Monday, May 20, 2024
Home Search

ఎన్నికల సంఘం - search results

If you're not happy with the results, please do another search
KTR comments on Modi

త్వరలో రూ.1300కోట్లు

తెలంగాణపై కేంద్రం ఆర్థిక ఆంక్షలు అమలు చేస్తూ ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోగా, అనేక నిధులు తగ్గించింది. మరోవైపు పనిచేస్తున్న ప్రభుత్వంగా గుర్తించి అనేక అవార్డులు, ప్రశంసలు అందిస్తోంది. కానీ, నిధులు మాత్రం ఇవ్వడంలేదు. - కెటిఆర్,...

2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం: బండి సంజయ్

హైదరాబాద్ : రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రాగానే.. “ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. యుపిఎస్సీ తరహాలో ఏటా జాబ్ క్యాలెండర్‌ను ప్రకటిస్తాం. డిఎస్‌సి -2008 బాధితుల సమస్యలను పరిష్కరిస్తాం”...

సెర్ఫ్ ఉద్యోగులకు శుభవార్త

హైదరాబాద్ : వర్తింప చేస్తూ జీఓ ఎంఎస్ నంబర్ 11ను జారీ చేసింది. 23 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న సెర్ఫ్ ఉద్యోగుల కల నెరవేరింది. వారి వేతనాలు భారీగా పెరగనున్నాయి. మొత్తం 3,978 మంది...
Police attack on Imran Khan house

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇంటిపై పోలీసుల దాడి!

ఇంట్లో ఒంటరిగా ఆయన భార్య... ఇస్లామాబాద్: తన ఆస్తుల ప్రకటనలో బహుమతుల వివరాలను దాచిపెట్టారనే ఆరోపణలపై పాకిస్థాన్ ఎన్నికల సంఘం(ఈసిపి) దాఖలు చేసిన ఫిర్యాదుపై విచారణకు హాజరు కావడానికి ఇమ్రాన్ ఖాన్ నేడు కోర్టుకు...
90 percent polling for Upadhyaya MLC post

ప్రశాంతంగా టీచర్ ఎంఎల్‌సి ఎన్నిక

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో టీచర్ ఎంఎల్‌సి పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ ఎంఎల్‌సి స్థానానికి 90.40 శాతం పోలింగ్ నమోదైంది. సోమవారం ఉదయం 8 గంటలకు నుంచి...

ఏప్రిల్ 3న బిసిల ఛలో ఢిల్లీ..

హైదరాబాద్ : చట్టసభల్లో 50 శాతం బిసి రిజర్వేషన్ల కోసం ఆందోళనా కార్యక్రమాలను ఉధృతం చేయాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం నిర్ణయించింది. డిమాండ్ల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఏప్రిల్...
Chalo delhi for BC

ఏప్రిల్ 3న బిసిల ఛలో ఢిల్లీ… పార్లమెంటు వద్ద భారీ ప్రదర్శన

50 శాతం రిజర్వేషన్లు ...కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ కోసం ఆందోళన కోర్ కమిటి సమావేశంలో నిర్ణయం మన తెలంగాణ / హైదరాబాద్ :  చట్టసభల్లో 50 శాతం బిసి రిజర్వేషన్ల కోసం ఆందోళనా కార్యక్రమాలను...
EC Withholds Lakshadweep Lok Sabha bypoll

ఇసిపై తీర్పు అమలవుతుందా?

ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడలో కీలకమైన ఎన్నికల కమిషన్ స్వేచ్ఛగా, స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించడం చాలా అవసరం. కేవలం ప్రభుత్వ విభాగంగా, అధికార పార్టీ ఆదేశాల మేరకు వ్యవహరించడం తగదు. ఆ సమయంలో అమలులో...
203 Medicine seats in the EWS quota

ఉద్యోగుల పెన్షన్ దేశ గౌరవం

అభివృద్ధి చెందిన వైద్యం, ఆధునిక చికిత్స సౌకర్యాలతో ప్రపంచ వ్యాప్తంగా మనుషుల ఆయు ష్షు పెరిగింది. ప్రపంచంలో 2020కి 60 ఏళ్ళవారి సంఖ్య 100 కోట్లతో 5 ఏళ్లలోపు పిల్లల సంఖ్యను దాటింది....
Kushboo Sundar appointed as member of NCW

ఎన్‌సిడబ్లూ సభ్యురాలిగా ఖుష్భూ..

న్యూఢిల్లీ: రాజకీయవేత్తగా మారిన సినీనటి ఖుష్భూ సుందర్‌కు జాతీయస్థాయిలో కీలక పదవి లభించింది. బిజెపి నేత ఖుష్భూ జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సిడబ్లూ) సభ్యురాలిగా నియమితులయ్యారు. ఖుష్భూ ప్రస్తుతం బిజెపి కార్యనిర్వాహక కమిటీ...

దొడ్డి కొమురయ్య స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం:మంత్రి హరీశ్‌రావు

సంగారెడ్డి: దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని, స్వేచ్ఛ కోసం విస్నూర్ దొరకు వ్యతిరేకంగా పోరాడిన పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య అని రాఫ్ట్ర ఆర్థిక, వైద్యరోగ్యశాఖ మంత్రి తన్నీరు...
RSS Jamaat

ఆర్‌ఎస్‌ఎస్-జమాతే చర్చలు!

ప్రస్తుతం మన దేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌కు ఏదీ అసాధ్యం కాదు. గుర్రం, ఏనుగులను కూడా ఎగిరేట్లు, తాబేళ్లను పరుగెట్టేట్లు చేయగలదు. అలాంటిది ముస్లిం సంస్థలను తమ దారికి తెచ్చుకోవటం అసాధ్యమా? కొద్ది వారాల క్రితం...
Sanjay Raut

శివసేన చిహ్నం కోసం రూ. 2000 కోట్లు చేతులు మారాయి: సంజయ్ రౌత్

ముంబై: ‘శివసేన’ పార్టీ పేరు, ‘విల్లు, బాణం’ గుర్తు కోసం రూ. 2000కోట్లు చేతులు మారాయనం ఉద్ధవ్ థాకరే గ్రూప్ ప్రధాన ప్రతినిధి సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి...
BRS meeting in Nanded

మరాఠ్వాడలో మలి కేక

మన తెలంగాణ/హైదరాబాద్/నిర్మల్ ప్రతినిధి/ భైంసా : నాందేడ్ సభకు సర్వం సిద్ధమైంది. టిఆర్‌ఎస్ బిఆర్‌ఎస్‌గా రూపాంతరం చెందిన తర్వాత జాతీయస్థాయిలో జరుగుతున్న తొలి సభ కావడంతో పార్టీ శ్రేణులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి....
First modern feminist poets Kolakaluri Swarupa Rani

బోనులో ప్రధాని!

అదానీ షేర్ మార్కెట్ కుంభకోణం పార్లమెంటును కుదిపి వేస్తున్నది. సంయుక్త పార్లమెంటరీ (జెపిసి) కమిటీ ద్వారా గాని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో గాని విచారణ జరిపించాలని ఐక్యప్రతిపక్షం డిమాండ్ చేస్తున్నది. ఈ వ్యవహారం బడ్జెట్...

8,9 తేదీల్లో ఛలో ఢిల్లీ : ఆర్.కృష్ణయ్య

హైదరాబాద్ : బిసి ప్రధానిగా ఉన్న దేశంలో బిసిలకు న్యాయం జరగడం లేదని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. బిసిల డిమాండ్ల సాధన కోసం ఫిబ్రవరి...
Panchayati Raj

పార్లమెంటరీ గ్రూప్ తరహాలోనే… పంచాయతీరాజ్ గ్రూప్

త్వరలోనే పిఆర్ ప్రత్యేక వెబ్‌సైట్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ మన తెలంగాణ/ హైదరాబాద్ : స్థానిక సంస్థల రాష్ట్ర వ్యాప్త మాజి ప్రజా ప్రతినిధుల కోసం పార్లమెంటరీ గ్రూప్ తరహాలోనే పంచాయతీరాజ్ గ్రూప్...
R. krishnaiah comments on PM Modi

బిసి ప్రధానిగా ఉన్నా ఏది న్యాయం..?

డిమాండ్ల సాధన కోసం ఫిబ్రవరి 8,9 తేదీల్లో ఛలో డిల్లీ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హైదరాబాద్ : బిసి ప్రధానిగా ఉన్న దేశంలో బిసిలకు న్యాయం జరగడం లేదని జాతీయ బిసి సంక్షేమ...
India economy down

దేశ ఆర్థికం ఆందోళనకరం

ప్రధాన మంత్రి మోడీ, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చెబుతున్నట్లు త్వరలో జపాన్, జర్మనీలను సహితం పక్కకు నెట్టివేసి భారత్ మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థ అయితే కావచ్చు. అయితే భారతదేశ ఆర్థిక...
lalu prasad yadav mulayam singh yadav

బహుజన యోధుడు

ఉత్తర భారత రాజకీయాల్లో యాదవ త్రయం దాదాపు మూడు దశాబ్దాల పాటు కీలక భూమిక పోషించారు. ములాయం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా, లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రిగా అద్వానీ రథ...

Latest News