Home Search
గోవా - search results
If you're not happy with the results, please do another search
రాష్ట్రాల వారీగా కరోనా వివరాలు…..
ఢిల్లీ: కరోనా వైరస్ భారత్ లో కరాళ నృత్యం చేస్తోంది. ఇండియాలో ముంబయి(44 వేలు), ఢిల్లీ (25 వేలు), చెన్నై(18 వేలు), అహ్మదాబాద్ (13 వేలు), థానే (11వేలు) కరోనా విలయతాండవం చేస్తోంది....
రాష్ట్రాల వారిగా కరోనా వివరాలు…. కరోనా@2.08
ఢిల్లీ: భారతదేశంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. భారత్ లో కరోనా కేసుల సంఖ్య 2.08 లక్షలకు చేరుకోగా 5829 మంది చనిపోయారు. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీలో కరోనా విజృంభిస్తోంది....
అరేబియా సముద్రంలో తీవ్ర వాయుగుండం
హైదరాబాద్: అరేబియా సముద్రంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. ఈ వాయుగుండం మరో ఆరు గంటల్లో తుపానుగా మారనుందని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ తుపాన్ బుధవారం మధ్యాహ్నం ఉత్తర మహారాష్ట్ర, దక్కిణ...
కేరళను తాకిన రుతుపవనాలు
హైదరాబాద్ : కేరళ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. దక్షిణ అరేబియా సముద్రం, లక్షదీవులు మొత్తం ప్రాంతాలు, మాల్దీవులలోని మిగిలిన ప్రాంతాలు, కేరళ, మహేలోని చాలా ప్రాంతాలు తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లోని కొన్ని...
ఆరేబియా సముద్రంలో నిసర్గ తుఫాన్.. రెండు రోజులపాటు వర్షాలు
హైదరాబాద్: తూర్పు మధ్య దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం ప్రాంతాల్లో కొనసాగుతున్న వాయుగుండం.. ఉత్తర దిశగా ప్రయాణించి సోమవారం ఉదయం 08.30 గంటలకు Lat.13.2 deg N, Long. 71.4...
మంత్రికి కరోనా…. క్వారంటైన్ లో సిఎం….
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ పర్యాటక శాఖ మంత్రి సత్పాల్ సింగ్కు కరోనా వైరస్ సోకింది. దీంతో ఉత్తరాఖండ్ సిఎం త్రివేంద సింగ్ రావత్, అటవీ శాఖ మంత్రి హరక్ సింగ్ రావత్ క్వారంటైన్లో ఉంచారు....
మంత్రి భార్యకు కరోనా
డెహ్రాడూన్: మంత్రి భార్యకు కరోనా సోకిన సంఘటన ఉత్తరాఖండ్లో జరిగింది. ఉత్తరాఖండ్ పర్యాటక శాఖ మంత్రి సత్ పాల్ మహారాజ్ భార్య అమృతా రావత్కు కరోనా సోకిందని వైద్యులు వెల్లడించారు. జ్వరం, జలుబు,...
రాష్ట్రాల వారిగా కరోనా వివరాలు….
ముంబయి: మహారాష్ట్రలోని ముంబయిలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. మహారాష్ట్రలో 24 గంటల వ్యవధిలోనే దాదాపుగా మూడు వేల కేసులు నమోదయ్యాయి. విధుల్లో ఉన్న పోలీసులను కరోనా కాటువేస్తోంది. మహారాష్ట్రలో ఒక్క రోజు...
రాష్ట్రాల వారిగా కరోనా వివరాలు…..
ఢిల్లీ: కరోనా వైరస్ ఇండియాలో చాప కింద నీరులా వ్యాపిస్తోంది. మహారాష్ట్రలోని ముంబయిలో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. ఒక్క ముంబయిలోనే కరోనా కేసుల సంఖ్య దాదాపుగా 37 వేల వరకు ఉన్నాయి....
రాష్ట్రాల వారిగా కరోనా వివరాలు….
ఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. గడిచిన 24 గంటలో భారత్లో 7466 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్లో కరోనా కేసుల సంఖ్య 1.65 లక్షలకు చేరుకోగా 4713...
రాష్ట్రాల వారిగా కరోనా వివరాలు…..
హైదరాబాద్: భారత్లో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. భారత్లో కరోనా కేసులు సంఖ్య 1.58 లక్షలుండగా 4534 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం కరోనా కేసుల విషయంలో భారత్ ప్రపంచంలో పదో స్థానంలో ఉంది....
ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు కెసిఆర్…
రాజన్న సిరిసిల్ల: ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు సిఎం కెసిఆర్ అని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో మంత్రులు, కెటిఆర్, నిరంజన్ రెడ్డి మంగళవారం పర్యటించారు....
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రికి కరోనా….
ముంబయి: మహారాష్ట్రలో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. మహారాష్ట్రలోని కరోనా కేసుల సంఖ్య 50 వేలకు చేరుకోగా 1635 మంది మృత్యువాతపడ్డారు. మహారాష్ట్రలో ముంబయిలో కరోనా చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఒక్క ముంబయిలోని...
రాష్ట్రాల వారిగా కరోనా వివరాలు…..
భారత దేశంలోని మహానగరాలలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. మహారాష్ట్రలోని ముంబయిలో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. భారత్ లో ఢిల్లీ, ముంబయి, చెన్నై నగరాలలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. మహారాష్ట్రలో కరోనా వైరస్...
కరోనా కరుకుదనం
గత ఐదు రోజులుగా దేశవ్యాప్తంగా
నమోదైన కరోనా కేసులు
తేదీ కేసుల సంఖ్య
మే 17 4,987
మే 18 5,242
మే 20 5,611
మే 21 5,609
మే 22 6,654
కేసుల సంఖ్య అధికంగా నమోదవుతున్న టాప్...
ఢిల్లీ, ముంబయిలో కరోనా కరాళ నృత్యం
ఢిల్లీ: భారత దేశంలోని ఢిల్లీ, ముంబయి, చెన్నై మహా నగరాలలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఒక్క ముంబయిలో కరోనా కేసుల సంఖ్య 25 వేలకు చేరుకోగా 882 మంది మృత్యువాతపడ్డారు. దీంతో...
ఎపిలో గత 24 గంటల్లో 52 పాజిటివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ల సంఖ్య పెరుగుతూ ఉంది. గత 24 గంటల్లో ఎపిలో 52 కొత్త కేసులు నమోదైనట్టు వైద్య, ఆరోగ్య శాఖ...
బాలీవుడ్ నటుడు తల్లికి కరోనా….
ముంబయి: మహారాష్ట్రలోని కరోనా వైరస్ కలవరపెడుతోంది. బాలీవుడ్ నటుడు సత్యజిత్ దూబే తల్లికి కరోనా వైరస్ సోకడంతో అతడిని స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు. గత కొన్ని రోజులుగా ఆమెకు జ్వరం, ఒళ్లు నొప్పులు...
బ్యాంక్కు వచ్చిన కరోనా బాధితుడు… సిబ్బంది క్వారంటైన్ కు….
హైదరాబాద్: భాగ్యనగరంలో కరోనా వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. తాజాగా పాతబస్తీలోని పురానాపూల్లో ఎస్బిఐ బ్యాంక్కు కరోనా సోకిన వ్యక్తి రావడంతో బ్యాంక్ సిబ్బందిని క్వారంటైన్కు తరలించారు. బ్యాంక్ సిబ్బంది కుటుంబ సభ్యుల్ని...
దేశ రాజధాని ఢిల్లీలో విజృంభిస్తున్న కరోనా.. పదివేలకు చేరువలో పాజిటీవ్ కేసులు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 422 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కాగా, 19 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఢిల్లీ రాష్ట్ర ఆరోగ్యశాఖ...