Home Search
కవిత - search results
If you're not happy with the results, please do another search
‘కూలి’న బతుకులు
ఆటోను ఢీకొన్న లారీ ఆరుగురు మహిళా కూలీలు దుర్మరణం
ఏడుగురికి తీవ్రగాయాలు ఎపిలోని దాచేపల్లిలో దుర్ఘటన
బాధితులు మిర్యాలగూడలోని నర్సాపురం గ్రామస్తులు
ప్రమాద సమయంలో ఆటోలో 23మంది కూలీలు
సిఎం కెసిఆర్ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు...
ఆటోను ఢీకొట్టిన లారీ.. ఆరుగురి మృతి
మిర్యాలగూడ: మిర్చి తోటలో పనికి వెళ్తూ, ప్రమాదానికి గురై, ఆరుగురు మృతి చెందిన సంఘటన సరిహద్దు రాష్ట్రంలోని దాచేపల్లి మండలం, పొందుగుల గ్రామం వద్ద బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాలు ఇలా...
ఎపిలో రోడ్డు ప్రమాదం… ఐదుగురు నల్లగొండ వాసులు మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా దాచేపలి మండలంలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో చోటుచేసుకుంది. లారీ అదుపుతప్పి ఆటోను ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోనే ఐదుగురు దుర్మరణం చెందగా 10 మంది తీవ్రంగా...
నీడలు.. వెలుగులు.. మిణుగురు కలలు
భగవంతం అనే కవిని నేనెప్పుడూ చూడలేదు.ఎప్పుడూక లవలేదు. కానీ కొన్నాళ్లుగా అతని వాక్యాలు కొన్ని నా చుట్టూ తిరుగుతున్నాయి. నన్ను ఆలోచింపజేస్తున్నాయి. ఆ ఊహలు నన్ను నిలవనివ్వడం లేదు . భగవంతంఏం చేస్తుంటాడు...
క్షేమంగా ఇంటికి..
మణిపూర్లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులకు
స్వాగతం పలికిన మంత్రి, ఎమ్మెల్యే, అధికారులు
స్వస్థలాలకు వెళ్లడానికి ప్రత్యేక బస్సుల ఏర్పాటు
ప్రభుత్వానికి, కెసిఆర్కు రుణపడి ఉంటాం: విద్యార్థులు, తల్లిదండ్రులు
మన తెలంగాణ/హైదరాబాద్/శంషాబాద్: మణిపూర్లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులు...
ఓట్ల కోసం ఇన్ని పాట్లు, కుట్రలా!
అగ్గిపుల్లా సబ్బుబిళ్లా, కుక్కపిల్లా కాదేదీ కవిత కనర్హం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. ఓట్ల కోసం ఏగడ్డి కరచినా తప్పులేదన్నట్లు విశ్వగురువు నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి తీరుతెన్నులు ఉన్నాయి. ఈ నెల పదవ...
ఆధునిక వ్యక్తిత్వ వికాస కావ్యం
చిన్నపని చేయాలంటేనే ఎన్నో అవరోధాలు ఎదురవుతున్న కాలమిది. ప్రతి మంచి పనిలోనూ చెడును వెతికే రంధ్రాన్వేషకులున్న సందర్భం. అందులోనూ ప్రభుత్వ రంగ సంస్థలోని ఉన్నత పదవిలో పుష్కరకాలానికి పైగా కొనసాగడం దుస్సాధ్యమైన పరిస్థితులు....
మొదట్లో అతన్ని చూసినప్పుడు
చెరువులో అలలు లానో, నదిలోని ప్రవాహంలానో, సముద్రంలోని కెరటాలవలెనో కనిపించలేదు. అనిపించలేదు. సాదాసీదాగా సైదా మంచినీళ్లలా కనిపించాడు. మరోసారి కలుసుకున్నప్పుడు రూపం దాల్చిన దాహంలా కనిపించాడు. దాహం తీర్చే, ప్రాణం నిలబెట్టే మంచినీళ్లలా...
బొడ్రాయి ప్రతిష్టాపన లో అపశృతి..
మహబూబాబాద్: మహబూబాబాద్ మండలం కంబాలపల్లి గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమంలో ఆదివారం ఆపశృతి చోటు చేసుకుంది. బొడ్రాయి ప్రతిష్టాపన కోసం వేసిన యాగశాల ప్రమాదవశాత్తు అగ్రిప్రమాదానికి అహూతైంది. ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందాయి....
ఎఎస్ఆర్టీయూ ఈడి సూర్యకిరణ్కు డాక్టరేట్
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థైన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్ఫోర్ట్ అండర్టేకింగ్స్ (ఏఎస్ఆర్టీయూ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టి.సూర్యకిరణ్కు డాక్టరేట్ లభించింది. ‘మార్కెట్ ధోరణి- టిఎస్ ఆర్టీసి ఉద్యోగుల పనితీరు’ అనే...
ఢిల్లీలో బిఆర్ఎస్ సెంట్రల్ పార్టీ ఆఫీసును ప్రారంభించిన కెసిఆర్!
హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి(బిఆర్ఎస్) సెంట్రల్ ఆఫీసును నేడు ఢిల్లీలోని వసంత్ విహార్లో తెలంగాణ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. ప్రారంభోత్సవ సందర్భంగా ఆయన కార్యాలయంలోకి ప్రత్యేక పూజల...
మిణుగురులు
రచయిత్రి, అనువాదకురాలు,కవయిత్రి అర్విందర్ కౌర్ పంజాబ్ లోని డెర బస్సి ప్రభుత్వ కళాశాల నుండి ప్రిన్సిపాల్గా రిటైర్ అయ్యారు.చండీఘర్ లోని PGGCGలో ఇంగ్లిషు సాహిత్యం, మీడియా స్టడీస్ లో అసోసియేట్ ప్రొఫెసర్ గా...
ప్రసాదమూర్తి రెండు మహానదులు
ఎరుపెక్కిన పాదాల కింద కాలానికి వందనం
ప్రపంచపటం మీద నిప్పంటుకున్న/ అగ్రపతాకాల రెపరెపలు/ అభివృద్ధి భూతాన్ని తరుముతున్న/ అభాగ్య మృతదేహాల అనంత సమూహాలు / పిట్టల్లా రాలిపోతున్న నిరుపేదల నిస్సహాయ రోదన / ధనవంతులు,...
సైన్స్ నుంచి మీడియా వరకు అక్షయ వ్యాసుడు
ఆ మధ్య ఓ మధ్యాహ్నం ఆబిడ్స్ నవచేతన బుక్ షాపులో పుస్తకాలు చూస్తుంటే కరెంట్ పోయింది. ఇంతలో ఓ అబ్బాయి కొట్లోకొచ్చి “నాగసూరి వేణుగోపాల్ కొత్త పుస్తకం ఉందా?” అని అడిగాడు షాపులోని...
నూతన మండలాలకు ఐకెపి భవనాలు
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన మండల కేంద్రాలలో ఐకెపి భవన నిర్మాణాలను చేపట్టనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వెల్లడించారు. ఆదివారం నూతన సచివాలయ భవనంలో...
నూతన సచివాలయం ప్రారంభోత్సవం.. జాతీయ మీడియాకు ప్రత్యేక అనుమతి
హైదరాబాద్: తెలంగాణ ఖ్యాతిని, భాగ్యనగర విఖ్యాతిని నలుదిశలా చాటే అధునాతన పాలనా సౌధం ఆదివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా ప్రారంభం కానుంది. కాగా, సచివాలయం ప్రారంభోత్సవానికి దేశ...
స్వరాష్ట్రం కోసం ఆనాడు టిఆర్ఎస్… ఉజ్వల భారత్ కోసం ఈనాడు బిఆర్ఎస్: హరీష్ రావు
హైదరాబాద్: ఉద్యమ పార్టీగా అవతరించి తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగి అధికారాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు భారత రాష్ట్ర సమితిగా మారి జాతీయ రాజకీయాలకు సిద్దమయ్యింది. ఇలా...
‘మదర్ థెరిసా అండ్ మీ’ ఫస్ట్ లుక్… సోషల్ మీడియాలో సంచలనం
"మదర్ థెరిసా & మీ" అనే శక్తిమంతమైన ఈ కథ, ఆశ, కరుణ, ప్రేమలతో సమ్మిళితమైన ముగ్గురు అసాధారణ మహిళల జీవితం. 'మదర్ థెరిసా & మీ' సినిమా నుంచి మేకర్స్ ఫిస్ట్...
ఏప్రిల్: దళిత చరిత్ర మాసం
‘The history I read in school was not mine, but I was made to believe that it was mine, too. The authors that I...
1818 ఇండియా!
1818 జనవరి 1వ తేదీన భీమానదికి సమాంతరంగా రక్తపుటేర్లు ప్రవహించాయి. మరాఠీ నేలపై ఆధిపత్య వర్గాల అణచివేతను దళిత వర్గాలు అడ్డుకున్న రోజది. పీష్వాలపై ఈస్ట్ ఇండియా కంపెనీతో కలిసి మరాఠీ మహర్లు...