Tuesday, April 30, 2024
Home Search

మహబూబ్‌నగర్ - search results

If you're not happy with the results, please do another search

వార్డుకు ఐదుగురు

  ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం బరిలో సగటున వార్డుకు ఐదుగురు అభ్యర్థులు హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ మంగళవారం మధ్యాహ్నాం ముగిసింది. దీంతో పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ఖరారైంది. ఒక్క వార్డుకు ఒక్కటే...

గ్రామాల్లో కొనసాగుతున్న నిరక్షరాస్యత!

  హైదరాబాద్ : గ్రామాల్లో ఇంకా నిరక్షరాస్యత కొనసాగుతోంది. 18 సంవత్సరాలు పై బడిన వారిలో చదువురాని వారి సంఖ్య రాష్ట్రంలో సుమారు 25 లక్షలకు పైగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన...

నవ సారథులు

  మున్సిపోల్స్‌కు 9మందితో టిఆర్‌ఎస్ సమన్వయ కమిటీ, జిల్లాల వారీగా బాధ్యతలు సమన్వయ కమిటీ సభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బొంతు రామ్మోహన్, గట్టు రాంచందర్...
Don't worry about vaccination says kishan reddy

అభ్యర్థులు కరువు

  బిజెపి దుస్థితిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అసంతృప్తి, టిడిపిలోనూ అదే పరిస్థితి హైదరాబాద్ : పురపోరులో బిజెపి, టిడిపిలకు అభ్యర్థుల విషయంలోనే షాక్ మొదలైంది. ఆయా పార్టీల నుంచి పోటీ చేసేందుకు క్షేత్రస్థాయి నేతలు ఎవరూ...

భార్యను కాపాడి.. తనువు చాలించిన భర్త

  బర్కత్‌పుర: భార్యను కాపాడి భర్త ప్రాణాలు విడిచిన సంఘటన హైదరాబాద్‌లోని కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... మహబూబ్‌నగర్ జిల్లా శంకర్ గ్రామానికి చెందిన శ్రావణ్ కుమార్...

22వేల నామినేషన్లు

  14 వరకు బి ఫారాలు ఇవొచ్చు ఆఖరి రోజున వెల్లువగా దాఖలు అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 2,392, అత్యల్పంగా జయశంకర్ భూపాలపల్లిలో 134 ఎన్నికలు జరుగుతున్న 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలలో 22 వేలకు పైగా...

బోణీ 967

  పురపోరు తొలిరోజు నామినేషన్లలో నల్లగొండలో అత్యధికంగా 117 దాఖలు హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికలకు మొదటి రోజు 967కు పైగా నామినేషన్లు దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఉదయం 10.30 గంటలకు నామినేషన్ల...

నేటితో ముగియనున్న జెఇఇ మెయిన్స్

  హైదరాబాద్ : ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ-(ఎన్‌ఐటి), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ(ఐఐటి)లతో పాటు కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే టెక్నికల్ ఇన్‌స్టిట్యూషన్స్(సిఎఫ్‌టిఐ)లలో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్-(జెఇఇ...

ఐటి విశ్వరూపం

  రాష్ట్రంలోని అన్ని ద్వితీయశ్రేణి పట్టణాలకూ విస్తరణ కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్గొండలో ఈ ఏడాదే ఐటి పార్కులు గత ఐదేళ్లలో రాష్ట్రానికి 12వేల పరిశ్రమలు వచ్చాయి సిఎం కెసిఆర్ విప్లవాత్మక నిర్ణయాలు, సంస్కరణలే కారణం ఐటి పురోగతితో...

షెడ్యూల్ ప్రకారమే

  మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ 10 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలలో 22న పోలింగ్, 25న ఓట్ల లెక్కింపు, మహబూబ్‌నగర్, వనపర్తి మున్సిపాలిటీలలో, కరీంనగర్ కార్పొరేషన్‌లోని 3, 24, 25వ వార్డుల ఎన్నికలపై స్టే హైదరాబాద్ :...
KTR IT Park

టెక్ మహీంద్రాకు ధన్యవాదాలు: కెటిఆర్

  తెలంగాణ: వరంగల్‌లో ఐటి క్యాంపస్ ఏర్పాటు చేసిన టెక్ మహీంద్రాకు ధన్యవాదాలు అని మంత్రి కెటిఆర్ తెలిపారు. టెక్ మహీంద్రా, సైయెంట్ క్యాంపస్‌లను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు....

ఉపాధికి రూటు ప్రైవేటు

  ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాం పెట్టుబడులు రప్పించి కొలువులు పెంచుతున్నాం ఇదే లక్షం, దీక్షతో విద్యాసంస్థలు పనిచేయాలి గత ఐదేళ్లలో 28వేల బిలియన్ డాలర్ల పెట్టుబడులొచ్చాయి, 13లక్షల మంది ఉపాధి పొందారు పెట్టుబడులను...

కోటా ఖరారు

  మున్సిపల్ చైర్‌పర్సన్స్, కార్పొరేషన్ల మేయర్ల స్థానాలకు రిజర్వేషన్లు 13 మున్సిపల్ కార్పొరేషన్‌లలో ఎస్‌టి 1, ఎస్‌సి 1, బిసి 4, జనరల్ 7 స్థానాలను కేటాయించగా, 123 పురపాలికల చైర్‌పర్సన్‌లలో ఎస్‌టి 4, ఎస్‌సి...

నేటి నుంచి జెఇఇ మెయిన్ పరీక్షలు

  హైదరాబాద్ : ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ-(ఎన్‌ఐటి), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ(ఐఐటి)లతో పాటు కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే టెక్నికల్ ఇన్‌స్టిట్యూషన్స్(సిఎఫ్‌టిఐ)లలో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్-(జెఇఇ...
jee-main

రేపటి నుంచి జేఈఈ మెయిన్

11 వరకు రోజూ రెండు షిఫ్టుల్లో పరీక్షలు నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ-(ఎన్‌ఐటి), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ(ఐఐటి)లతో పాటు కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే...

పెట్రోల్ బంకుల పెంపుపై ఆర్‌టిసి దృష్టి?

  ఆశాజనకంగా కమర్షియల్ ప్రాఫిట్స్ హైదరాబాద్: ఆర్‌టిసిలోని అన్ని విభాగాలను ఉన్నతాధికారులు పరిశీలిస్తూ ఆదాయమార్గాలను అన్వేషిస్తున్నారు. డిసెంబర్ 3 నుంచి కిలోమీటరుకు 20 పైసలు చొప్పున ఛార్జీల పెంపు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రోజుకు రూ.1.5 కోట్లు...

పెట్రోల్ పోసుకొని కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ఇద్దరు మృతి

వనపర్తి: జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. ఓ కుటుంబం పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన జిల్లాలో చిన్నంబావి మండలంలోని అయ్యవారిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి...
drunk-and-drive

న్యూఇయర్ వేళ.. జోష్ పెంచారు…

హైదరాబాద్ : రాష్ట్రంలో న్యూఇయర్ సెలబ్రేషన్స్ దుమ్ము లేపాయి. న్యూఇయర్ వేళ డిసెంబర్ 31రాత్రి చిన్నా పెద్దా అంతా న్యూఇయర్ ఫీవర్‌తో ఊగిపోయారు. చాలామంది యువత అర్ధరాత్రి మందు పార్టీల్లో మునిగి తేలారు....

Latest News