Monday, April 29, 2024
Home Search

భారతీయులు - search results

If you're not happy with the results, please do another search
PM Narendra Modi Says We Are Recovering

కోలుకుంటున్నాం

ఆర్థిక వ్యవస్థ కుదుటపడుతోంది ఖరీఫ్ సాగు ఆశాజనకం 21 రాష్ట్రాల సిఎంలతో ప్రధాని సమీక్ష వైరస్‌పై పోరులో నిర్లక్షం వద్దు నేడు 15 రాష్ట్రాల సిఎంలతో రివ్యూ నేడు తెలంగాణ, ఎపి సిఎంలతో సంభాషణ అన్‌లాక్ 1 నేపథ్యంలో బుధవారం ప్రధాని...
Kazi Nazrul Islam is national poet of Bangladesh

కాజీ నజ్రుల్‌ను మరిచిపోయామా?

  మే 25వ తేదీ వచ్చింది, వెళ్ళిపోయింది. ఆ రోజు ప్రఖ్యాత విప్లవకవి కాజీ నజ్రుల్ ఇస్లాం జయంతి. కాని ఎవరూ పట్టించుకున్నట్లే కనబడలేదు. ఆయన పుట్టి పెరిగిన పశ్చిమబెంగాల్ ప్రజలు ఆయన్ను మరిచిపోలేరు....

కరోనా- మురికివాడలు

  రోజులు గడుస్తున్న కొద్దీ దేశంలో కోవిడ్ 19 (కరోనా) వ్యాప్తి పెరుగుతున్న తీరు భీతావహాన్ని కలిగిస్తున్నది. ముందున్నది మరింత ముసళ్ల పండుగ అన్న ఆలోచనే బెంబేలెత్తిస్తున్నది. ఇప్పటికే అత్యధిక కరోనా కేసులు నమోదైన...
Coronavirus crisis become turning point for country

సంక్షోభంలోనూ స్వావలంబన సాధిద్దాం

కోవిడ్-19 మనకు కొత్త పాఠాలు నేర్పింది సాహసోపేతమైన నిర్ణయాలకు, పెట్టుబడులకు ఇదే సరైన సమయం దిగుమతుల నుంచి ఎగుమతుల దిశగా ఎదుగుదాం ఐసిసి ప్లీనరీ సమావేశంలో ప్రధాని మోడీ పిలుపు   కోల్‌కతా: కోవిడ్19 సంక్షోభాన్ని ఆత్మనిర్భర్...
State wise corona patient in india

రాష్ట్రాల వారీగా కరోనా వివరాలు…..

ఢిల్లీ: అమెరికాలో తరువాత భారత్ లో కరోనా వైరస్ వారం రోజుల నుంచి వేగంగా వ్యాపిస్తోంది. ప్రతి రోజూ పది వేల కేసులు నమోదు కావడంతో భారతీయులు ఆందోళనకు గురవుతున్నారు. అమెరికా తరువాత...
2400 Indians waiting for evacuation flight

శ్రీలంకలో 2400 మంది భారతీయుల నిరీక్షణ

  న్యూఢిల్లీ : శ్రీలంక లోని 2400 మంది భారతీయులు గత రెండు నెలలుగా భారత్‌కు తరలించే విమానం కోసం నిరీక్షిస్తున్నారు. కొలంబో లోని హైకమిషన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు రెట్టింపు...

ఈ నెల 16 నుంచి 22 వరకు వందేభారత్ మిషన్-2

  16 నుంచి వందేభారత్ మిషన్ రెండోదశ 31 దేశాల నుంచి 149 విమానాల్లో రానున్న భారతీయులు మొదటి దశలో చేరుకున్న 6000 మంది న్యూఢిల్లీ : ఈ నెల 16 నుంచి 22 వరకు నిర్వహించనున్న...

అవకాశాన్ని అందిపుచ్చుకుందాం

  బీ ఇండియన్, బై ఇండియన్ స్ఫూర్తి చాటుదాం దేశంలో భారీ టెక్స్‌టైల్స్ పార్కుల ఏర్పాటు ఆలోచన భేష్ పాలసీల్లో మార్పులతోనే దేశంలోకి భారీ పెట్టుబడులు చేనేత, జౌళి రంగాల్లోని వారికి 50 శాతం కూలీ మద్దతు...
Stranded Indians Evacuated from US on 7 flights

7 విమానాలల్లో అమెరికా నుంచి భారతీయుల తరలింపు

న్యూఢిల్లీ: కరోనా ప్రభావంతో ఇతర దేశాల్లో చిక్కుకున్న భారతీయులను వందే భారత్ మిషన్ కింద విమానాల ద్వారా రప్పించడానికి భారత్ సన్నాహాలు ప్రారంభించింది. గల్ఫ్, బ్రిటన్ నుంచి భారతీయులు ఈ పాటికే తరలివచ్చారు....
Kishan-reddy

ఈ నెల 7 నుంచి విదేశాల నుండి భారతీయుల తరలింపు

  హైదరాబాద్ : కరోనా మహమ్మారి నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను మన దేశానికి చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద తరలింపు కార్యక్రమాన్ని చేపట్టనుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి...

విదేశాల నుంచి వచ్చేవారికి చార్జీలు నిర్ణయించిన కేంద్రం…

  కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులు మే 7నుంచి 64 విమానాల్లో తరలింపు లండన్ నుంచి ఢిల్లీకి ఒక్కొక్కరికి రూ.50 వేలు కరోనా రక్కసి కరాళ నృత్యం చేస్తుండడంతో ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ పరిస్థితి ఏర్పడింది. భారతీయులు...
UAE airport

స్వదేశానికి వచ్చే గల్ఫ్ భారతీయులకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్

దుబాయ్: భారతీయులు స్వదేశం వెళ్లేందుకు వీలుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని(యుఎఇ) భారత రాయబార కార్యాలయాలు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా విధించిన లాక్‌డౌన్ వల్ల అనేకమంది భారతీయులు ఇక్కడ...

విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను రప్పించడానికి సన్నాహాలు

  న్యూఢిల్లీ : విదేశాల్లో చిక్కుకుని స్వదేశానికి రావాలని ఎదురు చూస్తున్న భారతీయులను లాక్‌డౌన్ తరువాత రప్పించడానికి కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సన్నాహాలు ప్రారంభించింది. ఈమేరకు పౌర విమానయాన మంత్రిత్వశాఖ, ఎయిర్‌ఇండియా,...

భారతీయులకు కోవిడ్-19ను ఎదుర్కొనే సామర్థ్యం అధికం

  షాంఘై: కరోనా మహమ్మారిని భారతీయులు మానసికంగా దీటుగా ఎదుర్కొంటారని చైనాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు పేర్కొన్నారు. కోవిడ్-19ను శారీరకంగా ఎదుర్కొనే వ్యాధినిరోధక శక్తి భారత ప్రజలకు లేకున్నా మానసికంగా దీన్ని తట్టుకునే...

లాక్‌డౌన్‌తో దారిద్య్రంలోకి 40కోట్ల మంది!

  న్యూఢిల్లీ : కరోనా కట్టడిలో భాగంగా అమలు చేస్తున్న ‘లాక్‌డౌన్’ కారణంగా భారత్‌లో దాదాపు 40 కోట్ల మంది దారిద్య్రంలోకి జారిపోయే ప్రమాదం ఉందని అంతర్జాతీయ కార్మిక సంఘం అంచనా వేసింది. భారతీయులు...

తబ్లీఘీ: లౌకికవాదుల తప్పులు

  ఢిల్లీలో నిజాముద్దీన్ ప్రాంతంలో తబ్లీఘీ జమాఅత్ సమావేశం వల్ల ప్రజారోగ్యానికి వాటిల్లిన నష్టం మన ముందుకు వచ్చింది. ఈ విషయంలో మనం స్పష్టంగా అర్థం చేసుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఈ అవకాశాన్ని...
Kishan Reddy

ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారు.. వారిపై దాడులు చేస్తే ఉపేక్షించం

  మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సామాజిక, భౌతిక దూరం పాటించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఫేస్‌బుక్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలను ఉద్దేశించి...

గడప దాటొద్దు.. గండం తేవొద్దు

  ఎవరూ.. రోడ్డుపైకి.. రావొద్దు కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ఈ అర్ధరాత్రి నుంచే 3 వారాల పాటు దేశమంతా లాక్‌డౌన్ విధిస్తున్నాం. చేతులు జోడించి వేడుకుంటున్నా బయటకు వెళ్లే ఆలోచన మానుకోవాలి. జనతా కర్ఫూకి...
Santhosh kumar

కరోనాపట్ల అప్రమత్తంగా లేకుంటే అంతే: జోగినపల్లి సంతోష్‌కుమార్

    మనతెలంగాణ/హైదరాబాద్: ప్రజలు కరోనా(కోవిద్19)పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా లేకుంటే పరిస్థితులు ఆందోళనకరంగా ఉంటాయని, ఏపరిస్థితుల్లోనైనా వ్యాపిస్తుందని రాజ్యసభసభ్యుడు, కేంద్ర ప్రభుత్వ రంగసంస్థల కమిటీ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ హెచ్చరించారు. ప్రజలు స్వీయ నియంత్రణతో...

జనతా కర్ఫ్యూ పాటించి ఇళ్లకే పరిమితం అవుదాం

  కరోనా వైరస్‌ను నియంత్రించడానికి క్షేత్ర స్థాయిలో అహర్నిశలు సేవాభావంతో 24 గంటలు పనిచేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య ఆరోగ్య బృందానికి, స్వచ్ఛ కార్మికులకు, పోలీస్ శాఖ వారికి, ఆయా ప్రభుత్వాలకి మనం...

Latest News

నిప్పుల గుండం