Home Search
రాత పరీక్షలు - search results
If you're not happy with the results, please do another search
విక్రమ్ హాప్ టెస్ట్ సక్సెస్
40 సెం.మీ. ఎత్తు ఎగిరి.. 40 సెం.మీ.దూరంలో సేఫ్ ల్యాండ్ అయిన ల్యాండర్
విక్రమ్, ప్రజ్ఞాన్లకు విరామ దశ
చెన్నై/బెంగళూరు : జాబిల్లిపై ప్రస్తుతానికి చంద్రయాన్ 3 పక్షం రోజుల విరామ విశ్రమ...
చంద్రయాన్ 3.. విరామ దశ
బెంగళూరు : జాబిల్లిపై ప్రస్తుతానికి చంద్రయాన్ 3 పక్షం రోజుల విరామ విశ్రమ దశకు చేరుకుంది. చంద్రుడి ఉపరితలంపై పక్షం రోజుల పగటిరోజులు దాటి ఇప్పుడు చీకటి రోజుల అవస్థ ఆరంభమైంది. దీనితో...
యథార్థవాది రామసింహకవి
రామసింహకవి ఆత్మకథ ముద్రణ వల్ల తెలంగాణ నేలపై నడయాడిన ఓ అద్భుత పద్యకవి చరిత వెలుగులోకి వచ్చింది. రామసింహకవి తన ఆత్మ కథ రాయకున్నా, రాసి ఉండి కూడా అది పుస్తకంగా రాకున్నా...
కోటాలో మరో ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య
కోట (రాజస్థాన్ ): రాజస్థాన్లో కోచింగ్ సెంటర్ హబ్గా పేరు పొందిన కోటాలో విద్యార్థుల బలవన్మరణాలు ఆగడం లేదు. తాజాగా కోటాలో గంటల వ్యవధిలో మరో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. కోటాలో...
దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు
టిఎస్ఎస్పిడిసిఎల్ సిఎండి జి. రఘుమా రెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్: లైన్ మెన్ పోస్టుల భర్తీ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని టిఎస్ఎస్పిడిసిఎల్ సిఎండి జి. రఘుమారెడ్డి తెలిపారు. వీటి కోసం దళారులు మాటలు...
ప్రపంచ రాజకీయాల్లో మతతీవ్రవాదం?
అమెరికా రాజకీయులు, అధికారులు 2017లో ఇంటర్నెట్ కుతంత్రాల ఉద్యమం క్వానన్ (QAnon)పై చర్చించేవారు. సైతాన్ను ఆరాధించే ఉన్నత వర్గాల రాజకీయ ముఠా పిల్లలను లైంగికంగా ఆకర్షించే అంతర్జాతీయ యంత్రాంగాన్ని నడుపుతోందని క్వానన్ అనుచరుల...
లక్నో రాజ్భవన్ సమీపంలో మహిళ ప్రసవం.. ఆస్పత్రికి మృత శిశువు
లక్నో: లక్నో లోని రాజ్భవన్ సమీపంలో రోడ్డు పక్కన ఆదివారం నాలుగున్నర నెలల గర్భిణి ఆడ శిశువును ప్రసవించింది. అయితే ఆమె మృత శిశువును ఆస్పత్రికి తీసుకువచ్చారని డాక్టర్లు వెల్లడించారు. ఈ సంఘటనకు...
టిఎస్పిఎస్సి గ్రూప్-2 కొత్త షెడ్యూల్ విడుదల
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఈ నెలాఖరులో నిర్వహించాల్సిన గ్రూప్-2 పరీక్షను వాయిదా వేసింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్పిఎస్సి) చైర్మన్, కార్యదర్శితో ప్రభుత్వ...
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్టు..
తెలంగాణ రాష్ట్ర బిఎస్ పి అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్టు అయ్యారు. గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలని గన్ పార్క్ వద్ద ఈరోజు(శనివారం) సత్యాగ్రహ దీక్ష చేపడుతానని ప్రవీణ్ కుమార్...
ఆగిపోయిన దయార్ద్ర హృదయం
గద్దర్ను కోల్పోయిన దుఃఖ తడి ఆరక ముందే హైదరాబాద్ మరో దీనబాంధవుడిని కోల్పోయింది. గద్దర్ కు ఆప్తమిత్రుడైన జహీరుద్దీన్ అలీ ఖాన్ను మిత్రఖేదం మింగివేసింది. సియాసత్ ఉర్దూ దినపత్రిక మేనేజింగ్ ఎడిటర్ అయిన...
స్టాప్ నర్స్ పోస్టుల ప్రాథమిక కీ విడుదల
హైదరాబాద్: స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నెల 2వ తేదీన మూడు సెషన్లలో పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీని సోమవారం మెడికల్ హెల్త్...
చంద్రుడికి మరింత చేరువగా చంద్రయాన్ 3
బెంగళూరు : చంద్రుడి కక్షలో పరిభ్రమిస్తున్న చంద్రయాన్ 3 లో కీలకమైన కక్ష కుదింపు చర్య ఆదివారం విజయవంతంగా పూర్తయింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు ఆదివారం రాత్రి వ్యోమనౌక...
దేశమే ఆశ్చర్యపోయేలా ఉద్యోగులకు ఐఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : రైతు రుణమాఫీ నెల రోజుల్లో పూర్తి చేస్తామని, రాష్ట్రంలో మళ్లీ అధికారం తమదేనని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు అన్నారు. ప్రస్తుతం కంటే మరో 7, 8 సీట్లు ఎక్కువగానే వస్తాయని...
పోలీసు పరీక్ష ఫలితాలు ప్రకటించొద్దు
పోలీసు నియామక బోర్డుకు హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్ : తెలంగాణ పోలీసు నియామక బోర్డు (టిఎస్ఎల్పిఆర్బి) ఫలితాలపై హైకోర్టు విచారణ వాయిదా పడింది. ఆగస్టు 17 వరకు ఫలితాలు విడుదల చేయవద్దని పోలీసు నియామక...
అత్యధిక అవయదానాల్లో తెలంగాణదే అగ్రస్థానం
హైదరాబాద్: అత్యధిక అవయవ దానాలు జరిగిన రాష్ట్రంగా తెలంగాణ సాధించిన ఘనత కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని రాష్ట్ర ఆర్థిక,వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగే జాతీయ అవయవదాన కార్యక్రమంలో...
సిఎం ముందుచూపుతో తప్పిన భారీ నష్టం
మన రాష్ట్రంలో ఎడతెరి పి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మం త్రులు, ప్రజాప్రతినిధులను, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ వారికి ఎప్పటికప్పుడు ఆ దేశాలిస్తూ వస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం...
బిఆర్ఎస్ పాలనలో కరీంనగర్ సురక్షితం
కరీంనగర్:తొమ్మిది సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వ పాలనలో కరీంనగర్ నగరం సురక్షితంగా ఉంటే. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు గోతికి గుంట నక్కల్లా, రాబందుల్లా కాచుకొని చుస్తున్నారని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు మండి...
భారీ వర్షాలకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి: హరీశ్రావు
హైదరాబాద్ ః రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు సూచించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అప్రమత్తత, సన్నద్ధత పై ఉమ్మడి మెదక్...
24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ అందిస్తాం: భట్టి
ఉచిత కరెంటు తమ పాలసీ అంటూ సీఎం కెసిఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ప్రతి సందర్బంలో పచ్చి అబద్దాలు మాట్లాడుతూ తెలంగాణ సమాజన్ని పక్కదోవ పట్టిస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క...
తాళిబొట్టు, మెట్టెలు తీయక్కర్లేదు
రాష్ట్రంలో 8,180 గ్రూప్ 4 పోస్టుల భర్తీకి జులై 1వ తేదీన (శనివారం) పరీక్ష నిర్వహించేందుకు టిఎస్పిఎస్సి ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న గ్రూప్ 4 పరీక్షకు 9.51 లక్షల మంది...