Home Search
కవిత - search results
If you're not happy with the results, please do another search
ఆరుగురిలో టికెట్ దక్కేదెవరికో..?
జన్నారం : అసెంబ్లీ ఎన్నికలు మరో ఆరు నెలలు సమయం ఉన్నందున ఎమ్మెల్యే టికెట్ రేసులో ఉన్న అభ్యర్థులు గ్రామాల్లో ముమ్మరంగా ప్రచారంలో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా భారత రాష్ట్ర సమితిలో మాత్రం టికెట్...
రేపు మెదక్లో కవి సమ్మేళనం
మెదక్: తెలంగాణ సాహిత్య దినోత్సవంలో భాగంగా ఈనెల 11న ఆదివారం మెదక్ పట్టణంలో కవి సమ్మేళనం నిర్వమిస్తున్నామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా శనివారం తెలిపారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న...
రవీంద్రభారతిలో తెలంగాణ సాహిత్య దినోత్సవం
హైదరాబాద్ : తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నేడు ఆదివారం నాడు తెలంగాణ సాహిత్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 9 ఏండ్ల...
ఆస్ట్రేలియాలో కెసిఆర్ క్రికెట్ కప్ టోర్నమెంట్
హైదరాబాద్: కెసిఆర్ చేస్తున్న అభివృద్ధి, దేశానికి బిఆర్ఎస్ అవసరం తదితర విషయాలను తెలియచెప్పడానికి ఎన్ఆర్ఐలు తమవంతు పాత్రను పోషించాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. ఆస్ట్రేలియాలో కెసిఆర్ క్రికెట్ కప్ టోర్నమెంట్కు సంబంధించిన పోస్టర్ను...
విద్యార్థినీలు చదువుతోపాటు ఇతర రంగాల్లో ప్రావీణ్యం పొందాలి
కాచిగూడ : విద్యార్థినీలు చదువుతోపాటు అభిరుచులకు అనుగుణంగా ఇతర రంగాల్లో కూడా ప్రావీణ్యం సంపాదించుకోవాలని ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్టార్ ప్రొఫెసర్ పి.లక్ష్మినారాయణ అన్నారు. రాజాబహదూర్ వెంకట రామారెడ్డి మహిళా కళాశాల 12వ స్నాతకో...
కెసిఆర్ ప్రవేశ పెట్టిన పథకాలు మారె సిఎంతో సాధ్యం కాదు
డిచ్పల్లి : డిచ్పల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలో భాగంగా తెలంగాణ సంక్షేమ సంబరాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో టిఎస్ ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి...
అంగరంగ వైభవంగా చెరువుల పండగ
అంగరంగ వైభవంగా చెరువుల పండగ....
బోనాలు, బతుకమ్మలతో ఊరేగింపుగా చెరువుల వద్దకు చేరుకున్న ప్రజలు
చెరువు గట్టుపై పండగ వాతావరణం ప్రతిఫలించేలా ముగ్గులు, తోరణాలు
సాంస్కృతిక కార్యక్రమాలతో ఆట పాటలు ఆడిన గ్రామ రైతులు, మహిళలు
ఉత్సవాలల్లో పాల్గొన్న...
అరుణ్ రామచంద్ర పిళ్లైకి షాక్
మన తెలంగాణ/హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరుణ్ రామచంద్రపిళ్లై బెయిల్ పిటిషన్ను ఢిల్లీ కోర్టు గురువారం కొట్టివేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరుణ్ రామచంద్రపిళ్లైని ఈ ఏడాది మార్చి 6వ తేదీన ఇడి...
తెలంగాణ సుభిక్షం.. రాష్ట్రమంతా సస్యశ్యామలం
మహబూబాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ముందస్తు ప్రణాళికలతో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా సుభిక్షంగా తీర్చిదిద్దుతున్నారని.. తద్వారా రాష్ట్రమంతా సస్యశ్యామలంగా మారుతూ ధాన్యాగారం అవతుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల...
అరుణ్ రామచంద్ర పిళ్లైకి షాక్ ..
హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరుణ్ రామచంద్రపిళ్లై బెయిల్ పిటిషన్ను ఢిల్లీ కోర్టు గురువారం కొట్టివేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరుణ్ రామచంద్రపిళ్లైని ఈ ఏడాది మార్చి 6వ తేదీన ఇడి...
గ్రేటర్లో ఘనంగా ఊరురా చెరువుల పండుగ
సిటీ బ్యూరో: గ్రేటర్లో అన్ని చెరువుల పరిరక్షణతో పాటు అభివృద్ధికి ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మిఅన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఊరురా చెరువుల...
హరీష్ రావు ఎమోషనల్ ట్వీట్..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల సందర్భంగా బుధవారం (జూన్ 7) రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి దినోత్సవం (వాటర్ డే) నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మంత్రి హరీష్ రావు సంగారెడ్డి జిల్లాలో...
వైద్యానికి సిఎం కెసిఆర్ పెద్ద పీట: ఎర్రబెల్లి
ములుగు: తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు రాష్ట్రంలో వైద్యానికి సిఎం కెసిఆర్ పెద్ద పీట వేశారని మంత్రి దయాకర్ రావు అన్నారు. బుధవారం జిల్లాలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాలను గిరిజన...
కెసిఆర్ అంటేనే కాలువలు, చెక్ డ్యాంలు
నిజామాబాద్ : కెసిఆర్ అంటేనే కాల్వలు చెక్ డ్యాంలు, రిజర్వాయర్లని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కెసిఆర్ అంటే కాళేశ్వరం చంద్రశేఖర్రావు అని ఆమె అభివర్ణించారు. దేశమే గర్వపడేలా ప్రపంచ స్థాయి...
స్వరాష్టంలో చెరువులు మండు వేసవిలో నిండుకుండలను తలపిస్తున్నాయి
మంత్రి చామకూర మల్లారెడ్డి
కీసరః స్వరాష్టంలో చెరువులు మండు వేసవిలో నిండు కుండలను తలపిస్తున్నాయని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది...
ఉద్యమ ఆకాంక్షలే వైద్యకళాశాలలు
తెలంగాణ స్వరాష్ట్రం ఏ ఆకాంక్షల కోసం ఏర్పాటు కావాలని కోరుకున్నామో.. ఆ ఉద్యమ ఆకాంక్షలన్నీ నేడు కళ్ల ముందు తెలంగాణ స్వరాష్ట్రంలో ఆవిష్కృతమవుతున్నాయి. సుమారు ఆరు దశాబ్దాలకుపైగా అణచివేతతో అభివృద్ధికి, అస్తిత్వానికి భౌగోళికంగా...
బస్తీ దవాఖానాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి : మంచిరెడ్డి
తుర్కయంజాల్: బస్తీ దవాఖానాలు మున్సిపాలిటీ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రంగారెడ్డి జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సూచించారు. మంగళవారం తుర్కయంజాల్ మున్సిపాలిటీ మునుగనూర్ 15వ వార్డు కౌ...
నీరు అనేది మానవ జీవితంలో అతి ముఖ్యమైనది
సిద్దిపేట: నీరు అనేది మానవ జీవితంలో అతి ముఖ్యమైనదని సెంట్రల్ డిఫెన్స్ మినిస్ట్రీ జాయింట్ సెక్రటరీ అండ్ అడిషనల్ ఫైనాన్స్ అడ్వైజర్ వేద్ వీర్ ఆర్య అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో...
భారత భవితకు పునాది
ప్రజాస్వామిక ప్రభుత్వాలకు రాజకీయ పార్టీలే పునాదులు
రేపటి యువతను భావి భారత నిర్మాతలుగా తీర్చిదిద్దాల్సిన అవసరమున్నది
ఇందుకోసం రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, సైద్దాంతిక రంగాల్లో భోధన, శిక్షణ అవసరం
‘భారత్ భవన్’ (సెంటర్ ఫర్ ఎక్సలెన్స్...
ఆశావర్కర్ల ధర్నా
నాంపల్లి: ప్రభుత్వ ఆధీనంలో శిక్షణ పొంది 18 సంవత్సరాలుగా విధులు నిర్వర్తిస్తున్న ఆశావర్కర్లకు 18వేల వేతనం, జిల్లా కేంద్రంలో రెస్ట్ రూంలు ఏర్పాటు చేయాలని, అదనపు పనులు అప్పగించవద్దని, జాబ్ చార్జ్ ప్రకటించాలని...