Home Search
సెల్ఫీ - search results
If you're not happy with the results, please do another search
షాదాబ్ లో బిర్యానీ.. మొజంజాహీలో ఐస్ క్రీం
హైదరాబాద్ పాతబస్తీలో అర్ధరాత్రి మంత్రి కెటిఆర్ సందడి
సెల్ఫీలు, కరచాలనం కోసం ఎగబడ్డ జనం
మనతెలంగాణ/హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ శుక్రవారం రాత్రి పాతబస్తీలో సందడి చేశారు....
అవకాశం ఇవ్వమని అజయ్ భూపతి వెంటపడ్డా: పాయల్
'ఆర్ఎక్స్ 100' సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమైన కథానాయిక పాయల్ రాజ్పుత్. టాలీవుడ్ కు తనను పరిచయం చేసిన అజయ్ భూపతి దర్శకత్వంలో మళ్ళీ ఆమె నటించిన సినిమా 'మంగళవారం'. ఆమెకు...
కుర్రాడి చెంప చెళ్లుమనిపించిన నానా పటేకర్
ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ ఓ కుర్రాడి చెంప ఛెళ్లుమనిపించాడు. ఈ వీడియో వైరల్ కావడంతో నానాకు ఇదేం పోయేకాలమంటూ నెటిజన్లు ఆయనపై మండిపడుతున్నారు.
అసలేం జరిగిందంటే... నానా పటేకర్ ఓ సినిమా...
పర్యాటక ఆకర్షణగా ప్రధాని కటౌట్
శ్రీనగర్ : శ్రీనగర్ లాల్చౌక్ ప్రాంతం ఘంటా ఘర్ వద్ద ప్రధాని మోడీ నిలువెత్తు కటౌట్ అత్యంత పర్యాటక ఆకర్షణగా మారింది. టూరిస్టులతోపాటు స్థానికులు కూడా ఆ కటౌట్ వద్ద నిల్చుని ఫోటోలు,...
నీలోఫర్ కేఫ్ లో కేటీఆర్ హల్ చల్..
మంత్రి కేటీఆర్ నీలోఫర్ కేఫ్ లో హల్ చల్ చేశారు. హైదరాబాద్ నగరంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న కేటీఆర్, అకస్మాత్తుగా బంజారాహిల్స్ లోని నీలోఫర్ కేఫ్ కు వచ్చారు. టీ తాగుతూ, అక్కడ...
ప్రధాని మోడీ దివాళీ స్వదేశీ సందేశం..
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ దివాళీ స్వదేశీ సందేశం వెలువరించారు. త్వరలో జరిగే దీపావళి పండుగను మనమంతా కలిసి దేశీయ ఉత్పత్తుల వాడకం నడుమ నిర్వహించుకుందామని ఆయన బుధవారం పిలుపు నిచ్చారు. స్థానికంగా...
మొట్టమొదటి రింగ్ లైట్ తో బ్లేజ్ 2 5జిని ప్రవేశపెట్టిన లావా
న్యూఢిల్లీ: పోటీ ధర వద్ద కట్టింగ్-ఎడ్జ్ ఫీచర్స్ అందించాలనే తన సిద్ధాంతానికి కట్టుబడి, లావా ఈరోజు కొత్త బ్లేజ్ 2 5జి ఫోన్ ను రూ.9,999 కు ప్రవేశపెట్టింది. ఈ పరికరము ప్రీమియం...
అభివృద్ధిపై సోషల్ మీడియాలో దుమ్మురేపండి
సెల్పీలు, రీల్స్ రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేయాలి
ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీ హబ్లను ఏర్పాటు చేశాం
జిల్లాల్లోని ఐటీ టవర్ల దగ్గర ఫొటోలు దిగి ప్రచారం చేయాలి
బిఆర్ఎస్ విద్యార్థి విభాగం...
దర్శకుడు లోకేష్ కనకరాజ్కు గాయం
పాలక్కాడ్(కేరళ): దళపతి విజయ్ నటించిన లియో చిత్రం ప్రచారం కోసం మంగళవారం పాలక్కాడ్లోని ఒక థియేటర్కు వచ్చిన చిత్ర దర్శకుడు లోకేష్ కనకరాజ్కు అభిమానుల అత్యుత్సాహం కారణంగా స్వల్పంగా గాయపడ్డారు. ఆయన కాలికి...
నదిలో కారు బోల్తా.. ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి
రాంచీ: జార్ఖండ్ రాష్ట్రం దేవ్ గఢ్ లోని సికాటియాలో మంగళవారం ఘోర ప్రమాదం సంభవించింది. బ్యారేజీ వద్ద వంతెనపై నుంచి కారు పడిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు మరణించారు. వాహనం...
సామ్ సంగ్ గెలాక్సీ ఏ05 లాంచ్
భారతదేశపు అతి పెద్ద ఎలక్ట్రానిక్స్ కంపెనీ Samsung, Galaxy A05s ఆవిష్కరణ గురించి నేడు ప్రకటించింది. శామ్ సంగ్ యొక్క ప్రసిద్ధి చెందిన Galaxy A సీరీస్ ఈ సరికొత్త చేరిక ప్రభావితపరిచే6.7”...
ఎన్నికల కోసం ‘రాజకీయం’గా ఆర్మీ వినియోగం: ఖర్గే
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారం కోసం రాజకీయంగా మోడీ ప్రభుత్వం ఆర్మీని వినియోగించుకుంటోందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రచారం సాగించడానికి వీలుగా దేశం మొత్తం...
మౌత్ టాక్ తో “రాక్షస కావ్యం” సినిమాకి థియేటర్స్, కలెక్షన్స్
కంటెంట్ బాగున్న సినిమాలు తప్పకుండా సక్సెస్ అవుతాయని ప్రూవ్ చేసింది రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన “రాక్షస కావ్యం”. అభయ్ నవీన్, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి...
‘ఏ బిలియన్ ఫిల్మ్స్ ఫర్ ఏ బిలియన్ ఫ్యాన్స్’ను విడుదల చేసిన సీగ్రమ్ రాయల్ స్టాగ్
ప్రపంచ స్థాయిలో క్రికెట్తో తమ దీర్ఘకాల అనుబంధాన్ని బలోపేతం చేసుకుంటూ, సీగ్రమ్ రాయల్ స్టాగ్ ఒక వినూత్నమైన, లీనమయ్యే AI- ఆధారిత అభిమానుల అనుభవాన్ని 'ఏ బిలియన్ ఫిల్మ్స్ ఫర్ ఏ బిలియన్...
ప్రపంచ వాణిజ్యానికి అది ఆధారంగా నిలుస్తుంది…
మన్కీ బాత్ లో ప్రధాని మోడీ ప్రసంగం
న్యూఢిల్లీ : ప్రపంచ వాణిజ్యానికి ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ కారిడార్ దశాబ్దాల పాటు ఆధారంగా నిలుస్తుందని, చరిత్రలోదీన్ని గుర్తు చేసుకుంటారని ప్రధాని మోడీ...
ఆదిత్య తొలి చిత్రం అదుర్స్
బెంగళూరు : భారతదేశపు ప్రతిష్టాత్మక ఆదిత్యా ఎల్ 1 సుదూర ప్రయాణంలో పదనిసలు సృష్టించింది. తాను బయలుదేరిన భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లగ్రాంజ్ శూన్యస్థితి కక్షకు ప్రయాణిస్తున్న దశలో...
‘మా నాన్న సూపర్ హీరో’ షూటింగ్ పూర్తి
సుధీర్ బాబు హీరోగా లూజర్ సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో చేస్తున్న యూనిక్ కంటెంట్ మూవీ 'మా నాన్న సూపర్ హీరో'. CAM ఎంటర్టైన్మెంట్ తో కలిసి వి సెల్యులాయిడ్స్...
బొగతలో జన సందడి
వాజేడు : ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతం జన సందడితో కళకళలాడుతోంది. ఆదివారం సెలవు దినం కావడంతో పలు ప్రాంతల నుండి పర్యాటకులు తరలివచ్చారు. ప్రకృతి ఒడిలో నుండి జాలువారుతున్న...
రాజ్ఘాట్లో 12 అడుగుల గాంధీ
న్యూఢిల్లీ : రాజ్ఘాట్లోని గాంధీ వాటికలో 12 అడుగుల ఎతైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ ఈ నెల 4న ఆవిష్కరిస్తారు. గాంధీ స్మృతి, దర్శన్ సమితి ఉపాధ్యక్షులు విజయ్...
గ్రామంలోకి ప్రవేశించిన చిరుత.. గ్రామస్తులు ఏం చేశారంటే..
దేవాస్ : పులి, సింహం, చిరుత వంటి వన్యప్రాణులను చూస్తే ప్రజలు భయపడతారు. కొంత మంది అటవీ ప్రాంతాల నుంచి వచ్చి జనావాసాలపై దాడులు చేస్తే గ్రామాల నుంచి పారిపోయిన ఘటనలు కూడా...