Monday, April 29, 2024
Home Search

డిజిటల్ సేవలను - search results

If you're not happy with the results, please do another search
Google to Invest rs 75000 Cr for next 5 or 7 years

రూ.75,000 కోట్ల పెట్టుబడులు

భారత్‌లో వచ్చే 5 నుంచి 7 ఏళ్లలో గూగుల్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రకటించిన సిఇఒ సుందర్ పిచాయ్ ప్రధాని మోడీతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం ట్విట్టర్ వివరాలను వెల్లడించిన ప్రధాని న్యూఢిల్లీ: ఐటి దిగ్గజం గూగుల్ భారత్‌లో రూ.75...
SBI relaunches SBI Insta saving bank account

ఇంటి నుండే ఖాతా తెరవొచ్చు

పాన్, ఆధార్ కార్డు ఉంటేచాలు ఖాతాలో కనీస బ్యాలెన్స్ అవసరం లేదు : ఎస్‌బిఐ న్యూఢిల్లీ: ఇంటి నుంచి పొదుపు ఖాతా తెరిచే అవకాశాన్ని ఎస్‌బిఐ కల్పిస్తోంది. ప్రస్తుత కరోనా వైరస్ మహమ్మారి సంక్షోభం నేపథ్యంలో...
Unorganised-sector

అసంఘటిత రంగానికి ముప్పు!

కేంద్రంలో అధికారంలో నరేంద్రమోడీ ప్రభుత్వం ఉంది. 2014లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి అసంఘటితరంగం లేదా ఇన్ ఫార్మల్ ఎకానమీని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనబడుతోంది. ప్రస్తుతం భారత జిడిపిలో...

బ్యాంక్, ఎటిఎంలను సజావుగా నడపండి

  కొద్ది రోజుల్లో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాన్ కింద నిధులు పంపిణీ చేస్తాం లాక్‌డౌన్ వేళ ప్రజలకు డబ్బులు అందేలా చర్యలు చేపట్టాలి రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచనలు ముంబై : కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్...

ఏప్రిల్ నుంచి ‘ధరణి’ వెబ్‌సైట్

 పరిగిలో సంవత్సరకాలంగా ట్రయల్న్ విజయవంతం రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు ప్రభుత్వం సమాయత్తం హైదరాబాద్ : రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సేవలు ఒకేచోట పొందేందుకు వీలుగా రూపొందిస్తున్న ధరణి వెబ్‌సైట్ స్టాఫ్‌వేర్ రూపకల్పన ఓ కొలిక్కి వచ్చింది. ఏప్రిల్...

టి-వ్యాలెట్‌తో పారదర్శకంగా సేవలు

  నెలకు పది లక్షలకు పైగా లావాదేవీలు, మరిన్ని సేవలకు రూపకల్పన త్వరలో అన్నిరకాల బిల్లులు చెల్లించే సౌకర్యం హైదరాబాద్ : ప్రజలకు డిజిటల్ లావాదేవీలు జరిపేందుకు అమల్లోకి తీసుకొచ్చిన టి-వ్యాలెట్‌తో పారదర్శకంగా సేవలు అందుతున్నాయని ప్రభుత్వం...
Coach-Mitra

144 రైలు సర్వీసులల్లో ‘కోచ్ మిత్ర’

ఆన్‌లైన్ డిజిటల్ అప్లికేషన్ సేవలు త్వరలో 2 సర్వీసుల్లో శ్రీకారం జిఎం గజానన్ మాల్య వెల్లడి హైదరాబాద్: రైల్వే ప్రయాణికుల సేవల విస్తరణలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని 144 రైళ్లలో కోచ్ మిత్ర...

Latest News