Home Search
మహబూబ్నగర్ - search results
If you're not happy with the results, please do another search
రెండు రోజుల వర్షాలు.. రైతులు అప్రమత్తం
ఎండలతో మండిపోతున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురందించింది. రాష్ట్రంలో రాగల రెండురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆది ,సోమ వారాల్లో వాతావరణంలో మార్పులు చోటు...
ఎస్సి ఉప కులాలకు అధికారం అందని ద్రాక్షేనా?
రాజ్యాధికారం దక్కని కులాలు అంతరించిపోతాయని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆనాడే చెప్పిన మాటలు ఎప్పటికీ అక్షర సత్యమే. అట్టడుగు వర్గాల ప్రజలందరికీ రాజ్యాధికారం దక్కాలనే ఉద్దేశంతో దేశ పౌరులందరికీ...
తాగునీటి పర్యవేక్షణకు స్పెషల్ ఆఫీసర్లు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో తాగునీటి సరఫరాపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. తాగునీటి సరఫరాపై పర్యవేక్షణకు ప్రభుత్వం జిల్లాలవారీగా పది మంది సీనియర్ ఐఎఎస్ అధికారులను నియమించింది. ఈ మేరకు ప్ర ధాన కార్యదర్శి...
సాగునీటి రంగం సర్వనాశనం
మనతెలంగాణ/హైదరాబాద్ : కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం తప్ప మిగతా నేతలందరూ కాంగ్రెస్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని, తమ పాలన చూసి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తున్నారని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం...
ఎంఎల్సి ఉప ఎన్నిక కౌంటింగ్ వాయిదా
ఉమ్మడి మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు వాయిదా పడింది. లోక్సభ ఎన్నికల కోడ్ అమలుల్లో ఉండటంలో మంగళవారం జరగాల్సిన కౌంటింగ్ జూన్ 2వ తేదీకి వాయిదా...
పార్లమెంట్ నియోజకవర్గాలకు కాంగ్రెస్ ఇన్ ఛార్జీలు
మన తెలంగాణ/ హైదరాబాద్ : పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలకు ఇంచార్జీలను నియమించింది. పార్టీ రా ష్ట్ర ఇంచార్జి, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి దీపా...
పచ్చి చేప గొంతులో ఇరుక్కొని వ్యక్తి మృతి
మహబూబ్నగర్: పచ్చి చేప గొంతులో ఇరుక్కొని ఓ వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన మహబూబ్నగర్ జిల్లా బాలానగర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నీల్యానాయక్(45) అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి...
ట్యాపింగ్ చేసిన వారికి.. చిప్పకూడు తప్పదు
మనతెలంగాణ/హైదరాబాద్ : ట్యాపింగ్ చేసిన వారికి చిప్పకూడు తప్పదని, కెటిఆర్ బరితెగించి మాట్లాడుతున్నారని, కొన్ని ఫోన్లు విన్నామని కెటిఆర్ చెబుతున్నారని వింటే చర్లపల్లిలో చిప్పకూడు తినాల్సి వస్తుందని సిఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు....
కొడంగల్ ను కోకాపేట చేస్తా
మన తెలంగాణ/కొడంగల్/దౌల్తాబాద్: నాకు అన్ని ఇచ్చిన కొడంగల్ నియోజకవర్గ రుణం తీర్చుకునే సమయం వచ్చిందని అభివృద్దిలో కొడంగల్ను రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దే సువర్ణ అవకాశం మనకు వచ్చిందని నియోజకవర్గాన్ని అభివృద్ధ్ది చేయడమే లక్షంగా...
ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు
మన తెలంగాణ/హైదరాబాద్ : పోలీసు శాఖతో పాటు రాజకీయపరంగా కలకలం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దర్యాప్తు వేగవం తం చేశారు. ప్రణీత్ రావు ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కొత్త అంశం బహిర్గతమవుతోంది....
కొడంగల్లో ఓటు వేయనున్న రేవంత్ రెడ్డి
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం కొడంగల్ వెళ్లనున్నారు. మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎంఎల్సి ఉప ఎన్నికల్లో రేవంత్ ఓటు వేయనున్నారు. కొడంగల్ ఎంపిడిఒ కార్యాలయంలో ఆయన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు....
మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక రేపే!
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక గురువారం జరగనుంది. ఇందుకోసం మొత్తం 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,439 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటు వేయనున్నారు. కాంగ్రెస్ నుంచి...
హైదరాబాద్ ఎంపి అభ్యర్థిని ప్రకటించిన బిఆర్ఎస్
హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే బిఆర్ఎస్ అభ్యర్థిని పార్టీ అధినేత కెసిఆర్ ప్రకటించారు. గడ్డం శ్రీనివాస్ యాదవ్ ను హైదరాబాద్ నుంచి ఎన్నికల బరిలో దింపుతున్నట్లు కెసిఆర్ వెల్లడించారు. తాజా...
ఎన్నికల్లో మోడీ మరోసారి గెలుస్తారని సిఎం రేవంత్రెడ్డికి తెలుసు
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారలోకి వచ్చే ప్రసక్తే లేదని, కూటమి ఏర్పాటు చేసిన రోజుకో పార్టీ దూరమైతుందని మహబూబ్నగర్ ఎంపి అభ్యర్థి డికె. అరుణ ఎద్దేవా చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ...
మూడు స్థానాలకు బిఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన
సికింద్రాబాద్ నుంచి పద్మారావు గౌడ్
నల్గొండ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డి,
భువనగిరి అభ్యర్థిగా క్యామ మల్లేశ్ పేర్లను
ఖరారు చేసిన అధినేత కెసిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి మరో మూడు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు...
వారు వీరవుతున్నారు
మనతెలంగాణ/హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే ప్రధాన పార్టీల అభ్యర్ధులు ఖరారు కావటంతో రానున్న రోజుల్లో వలసలు పెరిగే ఆవకాశాలు కనిపిస్తున్నాయి....
మరో రెండు స్థానాలకు బిఆర్ఎస్ అభ్యర్థులు
మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్రావు మరో రెండు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ ఎంపీ అభ్యర్థిగా మాజీ...
మరో ఐదుగురు అభ్యర్థులు ఖరారు
లోక్సభ అభ్యర్థుల రెండో జాబితా ప్రకటించిన కాంగ్రెస్ అధిష్ఠానం
సునీతామహేందర్రెడ్డి(మల్కాజిగిరి), మల్లు రవి (నాగర్కర్నూల్), దానం నాగేందర్ (సికింద్రాబాద్), గడ్డం రంజిత్రెడ్డి (చేవెళ్ల), గడ్డం వంశీకృష్ణ (పెద్దపల్లి)కు చోటు
దేశవ్యాప్తంగా 57 స్థానాలకు అభ్యర్థులను...
మూడో జాబితా ప్రకటించిన కాంగ్రెస్.. తెలంగాణ నుంచి మరో ఐదుగురు ఖరారు
లోక సభకు పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితా ప్రకటించింది కాంగ్రెస్. ఇందులో 57 మంది ఎంపి అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. ఇక, తెలంగాణ నుంచి మరో ఐదుగురు ఎంపి అభ్యర్థులను ఖరారు...
పాలమూరులో పైచేయి ఎవరిది?
మహబూబ్నగర్ ఇన్చార్జిగా
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
ఓటర్లు 14 లక్షల
18వేల 672 మంది
మన తెలంగాణ/మహబూబ్నగర్ బ్యూరో: లోక్సభ ఎన్నికల్లో పాలమూరు స్థానం సర్వత్రా ఆసక్తిరేపనున్నది. ఇక్కడ ఇద్దరు జాతీయ పార్టీల నాయకులు ఉండగా, మరొకరు సిట్టింగ్ ఎంపికే...