Home Search
మహబూబ్నగర్ - search results
If you're not happy with the results, please do another search
నేడు కేరళకు రేవంత్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కేరళకు వెళ్లనున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు. బుధవారం, గురువారం రెండు రోజుల పాటు సిఎం రేవంత్ కేరళలో పర్యటించనున్నట్లు కాంగ్రెస్...
అనన్య ప్రతిభ
మనతెలంగాణ/హైదరాబాద్ : అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యుపిఎస్సి నిర్వహించిన సివిల్స్ 2023 తుది ఫలితాలు విడుదలయ్యా యి. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. ఆ...
పంద్రాగస్టు నాటికి రైతు రుణమాఫీ: సిఎం రేవంత్ రెడ్డి
మన తెలంగాణ/ మహబూబ్నగర్ బ్యూరో: రాష్ట్రంలో 69 లక్షల మంది రైతులకు మాట ఇస్తున్నా.. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఆగస్టు 15వ తేదీలోగా రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతానని ముఖ్యమంత్రి...
అభివృద్ధి కోసమే నా ఆరాటం.. ప్రజల కోసమే పోరాటం
ఈ సారి ఎన్నికల్లో రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకున్నా, కానీ, కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆహ్వానం మేరకు ప్రజలకు ఇంకా చేయాలన్న భావనతో మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నా. గ్రూపు రాజకీయాలకు అతీతంగా పనిచేసుకుంటా...
18 నుంచి నామినేషన్ల పర్వం
అట్టహాసంగా నిర్వహణకు ప్రధాన పార్టీల సన్నాహాలు
కీలక నేతల కోసం తరలిరానున్న అగ్రనేతలు
మనతెలంగాణ/హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల సమరంలో నామినేషన్ల పర్వాని కి ముహూర్తం సమీపిస్తోంది. ఎంతో కీలకమైన ఈ ఘట్టానికి అట్టహాసంగా నిర్వహించేలా...
గొంతు తడపడానికి 8.5 టిఎంసిలు
నాగార్జునసాగర్లో అందుబాటులో ఉన్న 14టిఎంసిలను రెండు తెలుగు రాష్ట్రాలకు
పంచిన కృష్ణా రివర్ బోర్డు ఆంధ్రప్రదేశ్కు 5.5టిఎంసిల కేటాయింపు జూన్ వరకు నీటిని
పొదుపుగా వాడాలని రెండు రాష్ట్రాలకు హితవు మే...
కొడంగల్పై కుట్రలు
ఓటర్లు తమ తీర్పుతో ఈ కుట్రలకు చరమగీతం పాడాలి
కొడంగల్ అభివృద్ధిని అడ్డుకునేందుకు బిజెపి కుయుక్తులు
వంద రోజుల్లోనే రూ.5వేల కోట్లతో అభివృద్ధి పనులు
చేపట్టాం పాలమూరుకు జాతీయస్థాయి హోదా
సాధించలేకపోయిన బిజెపి జాతీయ...
వానొస్తుంది.. రైతన్నా.. జర పైలం
హఠాత్తుగా మారిన వాతావరణం నాలుగు
రోజులపాటు వర్షాలే.. వర్షాలు కొన్ని జిల్లాల్లో
ఉరుములు, మెరుపులతో వానలు నగర వాసులకు
ఉక్కపోత నుంచి విముక్తి వ్యవసాయరంగం
అప్రమత్తం చేతికొచ్చిన పంట నేలపాలయ్యే
ప్రమాదం...
మావోయిస్టుల డేటా మటాష్
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక మలుపు సెంట్రల్ ఇంటెలిజెన్స్ సేకరించిన డేటా
మొత్తాన్ని మూసీ పాలు చేసిన ప్రణీత్రావు ముఠా మొత్తం 17 కంప్యూటర్లకు సంబంధించిన
42 హార్డ్డిస్క్లను ధ్వంసం చేసిన...
వాహనం ఢీకొని చిరుత మృతి
మహబూబ్నగర్: గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత పులి మృతి చెందిన సంఘటన మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండల పరిధిలోని కోమిరెడ్డిపల్లి గ్రామ శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎండాకాలం...
రెండు రోజుల వర్షాలు.. రైతులు అప్రమత్తం
ఎండలతో మండిపోతున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురందించింది. రాష్ట్రంలో రాగల రెండురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆది ,సోమ వారాల్లో వాతావరణంలో మార్పులు చోటు...
ఎస్సి ఉప కులాలకు అధికారం అందని ద్రాక్షేనా?
రాజ్యాధికారం దక్కని కులాలు అంతరించిపోతాయని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆనాడే చెప్పిన మాటలు ఎప్పటికీ అక్షర సత్యమే. అట్టడుగు వర్గాల ప్రజలందరికీ రాజ్యాధికారం దక్కాలనే ఉద్దేశంతో దేశ పౌరులందరికీ...
తాగునీటి పర్యవేక్షణకు స్పెషల్ ఆఫీసర్లు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో తాగునీటి సరఫరాపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. తాగునీటి సరఫరాపై పర్యవేక్షణకు ప్రభుత్వం జిల్లాలవారీగా పది మంది సీనియర్ ఐఎఎస్ అధికారులను నియమించింది. ఈ మేరకు ప్ర ధాన కార్యదర్శి...
సాగునీటి రంగం సర్వనాశనం
మనతెలంగాణ/హైదరాబాద్ : కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం తప్ప మిగతా నేతలందరూ కాంగ్రెస్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని, తమ పాలన చూసి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తున్నారని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం...
ఎంఎల్సి ఉప ఎన్నిక కౌంటింగ్ వాయిదా
ఉమ్మడి మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు వాయిదా పడింది. లోక్సభ ఎన్నికల కోడ్ అమలుల్లో ఉండటంలో మంగళవారం జరగాల్సిన కౌంటింగ్ జూన్ 2వ తేదీకి వాయిదా...
పార్లమెంట్ నియోజకవర్గాలకు కాంగ్రెస్ ఇన్ ఛార్జీలు
మన తెలంగాణ/ హైదరాబాద్ : పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలకు ఇంచార్జీలను నియమించింది. పార్టీ రా ష్ట్ర ఇంచార్జి, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి దీపా...
పచ్చి చేప గొంతులో ఇరుక్కొని వ్యక్తి మృతి
మహబూబ్నగర్: పచ్చి చేప గొంతులో ఇరుక్కొని ఓ వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన మహబూబ్నగర్ జిల్లా బాలానగర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నీల్యానాయక్(45) అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి...
ట్యాపింగ్ చేసిన వారికి.. చిప్పకూడు తప్పదు
మనతెలంగాణ/హైదరాబాద్ : ట్యాపింగ్ చేసిన వారికి చిప్పకూడు తప్పదని, కెటిఆర్ బరితెగించి మాట్లాడుతున్నారని, కొన్ని ఫోన్లు విన్నామని కెటిఆర్ చెబుతున్నారని వింటే చర్లపల్లిలో చిప్పకూడు తినాల్సి వస్తుందని సిఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు....
కొడంగల్ ను కోకాపేట చేస్తా
మన తెలంగాణ/కొడంగల్/దౌల్తాబాద్: నాకు అన్ని ఇచ్చిన కొడంగల్ నియోజకవర్గ రుణం తీర్చుకునే సమయం వచ్చిందని అభివృద్దిలో కొడంగల్ను రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దే సువర్ణ అవకాశం మనకు వచ్చిందని నియోజకవర్గాన్ని అభివృద్ధ్ది చేయడమే లక్షంగా...
ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు
మన తెలంగాణ/హైదరాబాద్ : పోలీసు శాఖతో పాటు రాజకీయపరంగా కలకలం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దర్యాప్తు వేగవం తం చేశారు. ప్రణీత్ రావు ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కొత్త అంశం బహిర్గతమవుతోంది....