Saturday, May 18, 2024
Home Search

నిరుద్యోగ భృతి - search results

If you're not happy with the results, please do another search
Employment for rural people through MGNREGA

గ్రామీణులను గట్టెక్కిస్తున్న ఉపాధి హామీ

  దాదాపు అన్ని దేశాలలోని ప్రజలు వంద సంవత్సరాలలో ప్రపంచం మొత్తం ఎప్పుడూ చవిచూడని పెను సంక్షోభంలో చిక్కి విలవిల లాడుతున్నారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశమైన భారత్ కూడా ఈ ప్రమాదంలో చిక్కుకున్నా...
Seethakka Addressed at Telangana Assembly

దళితులకు మూడెకరాలకు బదులు రూ.15 లక్షలు ఇవ్వాలి

దళితులకు మూడెకరాలకు బదులు రూ.15 లక్షలు ఇవ్వాలి నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు: అసెంబ్లీలో సీతక్క మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో దళితులకు మూడెకరాల భూమి కలగానే మిగిలిందని, భూమి ఇవ్వలేని పరిస్థితుల్లో దానికి బదులు ఎకరానికి...
Palla Rajeshwar reddy wins in MLC Election

ప్రశ్నకు సమాధానమే పల్లా విజయం

  తెలంగాణ రాష్ట్రంలో మార్చి 14న జరిగిన రెండు పట్టభద్రుల నియోజక వర్గాలకు జరిగిన హోరాహోరీలో అధికార పార్టీదే అంతిమ విజయం అయింది. హైద్రాబాద్-రంగారెడ్డి-మమాబుబ్ నగర్, నల్లగొండ -ఖమ్మం- వరంగల్ నియోజక వర్గాల పరిధిలో...

‘గులాబీ’ వైపే పట్టభద్రులు!

ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటు మొదటి నుంచి టిఆర్‌ఎస్ కైవసం ఇప్పటికి మూడు ఎన్నికల్లో టిఆర్‌ఎస్ మద్దతు దారులే విజయం నాల్గవ సారి గెలిచేందుకు గులాబీ వ్యూహం ఈసారి తొలి ప్రాధాన్యత ఓట్లపై గురి...
Two years to TRS rule-2 complete

టిఆర్‌ఎస్ పాలన-2కి రెండేళ్లు

  అభివృద్ధి, సంక్షేమంలో అగ్రశ్రేణిగా తెలంగాణ అద్భుత ప్రగతి మన తెలంగాణ/హైదరాబాద్ : అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావిస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పాలన కొనసాగిస్తున్నారు. దీని కారణంగానే మన రాష్టం శరవేగంగా ప్రగతిపథంలో దూసుకపోతున్నది....
jan-dhan-yojana,

మన్మోహన్ ‘మన్రేగా’యే దిక్కయ్యె

  మన్మోహన్ ప్రభుత్వ వైఫల్యానికి సజీవ సాక్ష్యంగా మోడీ చెప్పిన పథకమే ఇప్పుడు నిరుపేదలను ఆదుకునే ఏకైక మార్గంగా మిగిలింది. కరోనా వైరస్ రావడం, దాంతో పాటు లాక్‌డౌన్ విధించడంతో దేశంలో పేదసాదలు ఆకలితో...

కొలువులను కబళిస్తున్న కరోనా

  ప్రపంచవ్యాప్తంగా కార్మికులు కరోనా వైరస్ సృష్టించిన ఆర్ధికమాంద్యం వల్ల విలవిలలాడుతున్నారు. లక్షలాది ఉద్యోగాలు గల్లంతయ్యాయి. సంక్షేమ కార్యక్రమాలకు పుల్ స్టాప్ పడింది. వైరస్ ను అదుపు చేయకపోతే దాదాపు 2 కోట్ల 23...

గవర్నర్ ప్రసంగం తెలంగాణ ఖ్యాతిని చాటింది

  మీడియా పాయింట్ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ మనతెలంగాణ/ హైదరాబాద్ : శాసనసభలో శుక్రవారం బడ్జెట్ సమావేశాలు సందర్భంగా గవర్నర్ చేసిన ప్రసంగం తెలంగాణా ఖ్యాతిని చాటిందని ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగం...

60 లేదా 61

  రిటైర్మెంట్ వయసు పెంపుపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటన? మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచనున్నట్లు తెలిసింది. ఈ మేర కు త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ సమావేశా ల్లో...
KCR

మాంద్యం నీడలో బడ్జెట్‌పై మథనం

  గత బడ్జెట్ పెట్టుబడి కంటే 10 నుంచి 12శాతం అదనం? పన్నులు, ఇతర ఆదాయాలపై ఆరా తీస్తున్న సిఎం కెసిఆర్ కేంద్రం నుంచి పన్ను రాబడి వాటా తగ్గనున్న నేపథ్యంలో ఆచితూచి నిర్ణయాలు ఇరిగేషన్, విద్యుత్తు, వ్యవసాయం,...

పంద్రాగస్టు నుంచి 30 లక్షల జాబ్స్

మనతెలంగాణ/హైదరాబాద్/ఎల్బీనగర్/ నర్సాపూర్ దేశంలో జూన్ 4వ తేదీన ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని, ఆగస్టు 15వ తేదీన నాటికి 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే...
Kishan Reddy Slams Congress Govt

కాంగ్రెస్ హామీలకు కార్యాచరణ ఏదీ?

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో గజదొంగలు పోయి ఘరానా దొంగలు వచ్చారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితి లేదన్నారు. ప్రజలకు...
Etela Rajender

సిఎం రేవంత్ రూ. 2 లక్షలు రుణ మాఫీ చేస్తే, రాజకీయాలను నుంచి తప్పుకుంటా

రామాయం పేట విజయ సంకల్ప యాత్రలో ఈటెల రాజేందర్ మన తెలంగాణ / హైదరాబాద్: రేవంత్ హామీ మేరకు ఒకే ఏడాది ఒకే దఫా రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తే రాజకీయాల నుండి...
Guaranteed employment is a boon to poor people

పేద ప్రజలకు ఉపాధి హామీ గొప్ప వరం లాంటిది

గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవన ప్రమాణాలు పెంచింది 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 19వ సంవత్సరంలోకి అడుగులు ఘనంగా ఆవిర్భావ వేడుకలు నిర్వహించిన పంచాయతీ రాజ్ శాఖ మన తెలంగాణ/హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాలలోని నిరుపేద కూలీల బ్రతుకులకు...
Chandrababu Reveals Reason Behind TDP Joining NDA

హైదరాబాద్ లో వెలుగులు… అమరావతి వెలవెల: చంద్రబాబు

హైదరాబాద్ వెలిగిపోతుంటే అమరావతి వెలవెలబోతోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కిపోయిందని, కోలుకోలేని విధంగా రాష్ట్రాన్ని దెబ్బతీశారని ఆయన విమర్శించారు. తిరువూరులో...

ఎన్నికల ఐదో గ్యారంటీకి రిజిస్ట్రేషన్ ప్రారంభించిన కర్ణాటక సిఎం

బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీల్లో ఐదో గ్యారంటీ ‘యువనిధి’ రిజిస్ట్రేషన్‌ను ముఖ్యమంత్రి సిద్దరామయ్య మంగళవారం ప్రారంభించారు. గ్రాడ్యుయేట్లు, డిప్లొమా హోల్డర్లు ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వారికి...
KTR to Contest 5th time from Sircilla in Telangana Elections 2023

40కే దిక్కులేదు.. 70 ఎలా గెలుస్తారు?

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో 40చోట్ల అభ్యర్థులే లేని కాంగ్రెస్ పార్టీ 70 చోట్ల గెలుస్తామని ఎలా చెబుతోందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్, మంత్రి కె.టి.రామారావు ప్రశ్నించారు. మంత్రి కెటిఆర్ శుక్రవారం మీడియా ప్రతినిధులతో...

చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలు.. ‘ఆప్’ పది హామీలు

రాయిపూర్ : కాంగ్రెస్ పాలిత చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆ రాష్ట్రానికి శనివారం పది హామీలు ప్రకటించింది. ఇందులో ప్రధానంగా ఉచిత విద్యుత్,...

తొమ్మిదేళ్లు నిద్ర పోయి ఇప్పడు నిద్ర లేచారు..: కాంగ్రెస్ విమర్శ

హైదరాబాద్ : నిరుద్యోగులకు భరోసా ఇవ్వడానికి వారికి అండగా నిలిచి వారడిగిన చిన్న కోరికకు మద్దతుగా టీ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు శనివారం హైదరాబాద్‌లో జరగనున్న ఓ కార్యక్రమానికి...

అర్హులందరికీ రెండు గదుల ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి

సూర్యాపేట : రాష్ట్రంలో అర్హులుందరికీ రెండుగదుల ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని సీఎల్పీ నేట భట్టి విక్రమార్క అన్నారు. ఆయన చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం మున్యానాయక్ తండా...

Latest News