Sunday, May 12, 2024

దేశంలో 52,952కి చేరిన కరోనా కేసులు.. 1,783 మంది మృతి

- Advertisement -
- Advertisement -

Covid 19,

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ కేసులు యాభై వేలు దాటాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 89 మరణాలు, 3,561 కొత్త కోవిడ్ 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర  ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇండియాలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 52,952 కు పెరిగింది. వీటిలో ప్రస్తుతం 35,902 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు ఈ మహమ్మారి భారిన పడి 1,783మంది ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్ తో కోలుకుని 15,266 బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. అటు మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 16,758 చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 13,013 యాక్టివ్ కేసులున్నాయి. కోవిడ్ తో కోలుకుని 3094 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఇప్పటివరకు 651మంది కరోనాతో ప్రాణాలు విడిచారు.

 

రాష్ట్రాల వారిగా కరోనా వివరాలు:

రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు
బాధితులు సంఖ్య చికిత్స పొందుతున్నవారు కోలుకున్నవారు మృతులు
మహారాష్ట్ర
16,758 13,013 3,094 651
గుజరాత్
6,625 4,729 1,500 396
ఢిల్లీ
5,532 3,925 1,542 65
తమిళనాడు
4,829 3,278 1,516 35
రాజస్థాన్ 3,355 1,521 1,739 95
మధ్య ప్రదేశ్
3,138 1,854 1,099 185
ఉత్తర ప్రదేశ్
2,998 1,808 1,130 60
ఆంధ్రప్రదేశ్
1,777 1,012 729 36
పంజాబ్ 1,526 1,364 135 27
పశ్చిమ బెంగాల్ 1,456 1,047 265 144
తెలంగాణ 1,107 430 648 29
జమ్ము కశ్మీర్
775 445 322 8
కర్నాటక
693 309 354 29
హర్యానా 594 327 260 7
బిహార్
542 350 188 4
కేరళ 503 30 469 4
ఒడిశా 205 142 61 2
ఝార్ఖండ్ 127 87 37 3
ఛండీగఢ్
124 102 21 1
త్రిపుర
64 62 2 0
ఉత్తరాఖండ్ 61 21 39 1
ఛత్తీస్ గఢ్
59 23 36 0
అస్సాం 46 10 35 1
హిమాచల్ ప్రదేశ్
43 3 34 3
లడఖ్
42 25 17 0
అండమాన్ నికోబార్ దీవులు
33 1 32 0
మేఘాలయ 12 1 10 1
పుదుచ్చేరీ 9 3 6 0
గోవా
7 0 7 0
మణిపూర్ 2 0 2 0
మిజోరం
1 0 1 0
అరుణాచల్ ప్రదేశ్ 1 0 1 0
దాద్రా నగర్ హవేలీ డామన్ డయ్యూ
1 1 0 0
మొత్తం
53,045 35,923 15,331 1,787

దేశాల వారిగా కరోనా బాధితులు సంఖ్య

 

India Covid count Cases at 52952 deaths at 1783

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News