Home Search
పరిరక్షణ - search results
If you're not happy with the results, please do another search
పోడు సాగు అడవి బయటే
నవంబర్ నుంచే అటవీ భూముల సర్వే
అటవీ రక్షణకు ఎటువంటి కఠిన చర్యలకైనా వెనుకాడం
పోడు భూముల సమస్య పరిష్కారానికి ఈ నెల 3వ వారం నుంచి
కార్యాచరణ అటవీ పరిరక్షణ...
‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ నా మనసుకు నచ్చిన కార్యక్రమం
హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గ్రీన్ ఫండ్ ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీసుకున్న నిర్ణయం చాలా బాగుందని నటుడు జగపతిబాబు అన్నారు. పచ్చదనం పెంపును ప్రతీ ఒక్కరూ తమ...
2021 నోబెల్ శాంతి బహుమతి ఇద్దరు జర్నలిస్టులకు…
మరియా రెసా(ఫిలిప్పీన్స్), దిమిత్రి మురాతోవ్(రష్యా)
భావస్వేచ్ఛ కోసం కృషిచేసినందుకుగాను...
స్టాక్హోం(స్వీడెన్): ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతి ఇద్దరు పాత్రికేయులను వరించింది. ప్రజాస్వామ్యానికి వెన్నుదన్నుగా ఉండే భావస్వేచ కోసం పాటుపడినందుకుగాను జర్నలిస్టులైన మరియా రెసా(ఫిలిప్పీన్స్), దిమిత్రి...
పిఎస్కు వచ్చే వారితో మర్యాదగా నడుచుకోవాలి
మనతెలంగాణ, హైదరాబాద్ : పోలీస్ స్టేషన్కు వచ్చే వారితో మర్యాదగా నడుచుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర అన్నారు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర మంగళవారం...
చెరువులకు రక్షణ
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతి చెరువు అభివృద్ధికి ఒక మాస్టర్ప్లాన్
జిహెచ్ఎంసిలో ప్రత్యేకంగా స్పెషల్ కమిషనర్ నియామకం నగరంలోని శివారుల్లోని చెరువుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి చుట్టూ వాకింగ్ట్రాక్, సుందరీకరణ కాలువల ద్వారా...
ప్రకృతి పండుగ.. బతుకమ్మ
వ్యక్తిగత పొదుపు మొత్తంతో మహిళ ఉద్యోగులకు చీరలు అందజేసిన గవర్నర్ తమిళసై సౌందరరాజన్
మనతెలంగాణ/ హైదరాబాద్: ప్రకృతి తల్లికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ మహిళల శ్రేయస్సుకు దోహదం చేస్తుందని గవర్నర్ తమిళసై సౌందరరాజన్...
‘పోడు’కు శాశ్వత పరిష్కారం
గ్రీనరీలో తెలంగాణది ప్రపంచంలోనే మూడో స్థానం : సిఎం కెసిఆర్
చట్ట సవరణకు ఈ అసెంబ్లీలోనే తీర్మానం, ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలుద్దాం
భద్రాచలం 5గ్రామాలను వెనక్కు తెద్దాం, అసెంబ్లీలో సిఎం కెసిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ :...
భవిష్యత్ తరాల కోసం మొక్కలు పెంచాలి: సిఎం కెసిఆర్
హైదరాబాద్: భవిష్యత్ తరాల కోసం మొక్కలు పెంచాలని సిఎం కెసిఆర్ తెలిపారు. సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలిసారి మొక్కల పెంపకంపై సమీక్ష చేశానని గుర్తు చేశారు. హరితహారంపై శాసన సభలో...
జిల్లాకో వైద్య కళాశాల వైద్యసంస్థ
అత్యవసరమన్న ప్రధాని మోడీ
ఇప్పటి లోటు భర్తీకి కేంద్రం చర్యలు
ఆరోగ్య వ్యవస్థపై రాష్ట్రాలతో సమన్వయం
ఆధునిక, సాంప్రదాయక వైద్యాలకు ఊతం
జైపూర్ : దేశంలో ప్రతి జిల్లాకో వైద్య కళాశాల, లేదా పిజి వైద్య...
మొక్కలు నాటిన శ్రీలంక డిప్యూటీ హై కమీషనర్
హైదరాబాద్: "ఏకేనాపి సువృక్షేణ పుష్పితేన సుగన్దినా” అన్నట్లుగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” అవిశ్రాంతంగా ముందుకు సాగుతుంది. మానవ మనుగడకు నేను సైతం అనే చేతులన్నీ ఒక్కటై మొక్కలు నాటుతూ మురిసిపోతున్నాయి. మరో మూడు...
మూసీకి భారీ వరద
పొంగుతున్న గోదావరి, నీటి ముట్టడిలో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు
హైదరాబాద్లోని మూసారాంబాగ్, చాదర్ఘాట్ వంతెనలపై రాకపోకలు
నిలిపివేత సిరిసిల్ల కలెక్టరేట్లోకి భారీగా వరద నీరు, రాత్రి ఆఫీసులోనే బస
చేసిన జిల్లా కలెక్టర్ మంగళవారం ట్రాక్టర్...
క్షేత్ర స్థాయిలో చెరువులు తనిఖీ చేయండి
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం
పరిరక్షణకు 15ప్రత్యేక బృందాలు ఏర్పాటు
అధ్యయనం చేసి రెండు రోజుల్లో నివేదిక
ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరి రజత్ కుమార్
మనతెలంగాణ/హైదరాబాద్: గులాబ్ తుపాను కారణంగా రాష్ట్ర మంతటా తలెత్తిన పరిస్థితులపై మంగళవారం...
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రారంభించిన ప్రధాని మోడీ
ఓ క్లిక్తో ఆరోగ్య డాటా
డిజిటల్ మిషన్ అందుబాటులోకి
ఆరంభించిన ప్రధాని మోడీ
చికిత్స ప్రక్రియలో కీలకం
పౌరులకు పనికొచ్చే చిట్టా
న్యూఢిల్లీ : దేశంలో ఆరోగ్య చికిత్స సమాచార ప్రక్రియలో డిజిటల్ శకం...
గ్రీన్ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటిన డిటిసి పాపారావు
హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో డిటిసి, మోటార్ వెహికల్ ఇన్స్ స్పెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డా.కె పాపారావు పాల్గొన్నారు. సోమవారం తన పుట్టినరోజు...
పెంచే వారినే కాటేసే ఉగ్రవాదం
నాడు రైల్వేస్టేషన్లో చాయ్ అమ్మాను
ఇప్పుడు మీ ఎదుట నిలిచి ప్రసంగిస్తున్నాను
ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం 76వ సభలో ప్రధాని మోడీ
కొన్ని దేశాలు ప్రమాదకరంగా వ్యవహరిస్తున్నాయి
వాటి తిరోగమన...
కేంద్రంలెక్క మేం జెయ్యం
ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులను విక్రయించం
ఆర్టిసికి త్వరలోనే పూర్వవైభవం తీసుకొస్తం ఆదాయాన్ని పెంచుకుంటాం నష్టాలకు స్వస్తి చెబుతాం మాటలు కాదు.. ఆచరణలో నిరూపిస్తాం
ఆర్టిసి చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తూ బాజిరెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్...
గ్రీన్ ఇండియా చాలెంజ్.. మొక్కలు నాటిన ఆర్ టిసి చైర్మన్ బాజిరెడ్డి
హైదరాబాద్: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం అనంతరం ఆర్టీసీ ఆఫీస్ ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి మీడియాతో మాట్లాడారు. గ్రీన్...
“మట్టి చిగురు” పుస్తకావిష్కరణలో సిఎం కెసిఆర్
హైదరాబాద్: మనిషి మనుగడకు మొక్కలు తప్పనిసరి అని, మానవ జీవితంలో అతిగొప్ప పని మొక్కలు నాటడమేనని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. మొక్కలు పెంచాలి, పర్యావరణాన్ని కాపాడాలి అన్న ఆచరణ స్ఫూర్తితో...
ఆర్సిబి ట్విటర్ అకౌంట్ హ్యాక్!
న్యూఢిల్లీ: మరో ఆరు రోజుల్లో ఐపిఎల్ 2021 సీజన్ సెకండాఫ్ ప్రారంభం కానుండగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సిబి) కొత్త తలనొప్పి మొదలైంది. ఆర్సిబి అధికారిక ట్విటర్ అకౌంట్ హ్యాక్ అయింది. గుర్తు తెలియని...
హుడా పార్కులో గ్రీన్ ఇండియా చాలెంజ్..
హైదరాబాద్: రాజ్య సభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో బాగంగా ఆదివారం జుబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీలోని హుడా పార్కులో తెలంగాణ బార్ కౌన్సిల్...