Home Search
తెలంగాణ ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
ఉప్పొంగిన ఉక్కు ఉద్యమం
మంత్రి కెటిఆర్కు ఆంధ్రా ప్రజల జై
విశాఖలో కెటిఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు
కెటిఆర్కు ఉక్కు పరిరక్షణ జెఎసి అభినందనలు
మనతెలంగాణ/హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్లోని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటానికి మంత్రి కెటిఆర్ సంపూర్ణ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఆంధ్రా ప్రజలు,...
మన దుకాణాలు
జనగాం జిల్లాలో మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులతో ‘మన వస్తువులు మన దుకాణం’
పైలట్ ప్రాజెక్టుగా 60 దుకాణాలు, ప్రభుత్వం సహాయంతో బైరిసన్ ఆగ్రో సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభం
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రజలకు నాణ్యమైన...
బ్రాండ్ అంబాసిడర్ పదవి నుంచి తప్పుకున్న దేత్తడి హారిక..
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (టిఎస్టిడిసి) బ్రాండ్ అంబాసిడర్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు బిగ్బాస్ ఫేం దేత్తడి హారిక ప్రకటించారు. ఈ నియామకం వివాదాస్పదమైంది. దీంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు....
సైబరాబాద్ సిపి సజ్జనార్కు పదోన్నతి
మనతెలంగాణ/హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్కు అడిషనల్ డిజిగా పదోన్నతి కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 1996 బ్యాచ్ ఐపిఎస్ అధికారైన సజ్జనార్కు పదోన్నతి కల్పించారు....
పల్లా రాజేశ్వర్రెడ్డిదే విజయం: కడియం శ్రీహరి
ధర్మసాగర్: నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుండి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పల్లా రాజేశ్వర్రెడ్డిఘన విజయం సాధిస్తారని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎంఎల్సి కడియం శ్రీహరి అన్నారు. బుధవారం వేలేరు...
కరోనాతో రూ.52 వేల కోట్ల నష్టం వాటిల్లింది: కెటిఆర్
హైదరాబాద్: మనం కలలో కూడా ఊహించని ఉత్పాతం కరోనా రూపంలో వచ్చిందని మంత్రి కెటిఆర్ తెలిపారు. రికగ్నైస్డ్ స్కూల్స్ మెనేజ్మెంట్ ఆసోషియేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో జరిగిన కరెస్పాండెన్స్, టీచర్ల సమావేశంలో కెటిఆర్ మాట్లాడారు....
ఉద్యోగులకు కేంద్రం చేసిందేమీ లేదు: ఎర్రబెల్లి
హైదరాబాద్: ఉద్యోగులకు కేంద్రం చేసిందేమీ లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణను దేశంలోనే అగ్ర స్థానంలో నిలపడానికి...
రాష్ట్రానికి ఆఫ్రికన్ మెడికల్ టూరిస్టులే అధికం..!
ఢిల్లీ, ముంబై కంటే హైదరాబాద్లో 25 శాతం తక్కువతో వైద్యం
ప్రతి సంవత్సరం సగటున 24 వేల మందికి హెల్త్ స్టాంపింగ్
నేషనల్ మెడికల్ అండ్ వెల్నెస్ రిపోర్టులో వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణకు...
కేంద్రం శీతకన్ను
నాన్ బిజెపి ప్రభుత్వాలపై కేంద్రం శీతకన్ను.. ఇందుకు తెలంగాణయే తార్కాణం
కేంద్రం అన్ని రంగాల్లోనూ అన్యాయం చేసింది
ఎటువంటి చర్చకైనా సిద్ధమని మరోసారి చెబుతున్నాను
పునర్విభజన చట్టం హామీలలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు
కేంద్రం నుంచి ఈ ఆరున్నరేళ్లలో...
ఉద్యోగుల మదిలో ఉల్లాస వీణ
పదవీ విరమణ 61, 30% ఫిట్మెంట్?
ఎపిలో ఉన్న తెలంగాణ ఉద్యోగులను తీసుకురావడం ఖాయం
పిఆర్సి సిఫారసు ఎలా ఉన్నప్పటికీ మీకు ఎంత రావాల్సి
ఉందో అంతా ఇస్తాం అని భరోసా ఇచ్చిన సిఎం...
ఏప్రిల్ నుంచి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు
లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ధృవీకరణ
ధాన్యం కొనుగోలు కేంద్రాలు మూసివేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్రం చెప్పలేదని స్పష్టీకరణ
సేకరణకు 20కోట్ల గన్నీ సంచులు సిద్ధం
రైతులకు ముందుగానే కొనుగోలు తేదీ, టోకెన్ల పంపిణీ కొనుగోలు కేంద్రాలకు ఇంఛార్జీలు
మనతెలంగాణ/హైదరాబాద్: యాసంగి...
షర్మిలను కలిసిన ఆంధ్రాప్రాంత హోంగార్డులు
హైదరాబాద్: రాష్ట్రంలో పని చేస్తున్న ఆంధ్ర ప్రాంత హోంగార్డులు మంగళవారం లోటస్ పాండ్లో వైఎస్ షర్మిలను కలిశారు. తమను తెలంగాణ నుంచి ఎపిలో విధుల్లోకి తీసుకునే విధంగా జగన్ ప్రభుత్వంతో మాట్లాడాలంటూ షర్మిలకు...
కెసిఆర్ పాలనతో పోటీపడే నాయకుడేడి
నల్లగొండ: దేశం మొత్తంలో అణువనువు వెతికినా సిఎం కెసిఆర్ పాలనతో పోటీపడే దమ్మున్న, విజన్ ఉన్న నాయకుడు లేనేలేడని విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్రెడ్డి పునరుద్ఘాటించారు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా పాలనాపరంగా...
వాళ్లకు సాయం చేయడం చేతకాదు: కెటిఆర్
హైదరాబాద్: ఆరున్నర ఏళ్లలో ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించామని మంత్రి కెటిఆర్ తెలిపారు. సికింద్రాబాద్లో టిఆర్ఎస్ గ్రాడ్యుయేట్ ఎంఎల్సి అభ్యర్థి వాణీదేవికి మద్దతుగా ప్రైవేట్ కాలేజెస్ అండ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్...
అధిక మెజారిటీతో… పల్లాను గెలిపించాలి
ఉద్యోగుల మద్దతు వందశాతం
రాజేశ్వర్రెడ్డికే
మెజార్టీ పెంపుపై టిఆర్ఎస్ శ్రేణులు
సారించాలి
ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం..
సహకారం మరువలేనిది
ఎగిరెగిరి పడ్తున్న ప్రతిపక్షాలకు
భంగపాటు తప్పదు
తెలంగాణలో సంక్షేమ పథకాలను
చేస్తున్న ఘనత
విద్యుత్ శాఖ మంత్రి
జగదీష్ రెడ్డి
మనతెలంగాణ/కట్టంగూర్(నకిరేకల్):తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను విజయవంతం చేస్తున్న ఘనత...
ఉద్యమాలే కొల్లూరి చిరంజీవి ఊపిరి
విద్యార్థి దశ నుంచి మొదలు విశ్రాం తి దశ వరకు ఒక ఐదు దశాబ్దాల పాటు విరామమెరుగక వివిధ ఉద్యమాలతో మమేకమై తోటివారిని ముందుకు నడిపించిన మార్గదర్శి కొల్లూరి చిరంజీవి. వరంగల్ ఎంజిఎం...
‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ ఉత్సవాలకు రూ.25కోట్లు కేటాయింపు
హైదరాబాద్: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు పూర్తైన సందర్భంగా 'ఆజాదీకా అమృత్ మహోత్సవ్' పేరుతో మార్చి 12వ తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల...
పేదలకు వరంగా మారిన డయాగ్నస్టిక్ మినీ హబ్లు
నగరంలో 08 కేంద్రాలు అందుబాటులోకి తెచ్చిన వైద్యశాఖ
ఉచితంగా ఎక్స్రే, సీటీస్కాన్, ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్ పరీక్షలు
రోజుకు 70నుంచి 80మందికి టెస్టులు చేస్తున్న ఆరోగ్య సిబ్బంది
రోగులు పెరుగుతుండటంతో మరో 08 హబ్లకు అధికారుల ప్రయత్నాలు
మన తెలంగాణ,...
జర్నలిస్టులతో టిఆర్ఎస్కు ఉన్నది పేగుబంధం: కెటిఆర్
హైదరాబాద్: దేశంలో ఎక్కడా లేని విధంగా జర్నలిస్టులకు సంక్షేమ నిధి ఏర్పాటు చేశామని మంత్రి కెటిఆర్ తెలిపారు. తెలంగాణ జర్నలిస్టుల కుటుంబాలకు సంక్షేమ నిధి నుంచి ఆర్థిక సాయం మంత్రి కెటిఆర్ చెక్కులు...
అందుకే బిజెపికి ఓట్లు అడిగే హక్కులేదు: కడియం
జనగామ: తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న బిజెపికి పట్టభద్రులు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని ఎంఎల్సి కడియం శ్రీహరి తెలిపారు. పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులను శ్రీహరి అభ్యర్థించారు....