Home Search
మహబూబ్నగర్ - search results
If you're not happy with the results, please do another search
రేపు మహబూబ్నగర్ జిల్లాకు మంత్రి కేటీఆర్
జడ్చర్ల: తెలంగాణ ఐటి పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ గురువారం మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మిస్తోంది. జడ్చర్ల పట్టణంలో 560 డబుల్...
మహబూబ్నగర్ -టు విశాఖపట్నం ఎక్స్ప్రెస్ను ప్రారంభించనున్న కిషన్రెడ్డి
హైదరాబాద్: మహబూబ్నగర్ -టు విశాఖపట్నం ఎక్స్ప్రెస్ను నేడు కేంద్ర మంత్రి జి. కిషన్రెడ్డి ప్రారంభించనున్నారు. -రైలు నం. 12861/12862 విశాఖపట్నం -టు కాచిగూడ -టు విశాఖపట్నం ఎక్స్ప్రెస్ను మహబూబ్నగర్ వరకు నడిపేందుకు పొడిగించామని...
మహబూబ్నగర్లో లారీ బీభత్సం.. వ్యక్తి మృతి
మహబూబ్నగర్ః జిల్లాలో కేంద్రంలో లారీ బీభత్సం సృష్టించింది. సోమవారం ఉదయం అవంతి హోటల్ వద్ద వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ అదుపుతప్పి బైకుతోపాటు ప్రతిభ కళాశాల బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు...
మహబూబ్నగర్లో ఐటి టవర్ను ప్రారంభించనున్న కెటిఆర్
మహబూబ్ నగర్: రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాదులోని తన క్యాంపు కార్యాలయంలో మహబూబ్ నగర్ లో ప్రతిష్టాత్మకంగా...
మహబూబ్నగర్లో కల్తీకల్లు కల్లోలం: ఇద్దరు మృతి
మహబూబ్నగర్ ః మహబూబ్నగర్ పట్టణంలో కల్తీకల్లు కలకలం రేపుతోంది. పట్టణంలో కోయనగర్, దొడ్డలోని పల్లెతో పాటు పట్టణంలో మోతి నగర్ తదితర ప్రాంతాల నుంచి కల్తీకల్లు సేవించి ఆసుపత్రి పాలవుతున్నారు. ఇప్పటికే కల్తీకల్లు...
మహబూబ్నగర్ కలెక్టరేట్ను ప్రారంభించిన సిఎం కెసిఆర్
మహహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలో పాలకొండ వద్ద కొత్తగా నిర్మించిన సమీతకృత కలెక్టరేట్ భవనాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం ప్రారంభించారు. అంతకు ముందు కార్యాలయానికి చేరుకున్న సిఎం పోలీసులు గౌరవ వందనం సమర్పించారు....
నేడు మహబూబ్నగర్ జిల్లాకు మంత్రి కెటిఆర్
హైదరాబాద్: తెలంగాణ ఐటి,పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ శనివారం మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. పేరూరు ఎత్తిపోతల పథకానికి, వర్నే-మత్యాలంపల్లి రోడ్డుపై వంతెనకు,భూత్పూర్ లో మిని స్టేడియం నిర్మాణానికి, సమీకృత వెజ్-నాన్ వెజ్...
నల్లగొండ, మహబూబ్నగర్లకు పట్టణాభివృద్ధి సంస్థలు
నల్గొండ మున్సిపాల్టీతో పాటు 42 గ్రామాలను కలుపుతూ నీలగిరి పట్టణాభివృద్ధి సంస్థ
మహబూబ్ నగర్, జడ్చర్ల,
భూత్పూర్ మున్సిపాల్టీలతో
పాటు 142 గ్రామాలతో
మహబూబ్నగర్ అర్భన్
డెవలప్మెంట్ అథారిటీల
ఏర్పాటు ఉత్తర్వులు...
మహబూబ్నగర్ అభివృద్ధికి డికె అరుణ అడ్డుపడుతున్నారు: శ్రీనివాస్
మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధికి డికె అరుణ అడ్డుపడుతున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎద్దేవా చేశారు. పాలకొండలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రారంభించారు. హరితహారంలో భాగంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్...
మహబూబ్నగర్ కలెక్టర్ ఆఫీసులో మృతదేహం లభ్యం
హైదరాబాద్: మహబూబ్నగర్ కలెక్టర్ కార్యాలయంలో వ్యక్తి మృతదేహం కలకలం రేపుతోంది. కలెక్టర్ ఆఫీసులోని మురుగు కాల్వలో వ్యక్తి మృతదేహం సోమవారం లభ్యమైంది. హత్య చేసి కాల్వలో పడేసినట్టు స్థానికులు భావిస్తున్నారు. స్థానికుల సమాచారంతో...
వాయుకాలుష్యంలో మహబూబ్నగర్కు మొదటిస్థానం
హైదరాబాద్: రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలితో పాటు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వాయు కాలుష్య నివేదికల విడుదల చేశాయి. ఇందులో పలు ప్రాంతాలు వాయుకాలుష్యం బారిన పడుతున్నాయని పేర్కొన్నాయి. టిఎస్ పిసిబి...
మహబూబ్నగర్లో రోడ్డుప్రమాదం: ఇద్దరు మృతి
భూత్పూరు: మహబూబ్నగర్ జిల్లా భూత్పూరు మండలం చెవులతండా దగ్గర బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం ...
మహబూబ్నగర్లో వెయ్యి పడకల ఆస్పత్రి నిర్మాణం: శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్: మూడేళ్లలోనే వైద్య కళాశాలకు పిజి వైద్య సీట్లు కేటాయించామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మూడేళ్లలోనే మహబూబ్నగర్లో మెడికల్ కాలేజ్ నిర్మాణం పూర్తి చేసిన సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. ...
మహబూబ్నగర్లో కరోనా కలకలం.. 23 రోజుల చిన్నారికి పాజిటివ్
మహబూబ్నగర్: జిల్లాలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. జిల్లాలో 23 రోజుల చిన్నారికి కరోనా పాజిటివ్ వచ్చిందని కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. మర్కజ్ వెళ్లొచ్చిన వారి ద్వారా కొత్తగా ముగ్గిరికి కరోనా సోకొనట్లు...
భద్రాద్రి, నిజామాబాద్, మహబూబ్నగర్లో విమానాశ్రయాలు: కెటిఆర్
హైదరాబాద్: తెలంగాణలో కొత్త డ్రోన్ పాలసీని తీసుకొచ్చామని మంత్రి కెటిఆర్ తెలిపారు. బేగంపేట్ విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా -2020ని మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు. ఏరోస్సేస్ సెక్టార్లో తెలంగాణ...
525 మంది రేసు గుర్రాలు
మన తెలంగాణ/హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు గడువు సోమవారంతో ముగిసింది. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు 893 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వారిలో 268 మంది అభ్యర్థుల నామినేషన్లను అధికారులు...
తెలంగాణకు ఏమీ చెయ్యని మోడీకి ఎందుకు ఓటెయ్యాలి?
మన తెలంగాణ/ఎల్బినగర్: కేంద్రం లో పదేళ్లుగా అధికారంలో ఉన్న బిజెపి రాష్ట్రానికి ఇప్పటివరకు ఒక్క పని కూ డా చేయలేదని, అలాం టి పార్టీకి ఓటు ఎందుకు వేయాలని రాష్ట్ర ము ఖ్యమంత్రి...
బిఆర్ఎస్కు మూడో స్థానమే
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంట్ స్థానాల్లో జరిగే ఎ న్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థులకు మూడోస్థా నం దక్కుతుందని, నల్లగొండ, ఖమ్మం స్థానాల్లో మాత్రమే రెండోస్థానం దక్కుతుందని తమ సర్వేలో తేలిందని...
బలమివ్వండి…బరిగీసి కొట్లాడుతా
మన తెలంగాణ/ నాగర్కర్నూల్ ప్రతినిధి : తెలంగాణలో దుర్మార్గమైన కాంగ్రెస్ పాలన సాగుతోందని, మీరు బలం ఇస్తే కాంగ్రెస్ మె డలు వంచి యుద్ధం చేసి ప్రాణాలు ఫణంగా పెట్టి అయినా మీ...