Home Search
భారతీయులు - search results
If you're not happy with the results, please do another search
పులి కోసం బోను సిద్ధం
పులి బయటకు వస్తుందన్న కెటిఆర్ వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ కౌంటర్
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీకి గట్టి కౌంటర్ ఇచ్చారు. పులి బయటికొస్తుందని ఇటీవల వ్యాఖ్యలు చేసిన కెటిఆర్కు...
స్నాతకోత్సవంలో చేనేత దుస్తులనే వాడండి
యూనివర్సిటీలకు యుజిసి ఆదేశం
న్యూఢిల్లీ: స్నాతకోత్సవం వంటి ప్రత్యేక సందర్భాలలో చేనేత వస్త్రాలతో తయారుచేసిన దుస్తులను మాత్రమే ఉపయోగించాలని యూనివర్సిటీలకు రాసిన తాజా లేఖలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యుజిసి) పునరుద్ఘాటించింది. ఈ విషయమై 2015,...
రామాయణంపై ప్రపంచవ్యాప్తంగా వందలాది స్టాంపులు
ఇండోర్: రామాయణ మహాకావ్యం ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా రూపొందిన వందలాది స్టాంపులను 72 ఏళ్ల ఇండోర్ వాసి సేకరించారు. వాటిని పోస్టల్ శాఖ ప్రదర్శనగా ఏర్పాటుచేసింది. గత 60 ఏళ్లుగా స్టాంపులను సేకరిస్తున్నట్లు మధ్యప్రదేశ్లోని...
సముద్రంలో ఇండియన్ నేవీ ఆపరేషన్
ముంబై : భారతీయ నౌకాదళ కమాండోలు హీరోలు అన్పించుకున్నారు. సొమాలియా తీరం వద్ద సముద్రజలాల్లో హైజాక్ గురైన ఎంవి లీలా నార్ఫోక్ కార్గో నౌకను దుండగుల చెర నుంచి తప్పించారు. నౌకలో ఉన్న...
ఉపాధి లేని వృద్ధి ప్రమాదకరం
గత ఏడాది బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను దాటి భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించింది. 2030 నాటికి ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొంది, ప్రపంచంలోనే అతిపెద్ద మూడవ ఆర్థిక...
పాక్ లోని భారతీయ ఖైదీల విడుదలకై అభ్యర్థన
న్యూఢిల్లీ : పాకిస్థాన్ జైళ్లలో శిక్ష పూర్తి అయిన 184 మంది భారతీయ మత్సకార్మికులను తక్షణం విడుదల చేసి, స్వదేశానికి పంపాలని భారత్ సోమవారం పాకిస్థాన్ను అభ్యర్థించింది. దీంతోపాటు భారతీయులుగా భావింపబడుతున్న 12...
ఎవరెస్టుపై 500 మంది సాహసికులు..
ఖాట్మండూ : హిమాలయాల శిఖర సమాన ఎవరెస్టు శుక్రవారం సందడిగా మారింది. నలుగురు భారతీయులు సహా మొత్తం 500 మంది పర్వతారోహకులు మౌంట్ ఎవరెస్టును అధిరోహించారు. అత్యంత తీవ్రస్థాయి విషమ వాతావరణ పరిస్థితి...
రాజ్యాంగ వ్యవస్థలను కించపరచడం బాధించింది:జగదీప్ ధన్కర్
చండీగఢ్: రాజ్యాంగ వ్యవస్థలను కించపరచడానికి జరుగుతున్న ప్రయత్నాలు తనను బాధించాయని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్అన్నారు. అలా చేస్తున్న వారు రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ చెప్పిన మాటలను గుర్తు చేసుకోవాలని ఆయన...
పారిస్ నుంచి ముంబైకి దిగ్బంధ విమానానికి విముక్తి
పారిస్ : భారతీయులతో పారిస్లో దిగాల్సి వచ్చిన ఎయిర్బస్ ఎ 340 విమానం సోమవారం అక్కడి నుంచి ముంబైకి బయలుదేరి వెళ్లింది. దుబాయ్ నుంచి నికరుగ్వాకు బయలుదేరిన ఈ విమానంలో దాదాపు 300...
ఎర్ర సముద్రంలో మరో రెండు నౌకలపై దాడి
ఒక నౌకలో 25మంది భారతీయులు
న్యూఢిల్లీ: ఎర్ర సముద్రంలో శనివారం మరో రెండు నౌకలపై హౌతీ తిరుగుబాటుదారులు దాడి చేశారు. 25 మంది భారతీయులున్న ఆయిల్ ట్యాంకర్పై డ్రోన్ దాడి చేసినట్లు భారత...
ఎర్రసముద్రంలో మరో రెండు నౌకలపై హౌతీ డ్రోన్ దాడి
న్యూఢిల్లీ: ఎర్ర సముద్రంలో శనివారం మరో రెండు నౌకలపై హౌతీ తిరుగుబాటుదారులు దాడి చేశారు. 25 మంది భారతీయులున్న ఆయిల్ ట్యాంకర్పై డ్రోన్ దాడి చేసినట్లు భారత నౌకాదళం తెలిపింది. అయితే ఇండియన్...
శ్రీనివాస రామానుజన్
ఆర్యభట్ట, బ్రహ్మగుప్త, సత్యేంద్రనాథ్ బోస్, మహాలనోబిస్, సి యన్ రావు, డిఆర్ కప్రేకర్, హరీష్ చంద్ర, భాస్కర, నరేంద్ర కర్మార్కర్, నీనా గుప్తా లాంటి ప్రపంచ స్థాయి భారత గణిత శాస్త్ర దిగ్గజాల...
ఆర్టికల్ 370 రద్దు సబబే
రాష్ట్రపతి నిర్ణయం రాజ్యాంగబద్ధమే
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలో ని ఆర్టికల్ 370ని రద్దు రాజ్యాంగ సమ్మతమేనని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. ఒకప్పటి జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని...
సుప్రీంతీర్పు ఓ ఆశాకిరణం ప్రధాని మోడీ హర్షం
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగ బద్ధమేనంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రజల ఐక్యత, ఆశలు,...
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్కు అరుదైన గౌరవం
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కు అరుదైన గౌరవం దక్కింది. ఫోర్బ్స్ తన వార్షిక అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాను విడుదల చేసింది. జాబితాలోని 2023 ఎడిషన్లో నలుగురు భారతీయులు చేర్చబడ్డారు. ఈ జాబితాలో...
నవ్వుల పాలవుతున్న జోస్యాలు
జ్యోతిష్యం ఓ శాస్త్రమని ఎందరు ఒప్పించే ప్రయత్నం చేసినా అది కేవలం ఉహాగానమేనని పలుమార్లు తేలిపోయింది. హస్త రేఖలు, జన్మ నక్షత్రాలు, రాశి ఫలాలు, జాతక చక్రాలు లాంటివి మనిషి జీవిత గమనాన్ని,...
కిస్సింజర్ జైత్రయాత్రకు భారత్ కళ్ళెం
20వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన, వివాదాస్పద దౌత్యవేత్తలలో ఒకరుగా పేరొందిన హెన్రీ కిస్సింజర్ 100 సంవత్సరాల వయస్సులో మృతి చెందారు. ఇద్దరు అమెరికా అధ్యక్షుల వద్ద జాతీయ భద్రత సలహాదారునిగా, విదేశాంగ కార్యదర్శిగా-...
ఆ దేశాలకు శ్రీలంక ఉచిత టూరిస్ట్ వీసాలు
కొలంబో : పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసి విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి వీలుగా భారత్తోపాటు ఆరు దేశాలకు శ్రీలంక టూరిస్ట్ వీసాలు ఉచితంగా మంజూరు చేయడానికి నిర్ణయించింది. ముఖ్యంగా భారత్ నుంచి...
డిసెంబర్ 1 నుంచి వీసా లేకుండానే మలేషియా పర్యటించవచ్చు
కౌలాలంపూర్ : భారత్, చైనా పౌరులు ఎలాంటి వీసా అవసరం లేకుండానే డిసెంబర్ 1 నుంచి 30 రోజుల పాటు తమ దేశంలో పర్యటించవచ్చని మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహిం వెల్లడించారు. ఆదివారం...
కార్గో నౌక మునిగి 13 మంది గల్లంతు
ఏథెన్స్ : గ్రీస్ దేశ తీరం లెస్బాస్ ద్వీపానికి సమీపాన ఆదివారం ఉదయం రాప్టర్ అనే కార్గో నౌక మునిగిపోవడంతో 13 మంది గల్లంతయ్యారు. ఈ నౌకలో మొత్తం 14 మంది సిబ్బంది...