Home Search
మహబూబ్నగర్ - search results
If you're not happy with the results, please do another search
ఆంధ్ర అక్రమనీటి తరలింపును అడ్డుకోండి
కృష్ణా నీటివాటాల్లో తెలంగాణకు అన్యాయం
మన తెలంగాణ/హైదరాబాద్ : శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఆంధ్ర అక్రమంగా నీటిని తరలించి ప్రాజెక్టులను నిర్మించకుండా చర్యలు తీసుకోవాలని కృష్ణానదీజలాల యాజమాన్యబోర్డుకు తెలంగాణ నీటి పారుదల శాఖ ఫిర్యాదు...
శ్రీశైలం నీటిని తరలిస్తే తీవ్రంగా స్పందిస్తాం
ఈ అక్రమ తరలింపును అడ్డుకుంటాం
అపెక్స్ కమిటీ తీర్మానం లేనిది ఆంధ్ర కొత్త ప్రాజెక్టులు ఎలా నిర్మిస్తుంది
సుప్రీంకోర్టుకు వెళ్లి ఆంధ్ర కుటిల నీతిని బయటపెడతాం
ఏపి సర్కార్ను హెచ్చరించిన తెలంగాణ మంత్రులు
హైదరాబాద్: తెలంగాణ జల ప్రయోజనాలకు...
ఇంటర్ మూల్యాంకనం ప్రారంభం
ముందుగా ద్వితీయ సంవత్సరం వాల్యుయేషన్
మొదటి రోజు ఇంగ్లీష్, సంస్కృతం, గణితం, సివిక్స్ సబ్జెక్టులు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో 33 కేంద్రాలలో ఇంటర్ జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. ముందుగా ద్వితీయ సంవత్సరం, ఆ తర్వాత ప్రథమ...
39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు: మారెడ్డి
హైదరాబాద్: తెలంగాణలో ఇప్పటి వరకు 67 లక్షల 85 వేల మంది రేషన్ తీసుకున్నారని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మారెడ్డి మీడియాతో మాట్లాడారు....
79 కొత్త కేసులు
పాజిటివ్లన్నీ జిహెచ్ఎంసి పరిధిలోనివే
ఒక్క జియాగూడలోనే 26 పాజిటివ్లు
భయాందోళనలో చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు
50 మంది డిశ్చార్జ్, 444 మందికి చికిత్స
14 రోజులుగా 26 జిల్లాల్లో కేసులు సున్నా
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ హైదరాబాద్...
33 కొత్త కేసులు
గ్రీన్జోన్ జిల్లా యాదాద్రి భువనగిరిలోనూ ఉనికిని చాటిన కరోనా, 4 కేసులు నమోదు
జిహెచ్ఎంసి పరిధిలో 26, మంచిర్యాలలో 3
14 రోజులుగా 24 జిల్లాల్లో కేసులు నిల్
రాష్ట్రంలో 1196కు చేరిన కరోనా పాజిటివ్లు
మన తెలంగాణ/హైదరాబాద్...
కరోనా కట్టడిలో కష్టపడి పని చేస్తున్నారు: శ్రీనివాస్ గౌడ్
మహబూబ్నగర్: కరోనా కట్టడిలో జిల్లా అధికారులు కష్టపడి పని చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్ జిల్లాలో కరోనా వైరస్పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన...
రాష్ట్రంలో కొత్త కేసులు 11
20 మంది డిశ్చార్జ్
1107కి చేరిన కరోనా పాజిటివ్ల సంఖ్య
22 జిల్లాల్లో 14 రోజులుగా నమోదు కాని కేసులు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మళ్లీ కొత్తగా 11 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 20...
కరోనా కేసుల్లో ‘హై’దరాబాదే
50 శాతం రోగులు ఇళ్లకు చేరుకున్నారు...
కరోనా బాధితుల్లో యాక్టివ్ కంటే రికవరీ కేసులే అధికం
1082కి చేరిన కరోనా పాజిటివ్ల సంఖ్య
జిహెచ్ఎంసి పరిధిలో 20, జగిత్యాలలో 1 నమోదు
వైద్యసిబ్బంది సేవలు వెలకట్టలేనిదిః మంత్రి ఈటల...
ఉదయం ఎండలు… సాయంత్రం వానలు
పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు
48 గంటల్లో వాయుగుండంగా మారనున్న అల్పపీడనం
ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, వడగళ్ల వానలు
అప్రమత్తంగా ఉండాలని వాతావరణ, విపత్తుల శాఖ సూచన
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పగటిపూట ఓ వైపు...
మహారాష్ట్ర, ఎపి రాష్ట్రాలకు ఎవరు వెళ్లొద్దు: తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో కరోనా వైరస్ ఎక్కువగా ఉండడంతో తెలంగాణ ప్రజలు ఎవరు ఆ రాష్ట్రాలకు వెళ్లోద్దని తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది. ఆ రెండు రాష్ట్రాల్లో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో...
మళ్లీ పెరిగిన కేసులు
కరోనాతో మరో ముగ్గురు మృతి
28కి చేరుకున్న మరణాల సంఖ్య
కొత్తగా 22 కేసులు నమోదు, 33 మంది డిశ్చార్జ్
1038కి చేరుకున్న పాజిటివ్ల సంఖ్య
వైద్యారోగ్యశాఖను అప్రమత్తం చేసిన సిఎం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్...
కరోనాపై పసికందుదే పైచేయి
మహమ్మారిని జయించిన 20 రోజుల శిశువు
మహబూబ్నగర్ చిన్నారికి మాతృ ప్రేమను అందించిన గాంధీ వైద్యులు
మన తెలంగాణ/సిటీబ్యూరో : కరోనా మహమ్మారి వయస్సు సంబంధలేకుండా పెద్దలు, చిన్నారులను కబళిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతుంది. రెండు నెలల్లో...
వెనుకబాటు నుంచి ముందు వరుసలోకి..
ఒకప్పటి వలసల జిల్లా పాలమూరు నుంచి కేరళకు బియ్యం ఎగుమతి
ముఖ్యమంత్రి కృషి వల్లే ఇది సాధ్యమైందని
రైల్వే మంత్రి పీయూష్ ట్వీట్కు స్పందించిన
మంత్రి కెటిఆర్
మనతెలంగాణ/హైదాబాద్: దేశంలో అత్యంత పేదజిల్లాగా ఉన్న మహబూబ్నగర్...
61 వేల ఎకరాల్లో పంట నష్టం
తీవ్రంగా దెబ్బతిన్న వరి, మొక్కజొన్న
పంట పొలాల్లోనే రాలిపోయిన గింజలు
150 మండలాల్లో 27,380 రైతులకు నష్టం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల, వడగండ్ల వర్షాల కు 61 వేల ఎకరాల్లో పంట నష్టం...
రెండు కేసులే
ఆ రెండు పాజిటివ్లు జిహెచ్ఎంసిలోనే
1003కు చేరిన కరోనా బాధితులు 16 మంది డిశ్చార్జి, చికిత్స తీసుకుంటున్న 646 మంది ప్లాస్మా ఇచ్చేందుకు 15 మంది అంగీకారం
గాంధీ ఆసుపత్రిలో మాంసాహారానికి అనుమతి...
జిల్లాల్లో జీరో
ఆదివారం నాడు కొత్తగా జిహెచ్ఎంసి పరిధిలోనే 11 కేసులు, 10 జిల్లాలు కరోనా ఫ్రీ
1001కి చేరిన బాధితుల సంఖ్య
కోలుకుంటున్న 660 మంది
కొవిడ్ను జయించిన 75 ఏళ్ల వృద్ధుడు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా బాధితుల...
క్లిష్ట పరిస్థితుల్లో ధాన్యం సేకరిస్తున్నాం: నిరంజన్ రెడ్డి
వనపర్తి: ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం ధాన్యం సేకరిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. మహబూబ్నగర్ , రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల కలెక్టర్లతో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వీడియో...
కరోనా బాధితులు 872
సోమవారం 14 పాజిటివ్లు, ఇద్దరు మృతి, జిహెచ్ఎంసి పరిధిలో 12
మేడ్చల్ 1, నిజామాబాద్లో మరొక కేసు నమోదు, 23కి చేరిన మృతుల సంఖ్య
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 872కి చేరింది....
1.25 కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లు
56 లక్షల ఎకరాల్లో సాగవుతుందని అంచనా
ఇతర రాష్ట్రాలకు కోటి ప్యాకెట్లు సరఫరా
హెచ్టి పత్తి విత్తనాలపై అన్ని జిల్లాల కలెక్టర్లకు వ్యవసాయ కార్యదర్శి లేఖ
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న ఖరీఫ్ సీజన్కు 1.25 కోట్ల...