Home Search
దేశీయ స్టాక్ మార్కెట్లు - search results
If you're not happy with the results, please do another search
నిఫ్టీ @ 16,000
రికార్డు గరిష్టానికి చేరిన మార్కెట్ సూచీలు
మొదటిసారి 53,800 దాటిన సెన్సెక్స్
పటిష్టమైన ఆర్థిక డేటాతో మార్కెట్కు జోష్
న్యూఢిల్లీ : దేశీయ స్టాక్మార్కెట్లు సరికొత్త గరిష్టానికి చేరుకున్నాయి. ఎఫ్ఎంసిజి, ఫార్మా, ఆటో, ఐటి, కన్జూమర్, ఫైనాన్షియల్...
తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం
ఏప్రిల్లో 4.29 శాతం నమోదు
మార్చిలో 22.4 శాతానికి పెరిగిన పారిశ్రామిక ఉత్పత్తి
న్యూఢిల్లీ : ఆహార వస్తువుల ధరలు దిగిరావడం వల్ల ఏప్రిల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 1.23 శాతం తగ్గి 4.29శాతాని కి చేరుకుంది....
మోడీని పొగిడిన నోటితోనే..
గత ఏడాది వచ్చిన కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో భారత ప్రధాని మోడీ అఖండ విజయం సాధించాడని దేశ, విదేశాలు, పాశ్చాత్య మీడియా ప్రశంసించడం మనందరికీ తెలిసిందే. మరి ఈ రోజు దేశ...
బడ్జెట్కు మదుపరి జై..
ఆర్థిక మంత్రి నిర్మల ప్రసంగం తర్వాత మార్కెట్లలో జోష్
ఒక్క రోజే సెన్సెక్స్ 2,314 పాయింట్లు జంప్ n రూ.6.34 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
కొద్ది రోజులుగా పతనమవుతూ వస్తున్న స్టాక్మార్కెట్లు నిర్మల...
నాలుగు రోజుల లాభాలకు బ్రేక్
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు గురువారం నష్టాలను చవిచూశాయి. వరుసగా నాలుగు రోజుల లాభాలకు బ్రేక్ పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల ట్రెండ్ కారణంగా ఐటి, బ్యాంకింగ్, ఎనర్జీ స్టాక్స్లో విక్రయాలు వెల్లువెత్తాయి....
దిగొస్తున్న పుత్తడి, వెండి ధరలు
ముంబై: దేశంలో కొండెక్కి కుర్చున్న పుత్తడి దిగుతోంది. బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. హైదరాబాద్ లో 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.600 తగ్గి రూ. 51,870కి చేరింది. 22...
ఆర్బిఐ నిగ్గు తేల్చిన నిజం
కరోనా లాక్డౌన్ దెబ్బకు పులి నోట చిక్కిన జింకలా నెత్తురోడుతున్న దేశ ఆర్థిక వ్యవస్థ మరింత క్షీణ దశకు చేరుకునే ప్రమాదం ఉన్నదని, వినియోగదార్ల కొనుగోలు శక్తి పడిపోయిందని, ప్రభుత్వ వ్యయం...
మార్కెట్లకు జోష్
బ్యాంక్ స్టాక్స్ అండతో దూసుకెళ్లిన సూచీలు
996 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
14 శాతం పెరిగిన యాక్సిస్ బ్యాంక్ షేరు
న్యూఢిల్లీ : దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. బుధవారం బ్యాంకింగ్, ఫైనాన్స్...
నష్టాలు ఆగడం లేదు
ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లో నష్టాలు ఆగడం లేదు. కరోనా వైరస్ భయాల మధ్య గురువారం వరుసగా ఐదవ ట్రేడింగ్ సెషన్లో స్టాక్ మార్కెట్లు క్షీణించాయి. బ్యాంకులు, ఐటి, ఇంధన సంస్థల షేర్లలో అమ్మకాల...
‘మేక్ ఇన్ ఇండియా’కు మేలే
కరోనాతో చైనా నుంచి వస్తువుల దిగుమతులు నిలిపివేత
దేశీయంగా కంపెనీలు ఉత్పత్తులను పెంచాయి
కరోనా వైరస్ చైనాలో మానవ జీవితానికి ముప్పుగా పరిణమించింది. కానీ ఇది ‘మేక్ ఇన్ ఇండియా’ ఆలోచనను ప్రోత్సహించడానికి భారతీయ వ్యాపారవేత్తలకు...
పోయిందంతా వచ్చేసింది..
సెన్సెక్స్ 917 పాయింట్లు లాభం
271 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
దేశీయ, విదేశీ సానుకూల పరిణామాలు : విశ్లేషకులు
రూ. 3.57 లక్షల కోట్లు పెరిగింది
2 రోజుల్లోనే ఇన్వెస్టర్ల సంపద జంప్
న్యూఢిల్లీ: బడ్జెట్ 2020 ప్రవేశపెట్టిన తర్వాత...
హెచ్చుతగ్గుల మధ్య స్వల్ప లాభాలు
93 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
న్యూఢిల్లీ: దేశీయ స్టాక్మార్కెట్లు మంగళవారం తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. అయినప్పటికీ ఆఖరి సమయంలో సరికొత్త గరిష్టానికి చేరుకున్నాయి. హెచ్డిఎఫ్సి, ఐటిసి, యాక్సిస్ బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హిందుస్తాన్...