Home Search
గోవా - search results
If you're not happy with the results, please do another search
బీహార్ బాద్ షా ఎవరు?
బీహార్లో 17వ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ (1951లో మొదటి శాసన సభ ఎన్నికలు జరిగాయి) కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తన ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ప్రజలందరికీ కరోనా వాక్సిన్ ఉచితంగా...
తేజ్పాల్ పై కేసు విచారణ గడువు మార్చి 31 వరకు పొడిగింపు
న్యూఢిల్లీ: తెహల్కా వార్తాపత్రిక వ్యవస్థాపకుడు తరుణ్ తేజ్పాల్పై దాఖలైన లైంగిక దాడి కేసు విచారణను వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు సుప్రీంకోర్టు పొడిగించింది. ఈ కేసుపై జస్టిస్ అశోక్ భూషణ్...
తెలంగాణపై కొనసాగుతున్న వాయుగుండం
హైదరాబాద్: కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణపై వాయుగుండం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రానున్న మూడురోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. వాయుగుండం భూమిపైకి వచ్చినా బలహీనపడకుండా స్థిరంగానే...
భీమా కొరేగావ్ కేసులో 8 మందిపై ఎన్ఐఎ చార్జిషీట్
ముంబయి : భీమా కొరేగావ్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఎ) శుక్రవారం 8 మందిపై చార్జిషీట్ దాఖలు చేసింది. 2018 జనవరి 1న భీమా కొరేగావ్లో హింసకు ప్రేరేపించారన్న అభియోగాలపై సామాజిక కార్యకర్త...
కృష్ణరాయడు తెలుగురాయడే
ప్రపంచ ప్రఖ్యాత చక్రవర్తులు సీజర్, అలెగ్జాండర్, నెపోలియన్లతో పాటు శ్రీకృష్ణదేవరాయలు ఒకరని చరిత్రకారుల అంచనా. దక్షిణ భారతదేశాన్ని ఇరవై ఏళ్ళపాటు దుర్నిరీక్ష్యంగా పరిపాలించిన రాయలవారికి ‘సంగీత సాహిత్య సమరాంగణసార్వభౌమ’ అనేబిరుదుతోపాటు, మూరురాయరగండ మొదలైన...
‘ఇలా ప్రవర్తిస్తుందనుకోలేదు.. ముమైత్ ఖాన్ పై ఫిర్యాదు చేస్తా’: డ్రైవర్ రాజు
ముంబై: నటి ముమైత్ ఖాన్ తనను బూతులు తిడుతూ.. అసభ్యంగా ప్రవర్తించిందని క్యాబ్ డ్రైవర్ రాజు సోషల్ మీడియాలో తన ఆవేదన వ్యక్తం చేశాడు. మూడు రోజులు గోవాకు వెళ్లాలని ముమైత్ కారు...
తారలు విచారణకు తరలిరండి
డ్రగ్స్ కేసులో దీపిక, సారా అలీఖాన్, రకుల్, శ్రద్ధాకపూర్లకు ఎన్సిబి నోటీసులు
విచారణకు రావాలని ఆదేశాలు
నిర్మాత మధు మంతెన నుంచి స్టేట్మెంట్
ముంబై : బాలీవుడ్ను కుదిపేస్తున్న మాదక ద్రవ్యాల రాకెట్కు సంబంధించి...
కమ్యూనిస్టు నాయకురాలు రోజా దేశ్పాండే కన్నుమూత
ముంబై: కమ్యూనిస్టు సీనియర్ నేత, మాజీ లోక్సభ సభ్యురాలు రోజా దేశ్పాండే శనివారం మధ్యాహ్నం తన నివాసంలో వృద్ధాప్య అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఆమె వయస్సు 91 సంవత్సరాలు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్...
‘హ్యాపీ తెలంగాణ’
సంతోషకరమైన రాష్ట్రాల్లో దేశంలోనే 9వ స్థానం
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా నిర్వహించిన హ్యాపినెస్ ఇండెక్స్లో మన రాష్ట్రం 9వ స్థానంలో నిలిచింది. అత్యంత సంతోషకరంగా ఏ రాష్ట్ర ప్రజలు ఉన్నారనే అనే అంశంపై ఈ...
డ్రగ్స్ కేసులో మరో ఇద్దరి అరెస్ట్
ముంబయి: బాలీవుడ్ నటుడు సుశాంత్సింగ్ అనుమానాస్పద మృతికి సంబంధించిన డ్రగ్స్ కేసులో మరో ఇద్దరిని మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ(ఎన్సిబి) అరెస్ట్ చేసింది. దీంతో ఈ కేసులో డ్రగ్స్ కోణంలో అరెస్టయినవారి సంఖ్య...
అవినీతిపై కెసిఆర్ మహాస్త్రం
తెలంగాణ రాష్ట్రంలో నూతన అధ్యాయానికి తెరలేపిన శుభ రోజు ఈ నెల 9వ తారీఖు. రెవెన్యూ సంస్కరణల కోసం కెసిఆర్ గత 4సంవత్సరాలుగా కఠోర కసరత్తే జరిపారు. రెవెన్యూ వ్యవస్థ అవినీతి కాన్సర్తో...
అమీర్పేట్లో భారీగా డ్రగ్స్ పట్టివేత..
మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలోని అమీర్పేట్లో ముగ్గురు వ్యక్తుల వద్ద నుంచి భారీగా డ్రగ్స్తో పాటు ఎక్స్స్టసి పిల్స్, ఎండిఎంఎ, చరస్ను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎఇఎస్ అంజిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు....
దేశంలో ఒక్కరోజే 1133 మంది మృత్యువాత
ఒక్కరోజే 75,809 మందికి కరోనా పాజిటివ్
న్యూఢిల్లీ: వరుసగా గడచిన రెండురోజులు 90 వేలకు పైగా కొత్త కేసులు నమోదు కాగా గత 24 గంటల్లో దేశంలో 75,809 మంది కరోనా పాజిటివ్ కేసులు...
సుశాంత్ కేసులో రియాను ప్రశ్నించిన సిబిఐ
గోవా: బాలీవుడ్ నటుడు సుశాంత్ కేసులో రియా చక్రవర్తిని సిబిఐ శుక్రవారం విచారించింది. ముంబైలోని డిఆర్డివొ అతిథి గృహంలో రియాను సిబిఐ అధికారులు పది గంటలకుపైగా ప్రశ్నించారు. రియాతోపాటు ఆమె సోదరుడు శౌవిక్...
మిషన్ భగీరథ సిఎం కెసిఆర్ ముందుచూపుకు నిదర్శనం
నల్లాల ద్వారా తాగు నీటిని అందించడంలో తెలంగాణకు దరిదాపుల్లో మరే రాష్ట్రం లేదు
కేంద్ర జలశక్తి శాఖ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి : మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : మిషన్ భగీరథ దేశానికే...
దేశంలో 3 కోట్లు దాటిన కరోనా పరీక్షలు
దేశంలో 3 కోట్లు దాటిన కరోనా నిర్ధారణ పరీక్షలు
ఒక్కరోజే 7.31 లక్షల శాంపిళ్లకు టెస్టింగ్లు
దేశవ్యాప్తంగా 1470 టెస్టింగ్ ల్యాబ్లు
న్యూఢిల్లీ: దేశంలో కరోన వైరస్ నిర్ధారణ పరీక్షలు 3 కోట్లు దాటాయి. ఆగస్టు 16వ...
అకాల వర్షాలపై సిఎం ఉన్నతస్థాయి సమావేశం
హైదరాబాద్: అకాల వర్షాలపై ముఖ్యమంత్రి కెసిఆర్ సోమవారం మధ్యాహ్నం ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో వర్షాలపై తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షలో చర్చించనున్నారు. జిల్లాలవారీగా వర్షాలపై ఎప్పటికప్పుడు పరిస్థితులను సిఎం సమీక్షిస్తున్నారు....
జలవివాదాలు కాదు, విధానాలు కావాలి
ఇప్పుడు దేశానికి కావాల్సింది జల వివాదాలు కాదు.. జల విధానం. అన్ని రంగాలలో సంస్కరణలు తెస్తున్న మోడీ సర్కార్ దేశానికి ప్రయోజనం చేకూర్చే జల విధానాన్ని కూడా రూపొందిస్తుందని అందరూ ఎదురు చూశారు....
39 వేలు దాటిన కరోనా మరణాలు
దేశంలో కొత్తగా 52,509 మందికి పాజిటివ్
24 గంటల్లో 857 మంది మృతి
కరోనా కేసుల్లో కోలుకున్న వారి సంఖ్య 67.19 శాతం ఎక్కువ
బుధవారం ఒక్క రోజే రికార్డుస్థాయిలో 51,706 డిశ్చార్జి
న్యూఢిల్లీ: దేశంలో...
రికవరీ రేటులో తెలంగాణ ఐదో స్థానం
జాతీయ సగటు కన్నా అధికం
ఢిల్లీలో 88 శాతం, తెలంగాణలో 74 శాతం
కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో కోలుకుంటున్న కరోనా వైరస్ రోగుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. గత వారం రోజులుగా...