Home Search
గోవా - search results
If you're not happy with the results, please do another search
అఖిలప్రియను ప్రశ్నించిన పోలీసులు
కిడ్నాప్ కేసులో మొత్తం 19 మంది నిందితుల గుర్తింపు
కుటుంబ సభ్యుల పాత్రపై ఆరా
గోవాలో ఇద్దరు, విజయవాడలో ఒకరి అరెస్ట్
భార్గవరామ్ కోసం నాలుగు రాష్ట్రాలలో వేట
హైదరాబాద్: బోయిన్పల్లి అపహరణ కేసులో అఖిలప్రియను ఆమె తరపు...
దేశంలో నేటి నుంచి రెండో వ్యాక్సిన్ డ్రైరన్
న్యూఢిల్లీ :దేశంలో కొవిడ్ 19 వ్యాక్సినేషన్ త్వరలో ప్రారంభం కానున్న తరుణంలో ఈనెల 8 శుక్రవారం నుంచి రెండో విడత డ్రైరన్ను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిర్వహించనున్నట్టు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ...
ముగ్గురు డ్రగ్స్ విక్రేతల అరెస్ట్
రూ.10.18లక్షల ఎండిఎం, ఎల్ఎస్డి, ఎక్టసీ పిల్స్, హాశీష్ ఆయిల్
గోవా, ముంబాయి నుంచి కొనుగోలు
నగరంలో అవసరం ఉన్న వారికి విక్రయం
హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకలకు విక్రయించేందుకు తీసుకువచ్చిన డ్రగ్స్ను వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు భారీ...
వాజ్పేయి కపట వైఖరులు
నెహ్రూ తనను ప్రథమ సేవకునిగా ప్రకటించుకున్నారు. మోడీ తాను ప్రధాన సేవకున్నన్నారు. వాజపేయి సంఘ్ ప్రధానిగా పని చేశారు. ప్రధానిని కాకు న్నా ఆజన్మ సంఘీయున్నని ప్రకటించారు. ఆయన ప్రధానిగా తక్కువ సంఘ్...
న్యూ ఇయర్ వేడుకలపై నజర్
డ్రగ్స్ రాకెట్లపై కఠిన చట్టాలు
వినియోగదారులపైనా కేసులు నమోదు
నిఘా నీడలో వేడుకలు
మనతెలంగాణ/హైదరాబాద్ : నూతన సంవత్సరం వేడుకలలో డ్రగ్స్ సరఫరా చేసే ముఠాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు అటు పోలీసు, ఇటు ఎక్సైజ్ అధికారులు...
మిగ్29కె పైలట్ మృతదేహం లభ్యం
న్యూఢిల్లీ: మిగ్29కె శిక్షణ విమానం కూలిపోయిన ఘటనలో గల్లంతైన పైలట్ కమాండర్ నిషాంత్సింగ్ మృతదేహం లభ్యమైంది. 12 రోజుల క్రితం జరిగిన ఈ దుర్ఘటనలో ఓ పైలట్ బతికి బయటపడగా, మరొకరు గల్లంతైన...
పేరుమోసిన అంతరాష్ట్ర దొంగల అరెస్ట్
హైదరాబాద్: పేరు మోసిన అంతరాష్ట్రదొంగలను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ బాలానగర్ ఎస్ఓటి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రెండు గన్స్, 36 తులాల బంగారు ఆభరణాలు, 36 గ్రాముల వెండి...
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురి మృతి
ముంబై: మహారాష్ట్ర సతారా జిల్లాలో శనివారం ఘోరరోడ్డు ప్రమాదం సంభవించింది. యాభై అడుగుల వంతెనపై నుంచి మినీ బస్సు కిందపడింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా...
అర్మీ అధికారినంటూ మోసం.. సాఫ్ట్వేర్ ఉద్యోగినిని వివాహం చేసుకున్న వైనం
మనతెలంగాణ/హైదరాబాద్ : మాజీ ఆర్మీ అధికారినంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగినిని మోసం చేసిన ఆనందవర్ధన్ అనే వ్యక్తిని నార్సింగి పోలీసులు శుక్రవారం నాడు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మల్కాజి గిరికి చెందిన ఆనందవర్ధన్...
పూనమ్ అశ్లీల వీడియోలు…. పోలీసులు సస్పెండ్
పనాజీ: గోవాలోని కనకోనా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ డ్యామ్ పై బాలీవుడ్ హీరోయిన్ పూనమ్ పాండే అశ్లీలంగా డ్యాన్స్ చేసినట్టు ఆరోపణలు రావడంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమతించిన ఎస్ఐతో...
బీహార్ బాద్ షా ఎవరు?
బీహార్లో 17వ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ (1951లో మొదటి శాసన సభ ఎన్నికలు జరిగాయి) కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తన ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ప్రజలందరికీ కరోనా వాక్సిన్ ఉచితంగా...
తేజ్పాల్ పై కేసు విచారణ గడువు మార్చి 31 వరకు పొడిగింపు
న్యూఢిల్లీ: తెహల్కా వార్తాపత్రిక వ్యవస్థాపకుడు తరుణ్ తేజ్పాల్పై దాఖలైన లైంగిక దాడి కేసు విచారణను వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు సుప్రీంకోర్టు పొడిగించింది. ఈ కేసుపై జస్టిస్ అశోక్ భూషణ్...
తెలంగాణపై కొనసాగుతున్న వాయుగుండం
హైదరాబాద్: కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణపై వాయుగుండం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రానున్న మూడురోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. వాయుగుండం భూమిపైకి వచ్చినా బలహీనపడకుండా స్థిరంగానే...
భీమా కొరేగావ్ కేసులో 8 మందిపై ఎన్ఐఎ చార్జిషీట్
ముంబయి : భీమా కొరేగావ్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఎ) శుక్రవారం 8 మందిపై చార్జిషీట్ దాఖలు చేసింది. 2018 జనవరి 1న భీమా కొరేగావ్లో హింసకు ప్రేరేపించారన్న అభియోగాలపై సామాజిక కార్యకర్త...
కృష్ణరాయడు తెలుగురాయడే
ప్రపంచ ప్రఖ్యాత చక్రవర్తులు సీజర్, అలెగ్జాండర్, నెపోలియన్లతో పాటు శ్రీకృష్ణదేవరాయలు ఒకరని చరిత్రకారుల అంచనా. దక్షిణ భారతదేశాన్ని ఇరవై ఏళ్ళపాటు దుర్నిరీక్ష్యంగా పరిపాలించిన రాయలవారికి ‘సంగీత సాహిత్య సమరాంగణసార్వభౌమ’ అనేబిరుదుతోపాటు, మూరురాయరగండ మొదలైన...
‘ఇలా ప్రవర్తిస్తుందనుకోలేదు.. ముమైత్ ఖాన్ పై ఫిర్యాదు చేస్తా’: డ్రైవర్ రాజు
ముంబై: నటి ముమైత్ ఖాన్ తనను బూతులు తిడుతూ.. అసభ్యంగా ప్రవర్తించిందని క్యాబ్ డ్రైవర్ రాజు సోషల్ మీడియాలో తన ఆవేదన వ్యక్తం చేశాడు. మూడు రోజులు గోవాకు వెళ్లాలని ముమైత్ కారు...
తారలు విచారణకు తరలిరండి
డ్రగ్స్ కేసులో దీపిక, సారా అలీఖాన్, రకుల్, శ్రద్ధాకపూర్లకు ఎన్సిబి నోటీసులు
విచారణకు రావాలని ఆదేశాలు
నిర్మాత మధు మంతెన నుంచి స్టేట్మెంట్
ముంబై : బాలీవుడ్ను కుదిపేస్తున్న మాదక ద్రవ్యాల రాకెట్కు సంబంధించి...
కమ్యూనిస్టు నాయకురాలు రోజా దేశ్పాండే కన్నుమూత
ముంబై: కమ్యూనిస్టు సీనియర్ నేత, మాజీ లోక్సభ సభ్యురాలు రోజా దేశ్పాండే శనివారం మధ్యాహ్నం తన నివాసంలో వృద్ధాప్య అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఆమె వయస్సు 91 సంవత్సరాలు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్...
‘హ్యాపీ తెలంగాణ’
సంతోషకరమైన రాష్ట్రాల్లో దేశంలోనే 9వ స్థానం
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా నిర్వహించిన హ్యాపినెస్ ఇండెక్స్లో మన రాష్ట్రం 9వ స్థానంలో నిలిచింది. అత్యంత సంతోషకరంగా ఏ రాష్ట్ర ప్రజలు ఉన్నారనే అనే అంశంపై ఈ...
డ్రగ్స్ కేసులో మరో ఇద్దరి అరెస్ట్
ముంబయి: బాలీవుడ్ నటుడు సుశాంత్సింగ్ అనుమానాస్పద మృతికి సంబంధించిన డ్రగ్స్ కేసులో మరో ఇద్దరిని మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ(ఎన్సిబి) అరెస్ట్ చేసింది. దీంతో ఈ కేసులో డ్రగ్స్ కోణంలో అరెస్టయినవారి సంఖ్య...