Home Search
పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
గడగడలాడించే రికార్డు
ఒక్కరోజే 28,071 కోవిడ్ కేసులు
మొత్తం మరణాలు 23,174
24 గంటల్లో 500 మంది బలి
తీవ్రస్థాయి రోగుల సంఖ్య ఎక్కువే
రికవరీ రేటు 63 శాతం దాటింది
న్యూఢిల్లీ: దేశంలో ఒక్కరోజే రికార్డు స్థాయిలో...
ఆడ శిశువుల భ్రూణ హత్యలు..
ఎగుడు దిగుడుల అసమ సమాజంలో ధనికులకు, పేదలకు మధ్య దూరం చాంతాడులా పెరిగిపోతున్న వర్తమానంలో సాధారణ కుటుంబాల్లో పుట్టడమే ముళ్ల కంప మీద అడుగు పెట్టడం వంటిదైతే, ఆడ శిశువు ఈ నేల...
జులైలో మళ్లీ మిడతల దాడి
ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ హెచ్చరిక
ఢిల్లీ : జులైలో మళ్లీ భారత్పై మిడతల దాడి ప్రమాదం ఉందని ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ హెచ్చరించింది. ఇటీవల మిడతల దాడితో తీవ్రంగా పంటను నష్టపోయిన...
ఆరోగ్య భారతానికి క్షీర విప్లవం!
ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్) ప్రపంచ వ్యాప్తంగా 1 జూన్ రోజున ప్రపంచ క్షీర దినాన్ని ఘనంగా 2001 నుండి ప్రతి ఏటా నిర్వహిస్తున్నది. మానవాళికి...
పంటల ‘మహమ్మారి’ మిడతల దండు
ఇప్పటికే అనేక చీడ పీడలతో అన్నదాత సతమతం
మిడతల దండుపై అధికారులు, రైతుల్లో ఆందోళన
ఏడాదిలో2500 మంది ఆహారం.. ఒక్క మిడతే తినేస్తుంది
పచ్చిక బయళ్లను వదలని వైనం.. రాష్ట్రంలో యాసంగి పూర్తి
మూడు నెలలు కీలకం... మిడతలు...
మరో 24 గంటలపాటు దేశంలో వడగాడ్పులు
పురోగతిలో నైరుతి పవనాలు
ఉత్తర కర్నాటక, తెలంగాణల్లో తీవ్ర వడగాడ్పులు,
29,30 తేదీల్లో ఉత్తరాదిలో వానలు, తుపాన్లు
న్యూఢిల్లీ : బంగాళాఖాతంలో అనేక చోట్ల నైరుతి పవనాలు మరింత పురోగతి లో ఉన్నప్పటికీ దేశంలో...
“భయం” కరోనా
ఒక్క రోజే కొత్తగా 2441 కేసులు ఇప్పటిదాకా ఇదే అత్యధికం 38,000కు చేరువైన మొత్తం కేసులు మరో 71మంది వైరస్కు బలి మొత్తం మరణాల సంఖ్య 1,223 వెయ్యికి పైగా కేసులున్న రాష్ట్రాలు...
లాక్డౌన్ లేకుంటే 8.2 లక్షల కేసులు
పటిష్ట చర్యలతో గణనీయంగా తగ్గిన కేసులు : కేంద్రం
భయపెడుతున్న మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ
24 గంటల్లో దేశంలో 1024 కొత్త కేసులు, మరణాలు 40
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించకపోతే ఏప్రిల్ 15నాటికి భారతదేశంలో 8.2...
కొవిడ్ 19 కాదు ఆకలి 20
Corona Virus Disease -2019 లో మొదటి అక్షరాలే Covid- 19. ఇది ఆకలి -2020 అయింది. మార్చి 30కి భారత్లో కరోనాతో 32 మంది చనిపోయారు. మార్చి 27కు 5 గురు...
రాష్ట్రాల తిరుగుబాటు బావుటా
మోడీ రెండో సారి అధికారంలోకి వచ్చిన తరవాత రాష్ట్రాల హక్కులను కాలరాయడం బాగా పెరిగింది. బిజెపి భారీ రాజకీయ పార్టీ అయిపోవడంతో జనం అణిగిమణిగి ఉండే ధోరణి మితిమీరుతోంది. కేంద్రం సర్వాధికారాలు చెలాయిస్తోంది....