Tuesday, June 18, 2024
Home Search

మొబైల్ - search results

If you're not happy with the results, please do another search

ముంబై ఎయిర్‌పోర్టులో రూ.8.68 కోట్ల విలువైన బంగారం పట్టివేత

ముంబై లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు రూ.8.68 కోట్ల విలువైన 10.6 కిలోల బంగారాన్ని, ఎలెక్ట్రానిక్స్‌ను, 31 కేసుల్లో విదేశీ కరెన్సీని పట్టుకున్నారు. ఈ పట్టివేతకు సంబంధించి...

నగరంలో కొట్టేసి..విదేశాల్లో జల్సాలు

మొబైల్ ఫోన్ల చోరీ వెనుక అంతర్జాతీయ ముఠాల వ్యవహారం బయటపడడం సంచలనం సృష్టిస్తోంది. ఇక్కడ కొట్టేసిన ఫోన్లను నిందితులు షిప్పులో వేరే దేశాలకు తరలించి అక్కడ విక్రయిస్తున్నారు. ఇలా కొట్టేసిన ఫోన్ల విక్రయంతో...
16 counting centres set up in Hyderabad

హైదరాబాద్‌లో 16 కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటు

హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ఫలితాల కోసం హైదరాబాద్‌లో 16 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కోసం కేంద్రాల వద్ద ఒక్కో హాలులో 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. జూన్ 4వ తేదీ...

ఆరో దశలో అంతంతే

ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలలోని 58 నియోజకవర్గాలలో కొన్ని చెదురు మదురు ఘటనలు మినహా శనివారం ఆరవ దశ లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం 5 గంటల వరకు...

నకిలీ ఐడిలో యువతులకు వేధింపులు

యువతులను వివాహం చేసుకుంటానని నమ్మించి డబ్బులు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్ చేస్తున్న యువకుడిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం...

వామ్మో..హేమనా మజాకా

మన తెలంగాణ/హైదరాబాద్ : బెంగళూరు రేవ్ పార్టీ, డ్రగ్స్ కేసులో కర్ణాటక పోలీసులు విచారణ జరుపుతుండగా మరిన్ని కీలక అం శాలు వెలుగులోకి వచ్చాయి. దాని ప్రకారం వారు ఎఫ్‌ఐఆర్‌ను సవరించారు. రేవ్...

ఎపిలో ఓట్ల లెక్కింపుపై సిఇఒ ముఖేష్ మీనా సమీక్ష

ఎపిలో వచ్చే నెల 4న జరగనున్న లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్...
People protest Against Pakistan Govt in POK

ఆరోపణల దుమారంలో ‘ఆప్’

ఈ నెల 25న ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్‌ఆద్మీ పార్టీ అనేక ఆరోపణల దుమారంలో ఇరుక్కోవడం ఆ పార్టీకి అగ్నిపరీక్షే. ముఖ్యంగా తాజా గా ఆప్ రాజ్యసభ...

అధిక వడ్డీ ఆశ చూపి రూ.200 కోట్ల టోకరా

అధిక వడ్డీ ఇస్తామని డిపాజిట్లు చేయించుకుని నిండాముంచిన సంఘటన అబిడ్స్ వేదికగా చోటుచేసుకుంది. దాదాపుగా 517మంది వద్ద నుంచి రూ.200కోట్లు వసూలు చేసిన నిందితులు పత్తాలేకుండా పరారయ్యారు. దీంతో బాధితులు హైదరాబాద్ సిసిఎస్...

ఇండోర్‌లో హాస్టల్ విద్యార్థి అనుమానాస్పద మృతి

పబ్లిక్ సర్వీస్ పరీక్షలకు ప్రిపేర్ అవుతోన్న పునీత్ తూబే అనే విద్యార్థి శుక్రవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇండోర్‌లో రంజిత్ సింగ్ కాలేజీలో బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. పునీత్...

త్వరలో రీచార్జ్ రేట్ల హెచ్చింపు

భారతీ ఎయిర్‌టెల్ సిఇఒ గోపాల్ విఠల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమీప భవిష్యత్తులో మొబైల్ చార్జీలను గణనీయంగా పెంచవలసిన అవసరం ఉందని సిఇఒ సూచించారు. ప్రస్తుతం ప్రతి వినియోగదారుడిపై సంస్థ సగటు ఆదాయం...

నకిలీ వీడియో కేసులో నలుగురి అరెస్టు

పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ స్థానంలోని బహదుర్‌పుర పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ జరిగిందని నకిలీ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేసిన నలుగురు నిందితులను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల...

ఫిజులో డిస్కౌంట్ పేరుతో మోసం

అమెరికాలో చదువుకుంటున్న ఇండియన్ విద్యార్థులను మోసం చేస్తున్న ఓ యువకుడిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం...హైదరాబాద్,...

హోర్డింగ్ కూలిన ప్రమాదం..16కు పెరిగిన మృతుల సంఖ్య

ముంబై లోని ఘాట్ కోపర్ వద్ద హోర్డింగ్ కుప్పకూలిన సంఘటనలో మృతుల సంఖ్య 16 కు చేరింది. శిథిలాలను తొలగిస్తుండగా బుధవారం రాత్రి మరో రెండు మృతదేహాలు బయటపడ్డాయి. మృతులు ఎయిర్ ట్రాఫిక్...
Family System in India

కుటుంబ వ్యవస్థను పటిష్టం చేద్దాం

ఒక కుటుంబంలో తాత, అమ్మ మొదలు వారి పిల్లలు, వారి పిల్లలు ఇలా మూడు నుంచి నాలుగు తరాలు ఉమ్మడి కుటుంబంలో ఉండేవి. ఇంటిలోని పెద్దకు అందరూ గౌరవం ఇస్తూ, ఆయన మాటే...

మీ దగ్గర ఓటర్ ఐడీ లేదా..!? క్షణాల్లో డిజిటల్ ఐడీని పొందండిలా..!!

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఓటర్ ఐడి కార్డుల పని పడింది. ఓటు హక్కును వినియోగించుకోవాలంటే ఓటర్ ఐడి అవసరం. ఒకవేళ మీవద్ద ఓటర్ ఐడీ లేకుండా చాలా...
Odisha CM Counter to PM Modi

ప్రధాని మోడీకి ఒడిశా సిఎం కౌంటర్.. ఏవీ ఆ హామీలు!

భువనేశ్వర్ : ఒడిశాలోని జిల్లాల పేర్లు చెప్పాలంటూ ప్రధాని మోడీ చేసిన సవాల్‌పై బిజు జనతా దళ్ (బీజేడీ ) చీఫ్ , ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీవ్రంగా స్పందించారు. అసలు...

కట్టుదిట్టమైన భద్రత

మన తెలంగాణ/ సిటీ బ్యూరో : పా ర్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా జ రిగేందుకు పటిష్టమైన భద్రతను ఏ ర్పాటు చేశామని డిజిపి రవిగుప్తా తె లిపారు. ఈ నెల 13వ తేదీన...
India will go to vote amid sweltering heat

 ప్రచారంలో ‘కాల్‌ఫర్ ఓట్స్’

లోక్‌సభ ఎన్నికల(Lok Sabha elections) ప్రచారం హోరు కొత్తదారుల్లో సాగుతోంది. ఒకవైపు ప్రచార రథాలు పాటలతో మార్మోగుతుంటే, మరోవైపు ఎన్నికల ర్యాలీలు రోడ్లపై జాతరలా సాగుతున్నాయి. ఇంటింటికీ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభ్యర్థులు...

డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురి అరెస్టు

డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు యువకులను ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. యువకుల వద్ద నుంచి 11.34 గ్రాముల కొకైన్, 3.66 గ్రాములు ఎండిఎంఏ డ్రగ్స్, బైక్ రెండు ఎన్‌వలప్స్, నాలుగు...

Latest News