Home Search
భారతీయులు - search results
If you're not happy with the results, please do another search
ఉష్ణోగ్రత 25 డిగ్రీలు దాటితే వైరస్ బతకదు
భారత్లో కేసుల నమోదు తక్కువ
ప్రజలు ఆందోళన చెందవద్దు
2,3 వారాల తర్వాత తగ్గుముఖం
- ఐఐసిటి, సిసిఎంబి శాస్త్రవేత్తలు
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ గురించి భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో...
కరోనాపై కత్తి
రాష్ట్రంలో స్కూల్స్ సినిమాహాల్స్ 31 వరకు బంద్
కరోనా వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
ఎగ్జామ్స్ యధాతథం
ప్రజలు భయభ్రాంతులకు గురికావొద్దు
నియంత్రణకు రూ. 500 కోట్లు
మన రాష్ట్రంలో దాని ప్రభావం లేదు... ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం
ర్యాలీలు,...
క్రమంగా కరోనా కోరలు
కేరళలో కొత్తగా ఆరు, కర్ణాటకలో మూడు, పూణెలో మరో 3 కేసులు నమోదు
31 వరకు స్కూళ్లు, కాలేజీలు, సినిమాహాళ్లు మూత
దేశంలో మొత్తం 59 మందికి కోవిడ్ 19 పాజిటివ్
ఇరాన్ నుంచి 58 భారతీయులు...
ఎవరైనా అద్దె తల్లి కావచ్చు
సరోగసీ బిల్లుకు కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: సరోగసీ (అద్దె గర్భం) క్రమబద్థీకరణ బిల్లు 2020ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. బుధవారం కేంద్ర మంత్రి మండలి భేటీ జరిగింది. సరోగసీ చట్టం క్రమబద్థీకరణతో సరోగేట్...
బలపడిన బంధం
మా భారత పర్యటన అత్యంత ఫలవంతమైనదిగా చరిత్రలో మిగిలిపోతుంది. మూడు బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందం ఖరారైంది. అపాచీ, ఎంహెచ్60 రోమియో వంటి అత్యధునాతన రక్షణ హెలికాప్టర్లను, సైనిక పరికరాలను భారత్కు అందజేయనున్నాం....
సుప్రీం సూపర్ తీర్పులు
130కోట్ల మంది భారతీయులు ఆమోదించారు
- అంతర్జాతీయ న్యాయ సదస్సులో ప్రధాని మోడీ
లింగపర న్యాయంతోనే అభివృద్ధి
కీలకరంగాల్లో మహిళలకు ప్రాధాన్యం
మూడు వ్యవస్థలు పరస్పరం గౌరవించుకోవాలి
ఏ న్యాయవ్యవస్థకైనా మహాత్ముడే ఆదర్శం:మోడీ
న్యాయమే రాజ్యాంగం మూలస్తంభం : సిజెఐ బోబ్డే
ఉగ్రవాద...
కోవిడ్ 19పై అప్రమత్తంగా ఉన్నాం
88 మంది అనుమానితులకు పరీక్షలు
ఏ ఒక్కరికీ వైరస్ ఉన్నట్లు నిర్థారణ కాలేదు
ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్
హైదరాబాద్ : రాష్ట్రంలో ఇప్పటివరకు 88 మందికి కరోనా అనుమానితులకు పరీక్షలు చేయగా, వారిలో...
కరోనాపై పోరాటంలో సాయం చేస్తాం
చైనా అధ్యక్షుడికి ప్రధాని మోడీ లేఖ
భారతీయులపట్ల జాగ్రత్త తీసుకుంటాం : చైనా
న్యూఢిల్లీ: కరోనా వైరస్తో కొట్టుమిట్టాడుతున్న చైనాకు ఈ తరుణంలో భారతదేశం సాయమందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆ దేశాధ్యక్షుడు జీ జిన్పింగ్కు లేఖ...
కరోనా మృతుల్లో తొలి విదేశీయులు
అమెరికన్ మహిళ, జపనీస్ పౌరుడు బలి
చైనాలో 723కు చేరిన కరోనా మరణాలు
జపాన్ ఓడలో మరికొందరికి కరోనా
బీజింగ్/ టోక్యో : ఇంతవరకు కరోనా వైరస్ సోకి మరణిస్తున్నవారిని చైనాలోనే చూశాం. ఇప్పుడు విదేశీయులు కూడా...
14,562 మందికి కరోనా
25 దేశాలకు వైరస్ వ్యాప్తి
ఢిల్లీకి 323మంది భారతీయులు
ఫిలిపీన్స్లో ఒకరి మృతి
ఇప్పటి వరకు 305 మరణాలు
బీజింగ్/వుహాన్/న్యూఢిల్లీ: ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 305కు చేరింది. చైనా బయట...
ప్రపంచమంతా కరోనా భయం
106కు చేరిన మృతులు
న్యూఢిల్లీ : చైనాలోని హేబీ ప్రాంతంలో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో ఉండటంతో అక్కడి నుంచి భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. పాకిస్థాన్, అమెరికా...
చైనాలో 56కు చేరిన కరోనా మరణాలు
భారతీయుల ఆరోగ్యంపై ఎంబసీ పర్యవేక్షణ
విదేశాంగమంత్రి జైశంకర్ వెల్లడి
బీజింగ్: చైనాలో భయంకరమైన కరోనా వైరస్ బారినపడి మరణించిన వారి సంఖ్య ఆదివారం నాటికి 56కు చేరిందని చైనా ఆరోగ్యాధికారులు తెలిపారు. ఈ వ్యాధి...
ఎపి త్రికేంద్రీకరణ
మూడు రాజధానుల బిల్లుకు మంత్రి వర్గం ఆమోదం, అసెంబ్లీకి సమర్పణ
అమరావతిలోనే శాసనసభ, పాలనా రాజధానిగా విశాఖపట్నం, కర్నూలులో హైకోర్టు
అసెంబ్లీ వద్ద నిరసన ప్రదర్శనలు, ఉద్రిక్తత
హైదరాబాద్ : పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ఆంధ్రప్రదేశ్...
ప్రపంచంలో జపాన్ పాస్పోర్టు పవర్ఫుల్
పాక్కు పరమ అధ్వాన్న నాలుగో స్థానం
హెన్లీ పాస్పోర్టు సూచిక వెల్లడి
న్యూఢిల్లీ : ముందుగా ఎలాంటి వీసాలు లేకుండా ప్రపంచం లోని దేశాలను సందర్శించగల అత్యంత పవర్ఫుల్ పాస్పోర్టు కలిగిన దేశాలు ఏవి అన్న...