Home Search
మొబైల్ - search results
If you're not happy with the results, please do another search
177 మొబైల్ రైతుబజార్లు
అధికారులను అభినందించిన మంత్రి నిరంజన్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: లాక్ డౌన్ నేపథ్యంలో కూరగాయలను అందుబాటులో ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొబైల్ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. మొత్తం 331 ప్రాంతాలలో 177 మొబైల్ రైతుబజార్లను శనివారం...
మొబైల్ దొంగతనం…. తీవ్రంగా కొట్టి నగ్నంగా ఊరేగించారు..
ముంబయి: మొబైల్ దొంగతనం చేశారని ఇద్దరు యువకులను స్థానికులు తీవ్రంగా కొట్టి నగ్నంగా ఊరేగించిన సంఘటన మహారాష్ట్రలోని థానే ప్రాంతం అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్లో జరిగింది. గురువారం సాయంత్రం ఇద్దరు యువకులు ఫోన్లు...
బైక్, మొబైల్ ఫోన్ల దొంగలు అరెస్టు
హైదరాబాద్ : బైక్లు, మొబైల్ ఫోన్లు దొంగతనం చేస్తున్న ఇద్దరు దొంగలను వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి నాలుగు బైక్లు, మూడు మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్,...
సెలెక్ట్ మొబైల్స్ వాలెంటైన్స్డే ఆఫర్లు
హైదరాబాద్ : ‘వాలెంటైన్స్డే’ సందర్భంగా ప్రముఖ మొబైల్ రిటైల్ సంస్థ ‘సెలెక్ట్ మొబైల్స్’ పలు ఆఫర్లను ప్రకటించింది . ప్రత్యేకంగా యువతను దృష్టిలో పెట్టుకుని ‘ది గ్రాండ్ వాలెంటైన్స్డే’ ఆఫర్లను అందిస్తున్నామని, తమ...
బైక్, మొబైల్ దొంగల అరెస్టు
హైదరాబాద్: బైక్, మొబైల్ ఫోన్లు చోరీ చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు మోటార్ సైకిళ్లు, ఏడు మొబైల్ ఫోన్లు,...
మహిళా పోలీసుల కోసం మొబైల్ రెస్ట్ రూమ్, టాయిలెట్ సదుపాయం
హైదరాబాద్ ః మహిళా పోలీసుల సౌకర్యార్థం దేశంలోనే మొట్టమొదటి సారిగా మొబైల్ రెస్ట్ రూమ్, టాయిలెట్ వాహనాల సదుపాయం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. నగరంలోని డిజిపి...
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో మొబైల్ సర్వీస్ల రద్దు
ఢాకా : భద్రతా కారణాల దృష్టా భారత్బంగ్లాదేశ్ సరిహద్దుల్లో మొబైల్ సర్వీస్లను బంగ్లాదేశ్ ప్రభుత్వం రద్దు చేసింది. దీనివల్ల 10 మిలియన్ సబ్స్ర్కైబర్లకు అసౌకర్యం కలుగుతుందని మీడియా కథనాలు మంగళవారం వెల్లడించాయి. 2000...
హైదరాబాద్లో 16 కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటు
హైదరాబాద్: లోక్సభ ఎన్నికల ఫలితాల కోసం హైదరాబాద్లో 16 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కోసం కేంద్రాల వద్ద ఒక్కో హాలులో 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. జూన్ 4వ తేదీ...
ఆరో దశలో అంతంతే
ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలలోని 58 నియోజకవర్గాలలో కొన్ని చెదురు మదురు ఘటనలు మినహా శనివారం ఆరవ దశ లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం 5 గంటల వరకు...
నకిలీ ఐడిలో యువతులకు వేధింపులు
యువతులను వివాహం చేసుకుంటానని నమ్మించి డబ్బులు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేస్తున్న యువకుడిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం...
వామ్మో..హేమనా మజాకా
మన తెలంగాణ/హైదరాబాద్ : బెంగళూరు రేవ్ పార్టీ, డ్రగ్స్ కేసులో కర్ణాటక పోలీసులు విచారణ జరుపుతుండగా మరిన్ని కీలక అం శాలు వెలుగులోకి వచ్చాయి. దాని ప్రకారం వారు ఎఫ్ఐఆర్ను సవరించారు. రేవ్...
ఎపిలో ఓట్ల లెక్కింపుపై సిఇఒ ముఖేష్ మీనా సమీక్ష
ఎపిలో వచ్చే నెల 4న జరగనున్న లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్...
ఆరోపణల దుమారంలో ‘ఆప్’
ఈ నెల 25న ఢిల్లీలో లోక్సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ఆద్మీ పార్టీ అనేక ఆరోపణల దుమారంలో ఇరుక్కోవడం ఆ పార్టీకి అగ్నిపరీక్షే. ముఖ్యంగా తాజా గా ఆప్ రాజ్యసభ...
అధిక వడ్డీ ఆశ చూపి రూ.200 కోట్ల టోకరా
అధిక వడ్డీ ఇస్తామని డిపాజిట్లు చేయించుకుని నిండాముంచిన సంఘటన అబిడ్స్ వేదికగా చోటుచేసుకుంది. దాదాపుగా 517మంది వద్ద నుంచి రూ.200కోట్లు వసూలు చేసిన నిందితులు పత్తాలేకుండా పరారయ్యారు. దీంతో బాధితులు హైదరాబాద్ సిసిఎస్...
ఇండోర్లో హాస్టల్ విద్యార్థి అనుమానాస్పద మృతి
పబ్లిక్ సర్వీస్ పరీక్షలకు ప్రిపేర్ అవుతోన్న పునీత్ తూబే అనే విద్యార్థి శుక్రవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇండోర్లో రంజిత్ సింగ్ కాలేజీలో బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. పునీత్...
త్వరలో రీచార్జ్ రేట్ల హెచ్చింపు
భారతీ ఎయిర్టెల్ సిఇఒ గోపాల్ విఠల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమీప భవిష్యత్తులో మొబైల్ చార్జీలను గణనీయంగా పెంచవలసిన అవసరం ఉందని సిఇఒ సూచించారు. ప్రస్తుతం ప్రతి వినియోగదారుడిపై సంస్థ సగటు ఆదాయం...
నకిలీ వీడియో కేసులో నలుగురి అరెస్టు
పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ స్థానంలోని బహదుర్పుర పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ జరిగిందని నకిలీ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేసిన నలుగురు నిందితులను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల...
ఫిజులో డిస్కౌంట్ పేరుతో మోసం
అమెరికాలో చదువుకుంటున్న ఇండియన్ విద్యార్థులను మోసం చేస్తున్న ఓ యువకుడిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం...హైదరాబాద్,...
హోర్డింగ్ కూలిన ప్రమాదం..16కు పెరిగిన మృతుల సంఖ్య
ముంబై లోని ఘాట్ కోపర్ వద్ద హోర్డింగ్ కుప్పకూలిన సంఘటనలో మృతుల సంఖ్య 16 కు చేరింది. శిథిలాలను తొలగిస్తుండగా బుధవారం రాత్రి మరో రెండు మృతదేహాలు బయటపడ్డాయి. మృతులు ఎయిర్ ట్రాఫిక్...
కుటుంబ వ్యవస్థను పటిష్టం చేద్దాం
ఒక కుటుంబంలో తాత, అమ్మ మొదలు వారి పిల్లలు, వారి పిల్లలు ఇలా మూడు నుంచి నాలుగు తరాలు ఉమ్మడి కుటుంబంలో ఉండేవి. ఇంటిలోని పెద్దకు అందరూ గౌరవం ఇస్తూ, ఆయన మాటే...