Home Search
ఎర్రకోట - search results
If you're not happy with the results, please do another search
సాగు చట్టాలు రైతులపాలిట మరణ శాసనాలు
ఎర్రకోట హింస వెనక కేంద్రం హస్తం
మీరట్ ర్యాలీ ఢిల్లీ సిఎం కేజ్రీవాల్
మీరట్ : కొత్తసాగు చట్టాలపై ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. రైతుల పాలిట అవి మరణ శాసనాలు అని అభివర్ణించారు....
రెండో రోజూ ఆగ్రాలో పలు ప్రాంతాలను పరిశీలించిన మంత్రి వేముల
హైదరాబాద్: సచివాలయ నిర్మాణం కోసం ఇసుకరాయి పరిశీలనకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బృందం వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తోంది. రెండో రోజు ఆగ్రాలోని క్వారీల్లోకి వెళ్లి స్టోన్ క్వాలిటీని మంత్రి బృందం పరిశీలించింది....
ట్విట్టర్ వివాదం!
ప్రముఖ అంతర్జాతీయ సామాజిక మాధ్యమ సంస్థ ట్విట్టర్కు భారత ప్రభుత్వానికి మధ్య తలెత్తిన వివాదంపై మన సుప్రీంకోర్టు ఏమి చెప్పనున్నది? మన రాజ్యాంగం హామీ ఇస్తున్న భావ ప్రకటన స్వేచ్ఛకు తిరుగులేదని...
దీప్ సిద్ధూ అరెస్ట్
న్యూఢిల్లీ: పంజాబీ సింగర్, నటుడు దీప్ సిద్ధూ మంగళవారం అరెస్టు అయ్యాడు. సిద్ధూను ఢిల్లీ పోలీసులు స్పెషల్ సెల్ కు తరలించారు. రైతు ఉద్యమంలో హింసను ప్రేరేపించాడని సిద్ధూపై ఆరోపణలు ఉన్నాయి. రైతులు...
తికాయత్ బొమ్మలకు డిమాండ్
రైతులలో అభిమానపు వెల్లువ
న్యూఢిల్లీ : సింఘు సరిహద్దులలో ఇప్పుడు రైతు నేత రాకేశ్ తికాయత్ బొమ్మలకు గిరాకీ పెరిగింది. తికాయత్ ఇప్పుడు రైతుల తిరుగులేని అభిమాన నేత కావడంతో ఆయన కటౌట్లు ఏర్పాటుకు...
వినదగు నెవ్వరు చెప్పిన..!
ఢిల్లీ సరిహద్దుల్లో సాగుతున్న సుదీర్ఘ రైతు ఉద్యమంపై అమెరికా మొదటిసారిగా మొన్న గురువారం నాడు పెదవి విప్పింది. దీనికి సంబంధించి మన మీడియా ఇచ్చిన సమాచారంలో ప్రధాని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త...
కార్పొరేట్ల సేవలో మోడీ సర్కార్
మంచి రోజులు రానున్నాయి’ అన్నా రు ప్రధాని మోడీ. ‘తమకేనేమో’ అనుకున్నారు శ్రామిక ప్రజలు. ‘కార్పొరేట్ సంస్థల’కు అని మోడీ చేతలు నిరూపించాయి. నేను ప్రధాన మంత్రి హోదాలో మాట్లాడటంలేదు. దేశానికి మొదటి...
‘చక్కా జామ్’కు కాంగ్రెస్ మద్దతు
న్యూఢిల్లీ: నేడు దేశవ్యాప్తంగా రాస్తారోకోకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. కేంద్రం తీసుకువచ్చిన సాగు చట్టాల రద్దు ఉద్యమంలో భాగంగా 'చక్కా జామ్' పేరుతో రాస్తారోకోకు మధ్యాహ్నం 12గంటల నుంచి 3 గంటల వరకు...
రైతు ఉద్యమ ఉధృతి
ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు సాగిస్తున్న పోరాటం ముందు ప్రధాని మోడీ ప్రభుత్వం ప్రతిష్ఠ రోజురోజుకీ పలచబడిపోతున్నది. రైతుల దీక్ష దేదీప్యమానంగా వెలుగుతూ, ప్రభుత్వం మొండితనం వల్ల దాని పరువు నీరుగారిపోతున్నదనడం ఉన్నాయనడం అతిశయోక్తి...
అంతర్జాతీయ సరిహద్దుల్లా హస్తిన శివార్లు
న్యూఢిల్లీ : ఢిల్లీ శివార్లలోని రైతు నిరసన స్థలి ప్రాంతాలు ఇప్పుడు అంతర్జాతీయ సరిహద్దుల రీతిలో ఉన్నాయి. దేశ రాజధానికి దరిదాపుల్లోనే దేశం వెలుపలి సరిహద్దుల స్థితి కన్పిస్తోంది. అసాధారణ స్థాయిలో ఢిల్లీ...
జెండాను ఎవరు అవమానించారు?
ప్రధాని మొదటి యోగా దినాన జాతీయ జెండాతో మూతి, చమట తుడుచుకున్నారు. జాతీయ జెండాపై సంతకం చేశారు. ఎర్రకోట వద్ద సంఘీయులు మత జెండాకు దిగువన జాతీయ జెండాను కట్టారు. అమిత్ షా...
దీప్సిద్దూ ఆచూకీ చెబితే లక్ష రూపాయల రివార్డు….
ఢిల్లీ: గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోటపై కిసాన్ జెండా ఎగరేయడానికి పురిగొల్పడంతో పాటు ఢిల్లీ అల్లర్లకు కారణమైన నిందితుడు దీప్సిద్దూ అచూకీ తెలిపితే లక్ష రూపాయల రివార్డు ఇస్తామని పోలీసులు తెలిపారు. సిద్ధూతో...
చట్టాలు రద్దయ్యేవరకు ఇళ్లకు వెళ్లేది లేదు
సింఘు సరిహద్దు వద్ద ముళ్లకంచె
న్యూఢిల్లీ: కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు నిరసనగా చేపట్టిన ఆందోళన వచ్చే అక్టోబర్లోగానే ఆపేస్తామన్నదానిలో నిజం లేదని బికెయు నేత రాకేశ్తికాయత్ స్పష్టం చేశారు. ఇప్పుడు తమ...
100మంది రైతుల జాడ ఏదీ?
న్యూఢిల్లీ: ఎర్రకోట వద్ద గణతంత్ర దినోత్సవం నాడు జరిగిన ఘటనల తరువాత 100మంది రైతుల జాడ తెలియడం లేదు. పంజాబ్కు చెందిన ఈ రైతులు ఏమయ్యారనేది ఇప్పుడు ఆందోళనకరం అయింది. వీరి ఆచూకి...
మువ్వన్నెల జెండాకు అవమానం: ప్రధాని మోడీ
మువ్వన్నెల జెండాకు అవమానం.. యావత్తు దేశాన్ని బాధించింది
ఎర్రకోట ఘటనపై ‘మన్కీ బాత్’లో ప్రధాని వ్యాఖ్య
బోయిన్పల్లి మార్కెట్ను మోడీ ప్రశంసలు
న్యూఢిల్లీ: ‘జనవరి 26న ఢిల్లీలో త్రివర్ణ పతాకానికి జరిగిన అవమానాన్ని చూసి యావత్ భారతావని...
ఇదంతా పోలీసు ట్రాపే : దీప్ సిద్ధూ
చండీగఢ్: ఎర్రకోటపై గణతంత్ర దినోత్సవం నాటి ఘటనలు పోలీసు ట్రాప్గా తాను భావిస్తున్నట్లు ఈ ఉదంతంలో వివాదాస్పదుడైన దీప్ సిద్ధూ తెలిపారు. యాక్టర్ నుంచి సామాజిక కార్యకర్తగా మారిన 36 ఏండ్ల సిద్ధూ...
రైతులకు మద్దతు పలికిన రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: ఢిల్లీలో రైతులు ఆందోళనను కొనసాగించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. రైతులకు రాహుల్ గాంధీ మద్దతిచ్చారు. అన్నదాతలు నిరసనలు కొనసాగించాలన్నారు. కర్షకులు తమ భవిష్యత్ కోసం పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు....
రైతుల ఆదాయం పెంచేందుకే కొత్త వ్యవసాయ చట్టాలు: రాష్ట్రపతి
ఢిల్లీ: కరోనాపై పోరాటంలో ప్రపంచ దేశాలకు భారత్ ఆదర్శంగా నిలిచిందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రశంసించారు. ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి మాట్లాడారు. కరోనా విజృంభించిన తరుణంలో ఈ సమావేశం విశిష్టమైందన్నారు. కరోనా...
రైతులకు సెగ
న్యూఢిల్లీ: శుక్రవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సెషన్ ఆరంభం నేపథ్యంలో గాజీపూర్ సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. స్థానిక అధికార యంత్రాంగం ఇక్కడ నిరసనలలో ఉన్న రైతులు ఖాళీ చేసివెళ్లిపోవాలని ఆదేశించింది. అర్థరాత్రి దాటిన...
సంపాదకీయం: ఉద్యమానికి మచ్చ!
కలలో కూడా తీరం దాటని సముద్రంలా రెండు మాసాల పాటు గడ్డ కట్టించే ఢిల్లీ చలిలో అత్యంత ప్రశాంతంగా ఉద్యమాన్ని నిర్వహించిన రైతుల ట్రాక్టర్ ర్యాలీ గణతంత్ర దినం నాడు అదుపు తప్పి...