Home Search
దేశీయ స్టాక్ మార్కెట్లు - search results
If you're not happy with the results, please do another search
వరుస నష్టాలకు బ్రేక్..267 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
ముంబై : ఈ వారం దేశీయ స్టాక్మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. సోమవారం అంతర్జాతీయ పరిణామాలు మెరుగ్గా ఉండడంతో నిఫ్టీ, సెన్సెక్స్ రెండు సూచీలు లాభాలను నమోదు చేశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్...
వరుసగా మూడో వారం నష్టాలు
గతవారం సెన్సెక్స్ 499 పాయింట్లు పతనం
(మార్కెట్ సమీక్ష)
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను చూస్తున్నాయి. వరుసగా మూడో వారం నష్టాలతో ముగిశాయి. గత వారం రోజుల్లో సెన్సెక్స్ మొత్తంగా 499.32 పాయింట్లు...
20 వేలకు చేరువలో నిఫ్టీ
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు మళ్లీ సరికొత్త జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. నిఫ్టీ 20 వేల మార్క్కు చేరువ అవుతోంది. నిఫ్టీ 19,991 స్థాయిని తాకింది. ఆఖరికి నిఫ్టీ 146 పాయింట్లు లాభపడి...
67,000 తాకిన సెన్సెక్స్
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు రోజు రోజుకీ సరికొత్త శిఖరాలను చేరుకుంటున్నాయి. మంగళవారం ఐటి, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లలో కొనుగోళ్లతో మార్కెట్లు సరికొత్త జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్ 67,007...
కొనసాగుతున్న మార్కెట్ జోరు.. పెరిగిన సెన్సెక్స్
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స్ 66,000 పాయింట్లను దాటగా, మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ నిఫ్టీ కీలక 19,500 పాయింట్ల...
ఐటి, బ్యాంకింగ్లో కొనుగోళ్లు
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు రోజు రోజుకీ సరికొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయి. క్రితం రోజు 65 వేల మార్క్ను దాటిన సెన్సెక్స్, మంగళవారం మరింత ముందుకు వెళ్లింది. ఇక నిఫ్టీ 19,500 పాయింట్ల...
లాభాలు ఆవిరి..
ముంబై : గతవారం దేశీయ స్టాక్మార్కెట్లు పెరిగినట్టే పెరిగి ఆఖరి రోజు నష్టాలను చవిచూశాయి. ఇండెక్స్లు జీవితకాల గరిష్ఠానికి చేరడంతో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. దీంతో మార్కెట్లు నేలచూపులు చూశాయి. వారాంతం...
లాభాలు ఆవిరి.. అమ్మకాలకే ఇన్వెస్టర్ల మొగ్గు
ముంబై : గతవారం దేశీయ స్టాక్మార్కెట్లు పెరిగినట్టే పెరిగి ఆఖరి రోజు నష్టాలను చవిచూశాయి. ఇండెక్స్లు జీవితకాల గరిష్ఠానికి చేరడంతో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. దీంతో మార్కెట్లు నేలచూపులు చూశాయి. వారాంతం...
రుతుపవనాలే కీలకం
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లలో గత కొద్ది వారాలుగా బూమ్ కనిపిస్తోంది. భారీ ర్యాలీ లేకపోయినప్పటికీ మా ర్కెట్ సూచీలు అయిన సెన్సెక్స్, నిఫ్టీలు చరిత్రలోనే తొలిసారి సరికొత్త గరిష్టాలను చేరుకోగలిగాయి. దీని...
ఈ వారం సానుకూలమే
పెరిగిన ఎఫ్పిఐ పెట్టుబడులు, ఉత్తమంగా క్యూ, స్థూల ఆర్థిక గణాంకాలనూ గమనించాలి : నిపుణులు
ముంబై : దేశీయ ఈక్విటీ మార్కెట్లు గతవారం ఒడిదుడుకులను చూశాయి. అయినప్పటికీ విదేశీ పెట్టుబడుల ప్రవాహం, మెరుగైన క్యూ4...
త్వరలో సెన్సెక్స్ @ 100,000
ముంబై : సెన్సెక్స్ త్వరలో 100,000 పాయింట్ల మార్క్ను తాకవచ్చని జెఫరీస్ గ్లోబల్ హెడ్ ఆఫ్ ఈక్విటీస్ క్రిస్టోఫర్ వు డ్ విశ్వాసం వ్యక్తం చేశారు. భారతదేశంలో చాలా కాలంగా బుల్ మార్కెట్...
కొనుగోళ్ల జోరుతో లాభాల్లోకి..
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు మళ్లీ లాభాలను నమోదు చేశాయి. వరుసగా మూడు రోజుల నష్టాల తర్వాత గురువారం ఎఫ్ఎంసిజి, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగ షేర్లలో కొనుగోళ్ల కారణంగా మార్కెట్ లాభాలతో ముగిసింది....
ఈక్విటీ మార్కెట్లో స్మార్ట్ రికవరీ!
ముంబై: నేడు స్టాక్ మార్కెట్లో స్మార్ట్ రికవరీ కనిపించింది. ఎఫ్ అండ్ ఓ(F&O) ఎక్స్పైరీ రోజైన నేడు(డిసెంబర్29)న లో పాయింట్ నుంచి హై పాయింట్ దరిదాపుల్లోకి రికవరీ జరిగింది. ముఖ్యంగా పవర్, ఆయిల్...
బుల్ బిగ్ జంప్
భారీగా 1,276 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
ఒక్క రోజే రూ.5.66 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
ముంబై : గ్లోబల్ మార్కెట్లలో రికవరీ నేపథ్యంలో దేశీయ స్టాక్మార్కెట్లు భారీ జంప్ చేశాయి. ఈ వారం...
‘అదానీ’కి షాక్
గ్రూప్ కంపెనీల షేర్లు భారీ పతనం
లోయర్ సర్కూట్ను తాకిన 4 స్టాక్స్
ప్రపంచ సంపన్నుల్లో నాలుగుకు పడిపోయిన ర్యాంక్
న్యూఢిల్లీ: అక్టోబర్ నెల మొదటి ట్రేడింగ్ సెషన్ అదానీ గ్రూప్ కంపెనీల షేర్లను నిరాశపర్చింది. అదానీ...
ఈక్విటీ మ్యూచ్వల్ ఫండ్స్లో తగ్గిన పెట్టుబడులు
ముంబయి : ఆగస్టులో స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు మళ్లీ భారతీయ మార్కెట్లలో పెట్టుబడులు ప్రారంభించారు. దీంతో దేశీయ ఇన్వెస్టర్లు వెనుకంజ వేస్తున్నారు. మరోవైపు ఆగస్టులో ఈక్విటీ మ్యూచ్వల్ ఫండ్స్లో పెట్టుబడులు...
కొనుగోళ్ల వైపే ఇన్వెస్టర్లు
గతవారం 639 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు ఒడిదుడుకులను చూస్తున్నప్పటికీ మార్కెట్లు లాభాల చూస్తున్నాయి. గత రెండు వారాలుగా మార్కెట్లు స్వల్పంగా పెరిగాయి. గతవారం ఐదు రోజుల్లో సెన్సెక్స్ మొత్తంగా...
ఐడిబిఐ బ్యాంకు ప్రైవేటీకరణ
51 శాతం వాటా విక్రయించే యోచనలో కేంద్రం
ప్రయత్నాలు వేగవంతం చేసిన ప్రభుత్వం
సెప్టెంబర్లో విక్రయించే అవకాశం
న్యూఢిల్లీ: ఐడిబిఐ బ్యాంకు ప్రైవేటీకరణ ప్రక్రియ ను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. ప్రభుత్వరంగ ఐడిబిఐ బ్యాంక్లో...
హెచ్చుతగ్గులు ఉంటాయ్
ఆప్షన్స్ గడువు, ఇతర అంశాల ప్రభావం, ఈ వారం మార్కెట్పై నిపుణులు
ముంబై : గత వారాంతం శుక్రవారం ప్రాఫిట్ బుకింగ్ నేపథ్యంలోనూ దేశీయ స్టాక్మార్కెట్లు వరుసగా ఐదో వారం సానుకూలంగా ముగిశాయి. మార్కెట్లు...
రూ.280 లక్షల కోట్లు
జీవితకాల గరిష్ఠానికి బిఎస్ఇ కంపెనీల మార్కెట్ విలువ
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు వరుసగా ఐదో రోజు లాభాలతో ముగిశాయి. అయితే బిఎస్ఇ లిస్టెడ్ కంపెనీ మార్కెట్ విలువ (ఎంక్యాప్) రూ.280.52 లక్షల కోట్లతో...