Home Search
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
కొండగట్టు అంజన్నకు మరో రూ.500 కోట్లు
జగిత్యాల ః భారతదేశంలో అతి పెద్ద హనుమాన్ క్షేత్రం ఎక్కడ ఉందంటే కొండగట్టు అనే పేరు వచ్చేలా కొండగట్టు అంజన్న క్షేత్రాన్ని తీర్చిదిద్దుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. అంజన్న క్షేత్ర...
నాందేడ్లో సిఎం కెసిఆర్ సభకు భారీ ఏర్పాట్లు
నిర్మల్ : ఈ నెల 5న మహారాష్ట్రలోని నాందేడ్లో సిఎం కెసిఆర్ పాల్గొనున్న నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లను అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పరిశీలించారు. ఎమ్మెల్యేలు జోగు రామన్న,...
ఆర్ జియుకెటి విద్యార్థులకు ల్యాప్ టాప్, యూనిఫామ్ ల పంపిణీ
హైదరాబాద్ : బాసర ఐఐఐటి కి చేరుకున్న మంత్రి కేటీఆర్, సబితఇంద్రారెడ్డి, అల్లోల ఇంద్ర కరణ్ రెడ్డి, వెనుగోపాల చారి, బాల్క సుమన్. ఘనంగా స్వాగతం పలికిన ఆర్ జియుకెటి విసి వెంకట...
యాదాద్రి అంతటా ఆధ్యాత్మిక శోభ
ఆలయ అనుబంధ నిర్మాణాలన్నీ
భక్తి భావాన్ని పెంచాలి
వంద ఎకరాల అడవి నృసింహ
అభయారణ్యంగా అభివృద్ధి
స్వామివారి పూజలకు
అవసరమైన పూలు, పత్రి ఇక్కడి
నుంచే అమ్మవారి పేరుమీద
50 ఎకరాల్లో కల్యాణ మండపం
వైటిడిఎకు 2157...
వెతల వాన
తెగిన రోడ్లు, కరకట్టలు.. కోతలకు గురౌతున్న వంతెనలు వాగులో కొట్టుకుపోయిన టీవి ఛానల్ వాహనం,
విలేకరి గల్లంతు, బయటపడిన మరో వ్యక్తి వరద నీటిలో చిక్కుకున్న 8మంది కూలీలు, రక్షించిన
ఎన్డిఆర్ఎఫ్ బృందాలు...
యాదాద్రి ఆలయంలో సిఎం కెసిఆర్ దంపతులు..
యాదాద్రి: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దంపతులు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. సోమవారం యాదాద్రికి చేరుకున్న సిఎం కెసిఆర్ దంపతులు శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహా పూర్ణాహుతి,...
యాదాద్రికి నేడు సిఎం కెసిఆర్
శివాలయ ఉద్ఘాటన, పంచకుండాత్మక కుంభాభిషేకం
వైభవంగా సాగుతున్న పూజా మహోత్సవాలు
మన తెలంగాణ/యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కొండపై కొలువుదీరిన శ్రీరామలింగేశ్వరస్వామి శివాలయ ఉద్ఘాటనకు సోమవారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు రానున్నారు. ఈ సందర్భంగా...
మంచిర్యాల జిల్లా అర్జునగుట్టలో ప్రాణహిత పుష్కరాలు
మంచిర్యాల జిల్లా అర్జునగుట్టలో పుణ్యస్నానం ఆచరించి, నదీ హారతి ఇచ్చిన దేవాదాయ శాఖ మంత్రి
మన తెలంగాణ/హైదరాబాద్ : దేవాదాయ శాఖ మంత్రిగా గతంలో గోదావరి, కృష్ణ పుష్కరాల్లో, ప్రస్తుతం ప్రాణహిత పుష్కరాల్లో పుణ్యస్నానం...
సాగునీటి పనులకు అటవీ అనుమతుల జాప్యం తగదు
అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి
మనతెలంగాణ/ హైద్రాబాద్ : సదర్మట్ బ్యారేజ్ గేట్ల బిగింపు పనులు త్వరగా పూర్తి చేసి వర్షకాలంలోగా ఆయకట్టుకు సాగునీరు అందించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి...
రైతు బాంధవుడు సిఎం కెసిఆర్
రైతుబంధు వారోత్సవాల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్: రాష్ట్రంలో రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి సిఎం కెసిఆర్ ప్రతీ రైతుకు బంధువు అయ్యారని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్...
పోడుకు పరిష్కారం.. అడవికి రక్షణ కవచం
పోడు భూముల సమస్యను కడతేర్చటానికి కార్యక్రమం ప్రకటన
అడవులను ధ్వంసం చేసేవారిపై కఠిన చర్యలు, అవసరమైతే పిడి యాక్ట్ ప్రయోగం, కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలి అడవి మీద ఆధారపడి బతికే...
‘‘ఆత్మబంధువు’’ పుస్తకాన్ని ఆవిష్కరించిన కెసిఆర్
హైదరాబాద్: కవి, రచయిత, బిసి కమిషన్ మాజీ సభ్యుడు జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో రూపొందించిన ‘‘ఆత్మబంధువు’’ - దళిత సంక్షేమ బంధం.. పుస్తకాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం ప్రగతి భవన్ లో...
అడవులను నాశనం చేసేవారిపై కఠిన చర్యలు: కెసిఆర్
హైదరాబాద్: పోడు భూముల సమస్యను పరిష్కరిస్తూనే, అటవీ భూములను రక్షిస్తూ వాటిని దట్టమైన అడవులుగా పునరుజ్జీవింప చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర రావు అధికారులను ఆదేశించారు. అడవి మీద ఆధారపడి బతికే...
నేడు సీతారాముల కల్యాణం
శ్రీరామనవమి సందర్భంగా ముస్తాబైన భద్రాద్రి
కరోనా దృష్ట్యా 50 మంది విఐపిల సమక్షంలో వేడుక
మన తెలంగాణ/భద్రాచలం: లోక నాయకుడు, జగదభి రాముని కల్యాణం నేడు కన్నుల పండువగా జరగనుంది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ...
కీసరగుట్టకు పోటెత్తిన భక్తులు
మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, మల్లారెడ్డి, ఎంపి సంతోష్ కుమార్ ప్రత్యేక పూజలు
మన తెలంగాణ/కీసర : మహా శివరాత్రి పర్వదినాన సుప్రసిద్ధ ప్రాచీన శైవ క్షేత్రమైన కీసరగుట్టలో ఓం నమః శివాయ పంచాక్షరి మంత్రం ప్రతిధ్వనించింది....
శంభో శివ శంభో
రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా మహా శివరాత్రి వేడుకలు, శైవక్షేత్రాల్లో బారులు తీరిన భక్తులు
వేములవాడ, ఏడుపాయలలో ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, హరీశ్
మన రాష్ట్రంలో మహా శోభ సంతరించుకుంది. తెల్లవారుజాము నుంచే భక్తులు...
ఘనంగా ముగిసిన నాగోబా జాతర
వేలాదిగా హాజరైన భక్తజనం
దర్శించుకున్న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
నిర్మల్: వారం రోజులుగా కొనసాగిన రాష్ట్రంలోనే రెండో అతి పెద్దదైన ఆదివాసుల జాతర నాగోబా సోమవారం అంగరంగ వైభవంగా ముగిసింది....
యాద్రాద్రిలో మూడు రోజులు దర్శనాలు నిలిపివేత
హైదరాబాద్ : యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో బుధవారం నుంచి మూడు రోజుల పాటు దర్శనాలను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు. స్వామి...
దేవాదాయ భూముల పరిరక్షణకు కఠిన చర్యలు..
మనతెలంగాణ/హైదరాబాద్: దేవాదాయ భూముల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని, భూములను ఆక్రమించిన వారిని ఉపేక్షించేదిలేదని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. జంటనగరాల పరిధిలోని దేవాదాయ భూముల రక్షణకు చేపట్టాల్సిన చర్యలపై...
రాష్ట్రాల అధికారాలకే కత్తెర!
కేంద్ర విద్యుత్ చట్టం కొత్త ముసాయిదాపై పలు రాష్ట్రాల అభ్యంతరాలు?
హైదరాబాద్ : కేంద్రం తీసుకొస్తున్న కొత్త విద్యుత్ చట్ట సవరణ బిల్లుతో రాష్ట్రాల అధికారాలకు కత్తెరపడనుందన్న ప్రచారం అన్ని రాష్ట్రాల్లోనూ ప్రధానంగా వినిపిస్తోంది....