Home Search
మహబూబ్నగర్ - search results
If you're not happy with the results, please do another search
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో 65.67 శాతం పోలింగ్
అత్యధికంగా భువనగిరిలో 76.78 శాతం
అత్యల్పంగా హైదరాబాద్లో 48.48 శాతం నమోదు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల తుది పోలింగ్ శాతం వివరాలకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ వెల్లడించారు. సోమవారం...
తెలంగాణలో మూడు రోజులు వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ
తెలంగాణలో వర్షాలు పడనున్నాయి. రానున్న మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఖమ్మం, నల్లగొండ, మహబూబ్నగర్, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి...
తెలంగాణలో రాగల అయిదు రోజుల పాటు వడగళ్ళ వానలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాగల అయిదు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో వడగళ్ళ వాన పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయిదు రోజుల...
ఒంటి గంట వరకు 40.38 శాతం పోలింగ్
హైదరాబాద్: తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40.38 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా ఆదిలాబాద్ 50.18,...
11.30 గంటల వరకు 24.31 శాతం పోలింగ్ నమోదు….
హైదరాబాద్: తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 11.30 గంటల వరకు 24.31 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా ఆదిలాబాద్ 31.51,...
Lok Sabha Elections: తొమ్మిది గంటల వరకు 9.48 పోలింగ్ శాతం నమోదు…
హైదరాబాద్: తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 9 గంటల వరకు 9.48 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఆదిలాబాద్ 13.22, నిజామాబాద్ 10.91, కరీంనగర్...
బుల్లితెర నటి పవిత్రా జయరాం దుర్మరణం
మన తెలంగాణ/ మహబూబ్నగర్ బ్యూరో : మహబూబ్నగర్ జిల్లా, భూ త్పూర్ మండలం, బి. శేర్ పల్లి గ్రా మం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రో డ్డు ప్రమాదంలో...
తెలంగాణలో రాగల నాలుగు రోజుల పాటు వానలు
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న వేల రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిక వర్షాలు పడే సూచనలు ఉన్నాయని...
రోడ్డు ప్రమాదంలో ప్రముఖ సీరియల్ నటి మృతి
మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శేరిపల్లి బి గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి ఆర్టిసి బస్సు ఢీకొనడంతో బుల్లితెర నటి...
గోవా నుంచి తెలంగాణకు భారీగా లిక్కర్ దిగుమతి
పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న వేల ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఏకంగా గోవా నుంచి లిక్కర్ను తెలంగాణకు తరలించే క్రమంలో పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న నాన్ డ్యూటి పెయిడ్ మద్యాన్ని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్...
ఇద్దరిదీ లూటీ రాజ్
మనతెలంగాణ/హైదరాబాద్/మహబూబ్నగర్ కేంద్ర ప్రభుత్వం గత పదేళ్ల నుంచి అందిస్తున్న నిధులను గత బిఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎటిఎంలా వాడుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధికి, ప్రాజెక్టుల కోసం లక్షల కోట్ల...
లోక్సభ ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకం
ఈ ఎన్నికల తరువాత బిఆర్ఎస్కు విఆర్ఎస్ తప్పదు
బిజెపి పాలనలో ప్రజాస్వామ్యం, వాక్స్వేచ్ఛ ప్రమాదంలో పడింది
70 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం 40 శాతానికి ఎగబాకింది
మనతెలంగాణ/హైదరాబాద్: లోక్సభ ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకమని,...
ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రేవంత్ రెడ్డి ఎందుకు స్పందిస్తున్నారు: మోడీ
మహబూబ్నగర్: బిఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం పేరిట లూటీ చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ కూడా బిఆర్ఎస్ దారిలోనే లూటీ చేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. కాళేశ్వరం విచారణకు కాంగ్రెస్ ముందుకు రావడం లేదని,...
నన్ను రేవంత్ రెడ్డి అవమానిస్తున్నారు: డికె అరుణ
మహబూబ్నగర్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలపై మహబూబ్నగర్ బిజెపి ఎంపి అభ్యర్థి డికె అరుణ ఎదురుదాడి చేశారు. రేవంత్ రెడ్డి వచ్చినప్పుడల్లా తనని అవమానించేలా మాట్లాడుతున్నారని, సిఎం స్థాయి మరిచి తనపై వ్యక్తిగత...
కొలువుల్లో కొత్త శకం.. మహిళలకు లక్షవరం
మన తెలంగాణ/ నాగర్కర్నూల్ ప్రతినిధి / గద్వాల ప్రతినిధి : కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెం టనే జాతీయ గణన చేపట్టి దేశంలోనే మరో విప్లవం తీసుకురాబోతుందని...
పంట నేలపాలు
మన తెలంగాణ/హైదరాబాద్/భీమరదేవరపల్లి : రాష్ట్రంలో పలుచోట్ల ఆదివా రం ఈదురు గాలులతో వర్షం కురిసింది. ఈ అకాల వర్షం అపారనష్టాన్ని తె చ్చి పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టించింది....
8లోగా అందరికీ రైతుభరోసా
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో : ఈనెల 8లోగా రాష్ట్రంలోని రైతులందరికీ రైతు భరోసాను అందిస్తామని ఒకవేళ ఇవ్వని పక్షంలో హైదరాబాద్లోని అమరవీరుల స్థ్ధూపం వ ద్ద తన ముక్కును నేలకు రాసి క్షమాపణ...
సోమవారం నుంచి వర్షాలు
మండుతున్న ఎండలతో బెంబేలెత్తిపోతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ తీపికబురందించింది. సోమవారం నుంచి వాతావరణం చల్లబడనున్నట్టు తెలిపింది. రాష్ట్రంలో ఒక మోస్తర నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు వెల్లడించింది. అయితే...
స్వీడ్ పెంచిన సిఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరస ప్రచారాలతో స్వీడ్ పెంచారు. శనివారం కొత్తగూడెం, మహబూబ్నగర్, సికింద్రాబాద్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో సిఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం...
భానుడి భగభగ
మనతెలంగాణ/హైదరాబాద్:తెలంగాణ సెగ లు చిమ్ముతోంది. వడగాల్పుల ధాటికి జనం విల విల్లాడిపోతున్నారు. గత వారం రోజులుగా అసాధారణ రీతిలో పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు జనజీవనంపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. రబిసీజన్లో సాగు చేసిన పంటకోతలు...