Home Search
తెలంగాణ ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
22న పుదుచ్చేరి బలపరీక్ష
లెఫ్టెనెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు స్వీకరించిన తెలంగాణ గవర్నర్ తమిళిసై
పుదుచ్చేరి: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో మైనారిటీలో పడిన వి.నారాయణస్వామి ప్రభుత్వాన్ని బలనిరూపణ చేసుకోవాల్సిందిగా లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశించారు. బలపరీక్ష...
‘హరిత’రునగరం
హైదరాబాద్కు ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ -2020 అవార్డు
భారత్ నుంచి అవార్డు గెలుచుకున్న ఏకైక నగరం
నాలుగేళ్లుగా 2,76,97,967 మొక్కలు నాటిన సిటీ
హరితహారం వల్లనే సాధ్యమయ్యింది : మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్/సిటీబ్యూరో: హైదరాబాద్కు...
త్వరలో భూముల డిజిటల్ సర్వే
అవినీతికి తెరదించిన ధరణి
వెంటనే టెండర్లు పిలవాలని సిఎం కెసిఆర్ ఆదేశం
సర్వే చేసిన భూములకు అక్షాంశ, రేఖాంశాలు ఇస్తాం
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తి
పారదర్శకంగా జరగాలని ఎంతో శ్రమించి ధరణి పోర్టల్
తెచ్చాం, అది నూటికి...
న్యాయవాదుల హత్య కేసును సుమోటాగా స్వీకరించిన హైకోర్టు
మనతెలంగాణ/హైదరాబాద్: పెద్దపల్లి న్యాయవాద దంపతులు గట్టు వామన్రావు-వెంకట నాగమణి హత్య కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొంది. జంట హత్యలపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది....
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా తమిళిసైకు అదనపు బాధ్యతలు
గురువారం బాధ్యతలు చేపట్టిన సౌందరరాజన్
ప్రమాణస్వీకారానికి హాజరైన సిఎం, ఇతర మంత్రులు
హైదరాబాద్: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా తమిళిసై సౌందరరాజన్ అధికారికంగా అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు బుధవారం అక్కడి స్పెషల్ రెసిడెంట్ కమిషనర్కృష్ణకుమార్...
మాజీ కేంద్ర మంత్రి సతీశ్ శర్మ కన్నుమూత
పనాజీ : మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కెప్టెన్ సతీశ్ శర్మ (73) కన్నుమూశాడు. ఆయన గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నారని, ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సతీశ్ తుదిశ్వాస విడిచారని...
ముగిసిన వర్సిటీల సెర్చ్ కమిటీల సమావేశాలు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో 10 యూనివర్సిటీలకు వైస్ ఛాన్స్లర్లను ఎంపిక చేసి ప్రభుత్వానికి సిఫార్సు చేసే సెర్చ్ కమిటీల సమావేశాలు బుధవారంతో ముగిశాయి. ఈ నెల 8వ తేదీన విసిల ఎంపికకు సెర్చ్ కమిటీల...
కిరణ్ బేడీపై వేటు
పుదుచ్చేరి లెఫ్టెనెంట్ గవర్నర్గా తెలంగాణ
గవర్నర్ తమిళిసైకి అదనపు బాధ్యతలు
న్యూఢిల్లీ: గత కొంత కాలంగా పుదుచ్చేరిలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో నిరంతరం వివాదాల్లో మునిగి తేలుతున్న లెఫ్టెనెంట్ గవర్నర్ కిరణ్ బేడీపై వటు...
ప్రకృతి, పచ్చదనాన్నిమనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది
ఈ సత్యం బాగా తెలిసిన వ్యక్తి మన సిఎం కెసిఆర్
అందుకే ఆయన పుట్టినరోజు సందర్భంగా కోటి వృక్షార్చన కార్యక్రమం
శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణీకులకు ఔషధ మొక్కల పంపిణీలో ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్
మన...
రాయలసీమ లిఫ్ట్ స్కీం పనులు చేపట్టవద్దు: ఎన్జీటి
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పధకం పనులు చేపట్టవద్దని జాతీయ హరిత ట్రిబ్యునల్ పునరుద్ఘాటించింది. తెలంగాణ వినతిపై వివరణ ఇవ్వాలని కృష్ణాబోర్డుకు ఆదేశాలు జారీ చేసింది. కృష్ణానదిపై ఎపి ప్రభుత్వం చేపట్టిన...
గిరిజనుల కోసం ప్రత్యేకంగా గురుకులాలు: తలసాని
హైదరాబాద్: గిరిజనుల కోసం ప్రత్యేకంగా గురుకులాలు ఏర్పాటు చేసిన ఘనత సిఎం కెసిఆర్కే దక్కుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి....
ఈ బ్యాంకు ఇలా…ఆ బ్యాంకు అలా
బ్యాంకు సిబ్బంది తీరుతో విస్తుపోతున్న ఖాతాదారులు
ఆన్లైన్ సెంటర్లను ఆశ్రయిస్తున్న వైనం
ప్రభుత్వ పథకాలకు కోతలు.... లబోదిబోమంటున్న బాధితులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని బ్యాంకు అధికారుల పనితీరు అగమ్యగోచరంగా తయారైంది. అధికారుల నిర్లక్ష్యంతో ఖాతాదారులు...
టిఆర్ఎస్ పార్టీ శ్రీరామరక్ష: తలసాని
హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు టిఆర్ఎస్ పార్టీ శ్రీరామరక్ష అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. పాటిగడ్డలో టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వాన్ని మంత్రి తలసాని ప్రారంభించారు. టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం, విస్తృతంగా జరుగుతోందన్నారు....
జానా! ఇదిగో నీ ఇంట్లో భగీరథ
నల్లగొండ జిల్లాకు మూడేళ్ల నుంచి భగీరథ నీళ్లు అందిస్తున్నాం
అనుముల గ్రామంలో 4 ఓవర్హెడ్ ట్యాంకులు ఉన్నాయి
బల్క్ నీటి సరఫరా జరుగుతోంది
అన్ని ఇళ్లకు నల్లాల ద్వారా మంచినీరు అందుతుంది
సీనియర్ నాయకుడైన జానారెడ్డి ఇలా మాట్లాడటం...
నదులు లింక్ పై అడుగులు
మహానది -కావేరి అనుసంధానం
360టిఎంసిల నీటి తరలింపుపై నివేదిక
రూ.55వేల కోట్లతో ప్రాధమిక అంచనా
తెలంగాణలో 3.10లక్షల ఎకరాలకు సాగునీరు
18న ఢిల్లీలో కీలక భేటీ
మనతెలంగాణ/హైదరాబాద్: నదుల అనుసంధానంపై కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది. మహానది-కావేరి...
పద్దులో పెద్ద ఇరిగేషనే!
బడ్జెట్లో భారీగా నిధుల కేటాయింపు? 20లక్షల ఎకరాల కొత్త
ఆయకట్టు లక్షం, రూ.25వేల కోట్లు కేటాయించే అవకాశం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటిపారుదల రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ సారి వార్షిక...
మీ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి?
సంగారెడ్డి : రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి,హరీశ్ రావు రాష్ట్ర సరిహద్దు కర్ణాటకలోని ఓ గ్రామస్థులతో ముచ్చటించారు. సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ నియోజకవర్గం కర్సిగుత్తిలో గిరిజన బాలికల రెసిడెన్షియల్ పాఠశాల...
ఆర్ఆర్ఆర్ కు ఓకే
రీజనల్ రింగ్రోడ్డుకు కేంద్రం గ్రీన్సిగ్నల్
‘ఔటర్’ను తలదన్నేలా ఆర్ఆర్ఆర్ నిర్మాణం
వ్యయాన్ని చెరిసగం భరించనున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
9 అసెంబ్లీ నియోజకవర్గాలు, 125 గ్రామాల మీదుగా రింగ్రోడ్డు
మనతెలంగాణ/హైదరాబాద్: మహానగరాన్ని ఆనుకొని ఉన్న పట్టణాలే లక్షంగా ఆర్ఆర్ఆర్...
వాళ్లకు నిధులు తీసుకరావడం చేతకాదు: బాల్కసుమన్
హైదరాబాద్: బిజెపి ఎంపిలకు తెలంగాణకు నిధులు తీసుకరావడం చేతకాదని ఎంఎల్ఎ బాల్కసుమన్ మండిపడ్డారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు. కేంద్రమంత్రి పార్లమెంట్ సాక్షిగా ఐటిఐఆర్ పై అబద్దాలు మాట్లాడారని మండిపడ్డారు....
టిఆర్ఎస్ కు మెజార్టీ ఉంది: తలసాని
హైదరాబాద్: సాధారణ మెజార్టీతో మేయర్, డిప్యూటీ మేయర్ గెలిచామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. టిఆర్ఎస్ పై బిజెపి నేతలు చేస్తున్న కామెంట్లకు తలసాని రివర్స్ కౌంటర్ ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్...