Home Search
మోసం - search results
If you're not happy with the results, please do another search
అనుచితాలా?
సంపాదకీయం: ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రజలకు వాగ్దానం చేసే ‘ఉచితాల’కు తెర దించాలనే వాదన మళ్ళీ తెర మీదకు వచ్చింది. ఇందుకు సంబంధించిన వొక పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు మంగళవారం నాడు...
బిజెపితో టచ్లో 38 మంది టిఎంసి ఎంఎల్ఏలు
సినీనటుడు మిథున్ చక్రవర్తి వ్యాఖ్యలు
కోల్కత: తృణమూల్ కాంగ్రెస్(టిఎంసి)కు చెందిన 38 మంది ఎంఎల్ఏలు బిజెపితో సంప్రదింపులు జరుపుతున్నారని పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు కాషాయ కండువా కప్పుకున్న సినీనటుడు మిథున్ చక్రవర్తి...
మోడీ… గుజరాత్కు ఇచ్చారు… తెలంగాణ ఎందుకు ఇవ్వరు: రేవంత్
హైదరాబాద్: ప్రకృతి వైపరీత్యాల సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పని చేయాలని టిపిసిసి ప్రెసిడెంట్ , ఎంపి రేవంత్ రెడ్డి సూచించారు. భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రంలో 3 వేల కోట్ల...
యాగాలతో ఏ శక్తీ ఉత్పత్తి కాదు
గ్రహబలం, తపోబలం, యాగబలం, మనోబలం, అధికారబలం వంటివన్నీ సామాజిక భావనలు. విశ్వాసాలపై ఆధారపడ్డ సంప్రదాయ భావనలు తప్ప వైజ్ఞానిక భావనలు కావు. కొలవగలిగే బలాలు కూడా కావు. ‘లోక కల్యాణార్థం’ అంటూ తమ...
చైనా నుంచి పెట్టుబడులు వచ్చాయా?
‘నవంబరులో జీ జిన్పింగ్తో భేటీకి ఐరోపా నేతలింకా తేల్చుకోలేదు భారత్కు అవకాశాన్ని అందిపుచ్చుకొనే తరుణమిది’ తాజాగా ఒక విశ్లేషణకు పెట్టిన శీర్షిక ఇది. ‘తొమ్మిది సంవత్సరాల తరువాత భారత్ ఐరోపా సమాఖ్య వాణిజ్య...
ఇది మన దౌర్భాగ్యం
రాష్ట్రానికి వరద సాయంపై కేంద్రమంత్రి తప్పుడు లెక్కలు
ప్రత్యేక నిధులపై ఆయనకు అవగాహన లేదు
ఎలాంటి విపత్తు లేకుండానే ఎస్డిఆర్ఎఫ్ నిధులు వస్తాయి
అదనంగా కేంద్రం ఇచ్చిందేమీ లేదు
ఎన్డిఆర్ఎఫ్ నిధుల కింద 2018 నుంచి తెలంగాణకు పైసా...
వరద సమయంలో ప్రతిపక్షాల బురద రాజకీయాలు
హైదరాబాద్: వరదలు వస్తే ప్రజలను ఆదుకోవడం తెలియదు గాని బురద రాజకీయం చేస్తారని మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ దిశ నిర్దేశం...
కరక్కాయ బాధితులకు పరిహారం అందజేత
చెక్కులు అందించిన సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర
మనతెలంగాణ, హైదరాబాద్ : కరక్కాయ మోసం కేసులో బాధితులకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర అందజేశారు. గచ్చిబౌలిలోని కమిషనరేట్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల...
అన్నీ అమ్మేశాక ఇంకెక్కడి కోటా!
స్వాతంత్య్రం రాక ముందు బ్రిటిష్ వాళ్ళు కనీసం వ్యాపార దృక్పథం కోసమే అయినా వాళ్ళు నిర్మించిన ఓడ, రైలు, చివరకు విమాన సంస్థలు కూడా నేడు దేశంలో అమ్ముడు పోయాయి. రైతులు సాగు...
చాటింగ్తో.. చీటింగ్
హై ప్రొఫైల్ ఉన్న అమ్మాయిలే టార్గెట్
60 మంది నుంచి రూ.4 కోట్ల వసూలు
నిందితుడి అరెస్ట్...రిమాండ్
హైదరాబాద్: ఇస్ట్రాగ్రామ్ వేదికగా 60 మంది అమ్మాయిలకు వల వేసి రూ.4కోట్లు వసూలు చేసిన చీటర్ వంశీకృష్ణను హైదారబాద్...
11 మందిని వివాహమాడిన నిత్య పెళ్లికొడుకు
కఠినంగా శిక్షించి, న్యాయం చేయాలని ఇద్దరు బాధిత మహిళల డిమాండ్
మన తెలంగాణ/హైదరాబాద్ : ఏకంగా ఓ వ్యక్తి 11 మందిని వివాహమాడాడు. అంతే కాదు వారి వద్ద నుంచి అందినకాడికి డబ్బులు దండుకుని...
చీప్ పేరుతో ఛీటింగ్
సోషల్ మీడియా వేదికగా మోసాలు
ఎన్నిసార్లు పోలీసులు చెప్పినా వినని వినియోగదారులు
ఖరీధైన వస్తువులు తక్కువ ధరకు ఇస్తామంటే నమ్ముతున్న బాధితులు
గతంలో ఓఎల్ఎక్స్.....ఇప్పుడు ఇన్స్టాగ్రాం
హైదరాబాద్: ఖరీదైన వస్తువుల పట్ల పలువురికి ఉన్న క్రేజీని సొమ్ము చేసుకుంటున్నారు...
ఆశచూపి.. దోచేస్తున్నారు
సామాన్యులే టార్గెట్గా మోసాలు
హైదరాబాద్: సామాన్యుల అశలను ఆసరాగా చేసుకుని నిలువునా మోసంచేసే మాయాగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఆర్థిక నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీసు శాఖ సరికొత్త వ్యూహాలకు శ్రీకారం చూడుతోంది....
లోన్ యాప్ సంస్థలపై ఇడి కొరడా
నాలుగు సంస్థలకు చెందిన రూ. 86కోట్ల జప్తు
మనతెలంగాణ/హైదరాబాద్: లోన్యా ప్ కేసులో నగరంలోని కుడుస్ ఫైనాన్స్, ఎస్ మనీ, రహినో, పయనీర్ లిమిటెడ్ సంస్థలపై ఇడి అధికారులు దాడులు నిర్వహించి రూ.86.65 కోట్లను...
త్వరలో గ్రూప్-4
ఉపాధ్యాయ పోటీ పరీక్షలకు సిద్ధంగా ఉండండి
317 జిఓను రద్దు చేయాలన్న ప్రతిపక్షాల అందోళన సరికాదు
ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు
మన తెలంగాణ/సిద్దిపేట టౌన్: త్వరలో గ్రూప్4 నోటిఫికేషన్ రాబోతున్నదని అందు...
డీఎస్సీ నోటిఫికేషన్ రాకముందే లాంగ్ టర్మ్ శిక్షణ ఇప్పిస్తాం
సిద్ధిపేట : పొన్నాల జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఇటీవల టెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులతో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ముఖాముఖి నిర్వహించారు. ఈ...
యాదాద్రిలో ఏడుగురు నకిలీ బాబాల అరెస్ట్
భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లాలో నకిలీ బాబాల ముఠా గుట్టు రట్టైంది. రాజస్థాన్ కు చెందిన ఏడుగురు నకిలీ బాబాలను భువనగిరి పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అమాయకులకు మాయమాటలు చెప్పి మోసం...
బ్యాంక్ మోసాలు తగ్గాయ్
తగ్గిన రూ.100 కోట్లకు పైన కుంభకోణాలు
202122లో రూ.41 వేల కోట్లకు
న్యూఢిల్లీ : దేశంలో బ్యాంకింగ్ మోసాలు తగ్గుముఖం పట్టాయి. రూ.100 కోట్లకు పైగా మోసాల్లో తగ్గుదల గణనీయంగా ఉంది. 2020-21లో రూ.1.05 లక్షల...
మోడీ మొదట తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి: రేవంత్
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ మొదట తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని పిసిసి అధ్యక్షుడు రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. గాంధీభవన్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలను అవమానించిన మోడీ...
బిజెపి గూటికి కొండా విశ్వేశ్వరరెడ్డి..
మన తెలంగాణ/హైదరాబాద్: చేవెళ్ల మాజీ ఎంపి కొండా విశ్వేశర రెడ్డి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల్లో యాక్టివ్ కావాలని భావిస్తున్న ఆయన కాంగ్రెస్ లేదా బిజెపిల్లో చేరాలని భావించారు. కానీ ఈ విషయంలో...