టిస్తున్న సంఘటన హైదరాబాద్లోని మాదన్నపేటలో జరిగింది. కరోనా బారిన పడిన వారిలో 11 ఏళ్ల చిన్నారి, 80 ఏళ్ల వృద్ధులు,...
ఇండియా@78,768…. రాష్ట్రాల వారిగా కరోనా వివరాలు….
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా 472 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో కరోనా బాధితుల సంఖ్య 8470కి చేరుకోగా 115 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం భారత దేశంలో కరోనా వైరస్...
24 గంటల్లో 3604 కేసులు
ఢిల్లీ: గత 24 గంటల్లో 3604 కేసులు పెరిగాయని కేంద్రం ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో భారత దేశంలో కరోనా కేసులు 70 వేలకు పైగా చేరుకోగా 2293 మంది మృత్యువాతపడ్డారు. ప్రసుతం...
విద్యుత్ శాఖ ఉద్యోగికి కరోనా….
ఢిల్లీ: విద్యుత్ శాఖ ఉద్యోగికి కరోనా వైరస్ సోకింది. విద్యుత్ శాఖకు సంబంధించిన శ్రమ శక్తి భవన్ ను మూసివేశారు. విద్యుత్ ఉద్యోగులు ఇంటి వద్ద నుంచి పని చేయాలని ఉన్నతాధికారులు సూచించారు....
ఇండియా@ 67 వేలు…. ఒక్క రోజే 4200 కేసులు
ఢిల్లీ: ప్రస్తుతం కరోనా వైరస్ దేశమంతా చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ముంబయిలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 22,171 కేసులు నమోదు కాగా 832 మంది మృత్యువాతపడ్డారు. ముంబయిలో...
62 మంది సిఆర్పిఎఫ్ జవాన్లకు కరోనా
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 62 మంది సిఆర్పిఎఫ్ జవాన్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఢిల్లీలో ఇప్పటి వరకు జవాన్లలో కరోనా కేసుల సంఖ్య 234కు చేరుకుంది. ఢిల్లీలో ఉన్న జవాన్లలో 95...
యాదాద్రి జిల్లాలో నలుగురికి కరోనా
యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇన్ని రోజులు గ్రీన్ జిల్లాగా ఉన్న యాద్రాద్రి కరోనా కేసులు వెలుగు చూడడంతో ఎం ఆత్మకూరు మండలాన్ని రెడ్ జోన్...
24 గంటల్లో 3390 కరోనా పాజిటివ్ కేసులు: లవ్ అగర్వాల్
ఢిల్లీ: దేశంలో గడిచిన 24 గంటల్లో 3390 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య సంయుక్త కార్యదర్శ లవ్ అగర్వాల్ తెలిపారు. లాక్ డౌన్ నేపథ్యంలో లవ్ అగర్వాల్ మీడియాలో మాట్లాడారు....
విదేశాల నుంచి వచ్చేవారికి 14 రోజుల క్వారంటైన్ : పుణ్య శ్రీవాస్తవ
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా 56 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య శ్రీవాస్తవ తెలిపారు. రెండు లక్షల యాబై వేల మందిని ప్రత్యేక రైళ్ల...
75 మంది బిఎస్ఎఫ్ జవాన్లకు కరోనా
ఢిల్లీ: ఢిల్లీలోని జామా మసీద్ ప్రాంతంలో విధులు నిర్వహించిన 126వ బిఎస్ఎఫ్ బెటాలియన్లో 75 మంది జవాన్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. 94 మంది బిఎస్ఎఫ్ జవాన్లలో 75 మందికి కరోనా సోకిందని...
కరోనాతో ఎఎస్ఐ మృతి
ముంబయి: మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో ఎఎస్ఐ (50) కరోనా వైరస్తో మృతి చెందాడు. సదరు ఎఎస్ఐతో పని చేసిన వారిని క్వారంటైన్ కు తరలించారు. ఎఎస్ఐ లో కరోనా లక్షణాలు కనిపించగానే ఆస్పత్రిలో...
దేశంలో 52,952కి చేరిన కరోనా కేసులు.. 1,783 మంది మృతి
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ కేసులు యాభై వేలు దాటాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 89 మరణాలు, 3,561 కొత్త కోవిడ్ 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య,...
ఇండియా @42,533…. రాష్ట్రాల వారిగా వివరాలు
ఢిల్లీ: దేశ వ్యాప్తంగా 42,533 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 2553 పాజిటివ్ కేసులు నమోదుకాగా 72 మంది మృత్యువాతపడ్డారని వెల్లడించింది....