Home Search
తెలంగాణ ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
ఇసుక మాఫియాపై హెచ్ఆర్సిలో ఫిర్యాదు..
మనతెలంగాణ/హైదరాబాద్: మహబూబ్నగర్ జిల్లాలో అధికారులకు మామూళ్లు ఇస్తూ ఇసుకను మాయం చేస్తున్నారని బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ బాధితులతో కలిసి మంగళవారం నాడు రాష్ట్ర మానవ...
ప్రశ్నను పోషించండి
విద్యార్థులు ప్రశ్నించేతత్వాన్నిపెంచుకోవాలి
మాది సంస్కారవంతమైన ప్రభుత్వం
సిరిసిల్లలో కార్పొరేట్లకు దీటుగా జెడ్పి ఉన్నత పాఠశాలను ప్రారంభిస్తూ మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/కరీంనగర్ ప్రతినిధి/సిరిసిల్ల: విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని రాష్ట్ర ఐటి, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి...
గంట గణగణ
10 నెలల తర్వాత బడిబాట పట్టిన విద్యార్థులు
మొదటి రోజు పాఠశాలల్లో 54 శాతం హాజరు పదవ తరగతిలో ఎక్కువగా హాజరు నమోదు
రెండు మూడు రోజుల్లో హాజరు పెరుగుతుంది: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్:...
రాష్ట్రానికి నిల్
నిరాశపరిచిన నిర్మల బడ్జెట్
కాళేశ్వరానికి జాతీయ హోదా లేదు
రైల్వే ప్రాజెక్టులకు నిధులు శూన్యం
అడియాసలైన పసుపుబోర్డు ఆశలు
ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ నిధులు ఊసులేదు
బయ్యారం ఉక్కు తుక్కే
గిరిజన విశ్వవిద్యాలయానికి కానరాని చోటు
మన తెలంగాణ/హైదరాబాద్: ఎన్నో ఆశలతో ఎదురు...
రైతుల మరో జాతీయ పోరాటం
2020 నవంబర్ 26న ప్రారంభమైన ఢిల్లీ సరిహద్దుల దిగ్బంధనం 60 రోజులుగా నిరంతరాయంగా కొనసాగుతున్నది. ఢిల్లీ చుట్టూ ఉన్న జాతీయ రహదారులన్నీ జన సముద్రంగా మారా యి. రహదారులన్నీ నూతన గ్రామాలను తలపిస్తున్నాయి....
రాష్ట్రంలో 9 ఆపై తరగతుల బడులు ప్రారంభం నేడే
10 నెలల తర్వాత బడిబాట పట్టనున్న విద్యార్థులు
పాఠశాలల్లో 9,10 తరగతులకే ప్రత్యక్ష తరగతులు
ప్రారంభం కానున్న ఇంటర్, ఆపై కోర్సుల క్లాసులు
హాజరు తప్పనిసరి కాదు....
హాజరయ్యేందుకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి
ఈ ఏడాది 89 పనిదినాలలో ప్రత్యక్ష...
పదోన్నతులు పూర్తి
ఒకటి రెండు శాఖలు మినహా అన్నిటా ముగిసిన ప్రమోషన్ల ప్రక్రియ
చాలా శాఖల్లో అర్హులకు ప్రమోషన్లు
సర్వీసును రెండేళ్లకు తగ్గించడంతో పదోన్నతులు లభించాయి:
సంతోషం వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు
సిఎం కెసిఆర్, మంత్రులు కెటిఆర్, శ్రీనివాస్గౌడ్లకు కృతజ్ఞతలు
మన తెలంగాణ/హైదరాబాద్: ...
కేంద్రం సెగకు ‘కంది’పోతున్న రైతు
9శాతం పంటకే మద్దతు ధర
మన తెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయ రంగంలో కేంద్ర ప్రభుత్వ విధానాలు రైతుల పాలిట దోబూచులాటగా మా రాయి. ఒకనాడు దిగుమతుల భారం మో యలేక పప్పుధాన్య పంటల సాగును ప్రత్యేక...
ఎంఎల్ఎ ధర్మారెడ్డి ఇంటిపై బిజెపి మూకల దాడి
రాళ్లు,కోడిగుడ్డు విసిరిన వైనం
ఎంఎల్ఎ ఇంటివద్ద భారీగా మోహరించిన పోలీసులు
మనతెలంగాణ/హైదరాబాద్/ వరంగల్: హన్మకొండలో ఎంఎల్ఎ ధర్మారెడ్డి ఇంటిపై ఆదివారం నాడు బిజెపి కార్యకర్తల దాడికి దిగారు. ఎంఎల్ఎ ఇంటిపై రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. రాముడి...
కనుసన్నల్లోనే ‘రేషన్’…!
ఇకపై ఐరిష్, ఒటిపి విధానాలకే సరుకులు
హైకోర్టు సూచనలతో కొత్తపద్దతుల్లో పంపిణీ
కరోనా మహమ్మారితోనే సరికొత్త విధానాలు
ఈనెల పంపిణీతోనే నూతన విధానం ప్రారంభం
మన తెలంగాణ/నల్లగొండ: కరోనా మహమ్మారి నేపథ్యంలోనే ప్రభుత్వ చౌకధర దుకాణాల్లో సరుకుల పంపిణీ...
రాష్ట్రంలో నేటి నుంచి పల్స్ పోలియో కార్యక్రమం
హైదరాబాద్: తెలంగాణలో ఆదివారం నుంచి పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాలో పోలియో చుక్కల పంపిణీ జరుగనుంది. నేటి నుంచి మూడు రోజుల పాటు చిన్నారులకు పోలీసులు చుక్కలు వేయనున్నారు....
మొక్కలు పెంచండి
మొక్కలు పెంచండి.. ప్రకృతి ఒడిలో పరవశించండి
ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలను పెంచాలి
ప్రకృతిని ప్రేమించడమంటే సామాజాన్ని ప్రేమించడమే
పర్యావరణాన్ని అశ్రద్ధ చేస్తే ఆక్సిజన్ సీసాలు కొనుక్కోవలసి వస్తుంది
రాష్ట్ర ప్రభుత్వం అడవులను పునరుద్ధరిస్తోంది,
దేశంలో ఎక్కడా...
హరీష్రావుతో గ్రామ రెవెన్యూ అధికారుల భేటీ
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్రావును ఆయన చాంబర్లో గ్రామ రెవెన్యూ అధికారులు బుధవారం కలిసి.. పిఆర్సిలో గ్రామ రెవెన్యూ అధికారులు అందరికీ సీనియర్ అసిస్టెంట్ స్కేలును అమలు చేయాలని కోరారు....
వంటిమామిడి మార్కెట్ను సందర్శించిన కెసిఆర్
వంటిమామిడిలో 50 ఎకరాల్లో కోల్ స్టోరేజ్లను ఏర్పాటు చేస్తాం
ఏజెంట్లు రూ.4ల కంటే ఎక్కువ కమీషన్ తీసుకోవద్దు
సిద్దిపేటలోని మార్కెట్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కెసిఆర్
అక్కడి పరిస్థితులపై రైతులను అడిగి తెలుసుకున్న సిఎం
మన తెలంగాణ/హైదరాబాద్/సిద్దిపేట/ములుగు: రైతులు...
త్వరలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వెల్లడిస్తాం: మంత్రి సబిత
మే 15లోగా ఇంటర్ పరీక్షలు పూర్తి, వారంలోగా పరీక్షల షెడ్యూల్ వెల్లడిస్తాం
విద్యార్థులను పాఠశాలలకు పంపేందుకు 60 శాతం మంది తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నారు
4 లక్షల మంది మధ్యాహ్న భోజనం అందించేలా ఏర్పాట్లు-విద్యాశాఖ మంత్రి...
గుస్సాడి కనక ‘రాజు’
మార్లవాయి మెడలో మరో మణిహారం
పద్మశ్రీ అవార్డుతో గిరిసీమలో సంబరాలు
గుస్సాడికళ ఔన్నత్యాన్ని చాటిన గోండు బిడ్డ
జైనూర్/అసిఫాబాద్: ఉమ్మడి తెలంగాణలో చారిత్రాత్మక గ్రామంగా పేరు గాంచిన మార్లవాయి మరోసారి జాతీయ వార్తల్లోకెక్కింది. గుస్సాడి రారాజుగా పేరు...
దేశానికే ఆదర్శం
ఉద్యమనేతకే ప్రజలు అధికారం అప్పగించారు
అన్నివిధాల తెలంగాణ కోణంలో సాగుతున్న పాలన
వినూత్న పథకాలు, ప్రజోపయోగ కార్యక్రమాల అమలుతో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది
సరికొత్త ఆవిష్కరణలతో రికార్డులను నెలకొల్పుతున్నది
జాతీయస్థాయిలో కరోనా మరణాలు 1.4 శాతం...
నా భర్త అందరికీ ప్రేరణ
యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా.. గాల్వాన్ లోయలో జరిగిన చైనా సైనికుల దాడిని తిప్పికొడుతూ అమరుడైన కల్నల్ సంతోష్ బాబు...
రాష్ట్రానికి రూ.1,810 కోట్ల జిఎస్టి నిధులు
మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం మరో దఫా జిఎస్టి బకాయిలను విడుదల చేసింది. 13వ విడత కింద రూ.6వేల కోట్లను మంజూరు చేసింది. దీంతో ఇప్పటి వరకు కేంద్రం మొత్తంగా రూ.78వేల కోట్లను...
92 శాతం పడిపోయిన శబరిమల ఆదాయం
కొత్త మార్గాలను అన్వేషిస్తున్న ట్రావెన్కోర్ దేవస్థానం
ఫిబ్రవరిలో ప్రత్యేక పథకం ప్రారంభానికి సిద్ధం
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా నేపథ్యంలో శబరిమల అయ్యప్ప ఆలయం ఆదాయం 92 శాతం పడిపోయినట్లు ట్రావన్కోర్ బోర్డు తెలిపింది. గడిచిన ఏడాది...